Tag: రతల
-

Harish Rao Fires on Revanth Govt: మీ ప్రభుత్వం రైతుల కోసమా? దళారుల కోసమా? | | | ACTPnews
Last Updated: Apr 13, 2026, 22:36 IST సంగారెడ్డి జిల్లా సదాశివపేట రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు, రైతుల సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనగ పంటను కొనుగోలు చేయకుండా ‘కోటా అయిపోయింది’ అని రైతులను వెనక్కి పంపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎప్పుడూ భూములు, కమీషన్లు, కాంట్రాక్టుల మీదనే రివ్యూలు చేస్తావా రేవంత్ రెడ్డి? రైతుల గురించి రివ్యూలు చేయడానికి నీకు తీరిక లేదా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లు…
-

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి…
-

Perni Nani | రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని ఫైర్ | ACTPnews
#PerniNani #AmaravatiFarmers #AndhraPradeshPoliticsరాష్ట్రంలో రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని ఆయన నిలదీశారు. విపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన మంత్రి నారాయణ.. అది వదిలేసి తమపై ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేయించడం ఏంటని మండిపడ్డారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











