Tag: సషల
-

చర్చిలో ప్రార్థనలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..! TTD board member controversy | | ACTPnews
Last Updated:Apr 11, 2026 2:44 PM IST టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థన ఫోటోలు వైరల్, మత స్వేచ్ఛ వర్సెస్ టీటీడీ నైతికతపై సోషల్ మీడియాలో వేడి చర్చ, దర్శన్ స్పందనపై దృష్టి చర్చిలో టీటీడీ బోర్డు సభ్యుడి ఫ్యామిలీ ప్రార్థనలు..! టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న కర్ణాటకకు చెందిన దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాధారణంగా వ్యక్తిగత…
-

OTT Movie: సోషల్ మీడియాని షేక్ చేసిన సరికొత్త లవ్ స్టోరీ.. IMDbలో 9.1 రేటింగ్.. నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది అస్సలు మిస్ కావద్దు.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 6:50 PM IST తమిళంలో మంచి ప్రశంసలు అందుకున్న రొమాంటిక్ డ్రామా ‘29’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్ 5 నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగు సహా పలు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. News18 ప్రస్తుతం థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లకు ప్రేక్షకుల్లో భారీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మంచి కథతో వచ్చిన చిన్న సినిమాలు ఓటీటీలో విడుదలై మరింత పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో…
-

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. | | ACTPnews
Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…
-

Actress Rambha: సీనియర్ నటి రంభ ఇంట తీవ్ర విషాదం.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 7:58 PM IST Actress Rambha: సీనియర్ హీరోయిన్ రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూతతో కుటుంబం దుఃఖంలో, రంభ భావోద్వేగ సోషల్ మీడియా పోస్ట్ వైరల్, సినీ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు News18 ఒకప్పుడు తన అందం, అభినయం, చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ రంభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూయడంతో ఆమె కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ…
-

PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews
Last Updated:May 24, 2026 10:16 PM IST ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ బిజీ షెడ్యూల్ మధ్య ఆఫీసులో ఇద్దరు చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. ఆ అమాయక పిల్లలను తన యువ స్నేహితులుగా పేర్కొంటూ ప్రధాని పంచుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ అత్యంత బిజీగా ఉండే పని వేళల్లో కొద్దిసేపు చిన్న పిల్లలతో గడిపారు. ‘సేవా తీర్థ్’ ప్రాంగణంలోకి ఇద్దరు నటుల వంటి చిన్న పిల్లలు…
-

Peddi Ram Charan: అరెరే..! నోరు జారిన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 10:51 PM IST భోపాల్లో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, యాక్టర్, ఎంపీ రవి కిషన్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా జూన్ 4న తేదీన దేశవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. News18 పాపం.. అసలే మన…
-

Anasuya: సోషల్ మీడియాలో అనసూయ అసభ్యకర ఫోటోలు.. సజ్జనార్కు షాకింగ్ రిక్వెస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 3:02 PM IST టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతోందని, సెలబ్రిటీలను వేధింపులకు గురిచేసేలా కొందరు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడుతూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. News18 ప్రముఖ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతోందని, సెలబ్రిటీలను వేధింపులకు గురిచేసేలా కొందరు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు అనసూయ. సోషల్ మీడియాలో తనను అత్యంత…
-

IPL 2026: ఫేక్ వార్తలపై పంజాబ్ కింగ్స్ ఆగ్రహం.. సోషల్ మీడియాలో ప్రీతి జింటా హెచ్చరిక | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 12:36 PM IST వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఫామ్ లేమిని సాకుగా చూపిస్తూ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు, కల్పిత కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రీతి జింతా IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ధృవీకరించని పుకార్లపై ఆ జట్టు మేనేజ్మెంట్, సహ యజమాని ప్రీతి జింటా తీవ్రంగా…
-

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్స్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న: తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












