Tag: india news
-

Jr NTR tributes to NTR |తాతకు జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి!ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్యాన్స్ హంగామా | ACTPnews
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తన తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తారక్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.…
-

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా బహిరంగ సవాల్.. నేను దేనికైనా రెఢీ, నీవు సిద్ధమా?: హరీశ్ రావు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Mar 29, 2026 9:50 PM IST Harish Rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత తనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా లాగుతున్నారని ఆరోపించారు. Harish rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో…
-

రేవంత్ క్యాబినెట్ మార్పులు.. ఇద్దరు మంత్రులకు గుడ్ బై.. కొత్తవారు ఎవరంటే..? Revanth Reddy cabinet expansion veto on North Telangana. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Mar 30, 2026 3:05 PM IST తెలంగాణలో Revanth Reddy మంత్రివర్గ విస్తరణ మళ్లీ హాట్ టాపిక్. Lambada ప్రాధాన్యతతో Warangal నేతలు Konda Surekha Seethakka Revuri Prakash Reddy పోటీ పెంపు. + మంత్రివర్గ విస్తరణలో నేతలకు చోటు దక్కేనా..? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన మంత్రివర్గాన్ని సమతుల్యం చేయడానికి…
-

YS Sharmila | మతం మారితే రిజర్వేషన్లు పోవాలా? వైఎస్ షర్మిల ఫైర్ | ACTPnews
దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం (మార్చి 31, 2026) నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం…
-

KTR : పొంగులేటిని బర్తరఫ్ చేయండి! గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు.. | ACTPnews
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అక్రమ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. సోమవారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన కేటీఆర్ బృందం, మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సభా సంఘం (House Committee)…
-

Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 5:39 AM IST జనసేనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన పార్టీపై ఆయన చేసిన సంచలన…
-

New Assembly Constituencies: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఇవే.. ఏ పార్టీకి లాభమో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 02, 2026 2:19 PM IST New Assembly Constituencies: చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు తిరగబోతోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 7 నుంచి 10 లేదా 11కి పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త…
-

Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు | | ACTPnews
చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…
-

Hyderabad Rains: 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు! | | ACTPnews
సియాసాత్ కథనం ప్రకారం.. కేవలం వర్షాలు మాత్రమే కాకుండా, బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 29, శుక్రవారం వరకు హైదరాబాద్ నగరానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్…
-

Tirumala Temple: తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. గరుడ వాహనంపై మలయప్ప స్వామి రాజసం! | | ACTPnews
Last Updated:Apr 28, 2026 3:03 PM IST Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ముగిశాయి, గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామి, పల్లకీల్లో శ్రీదేవి భూదేవి శోభాయాత్ర, వేదపారాయణం, బుల్లెమ్మ సంకీర్తనలు. + News18 తిరుమల పుణ్యక్షేత్రంలో అత్యంత రమణీయంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒకటైన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం కనులపండువగా ముగిశాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవ వేడుకలు, భక్తులకు సాక్షాత్తు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











