Tag: india news
-

Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | ACTPnews
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర రసాభాసకు వేదికైంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే ప్రొటోకాల్ విషయంలో నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం.. ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. సీనియర్ల ముందే ఈ గొడవ…
-

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding | | ACTPnews
Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…
-

Bhumana Karunakar Reddy : బీఆర్ నాయుడు కోసం ర్యాలీలు లేవు.. కేవలం పూజలే! | ACTPnews
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ర్యాలీలు, ధర్నాల కోసం కాదని, కేవలం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ భక్తి భావంతో చేసే ఈ కార్యక్రమానికి పోలీసులు సెక్షన్ 30…
-

Kollu Ravindra Fires on Jagan | మత్స్యకారుల జీవితాలతో జగన్ ‘రాజకీయం’! | ACTPnews
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. వాటిని ఛేదిస్తూ అన్ని ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేసి తీరుతాం. పరిశ్రమలు వచ్చి తీరప్రాంత ప్రజలు బాగుపడటం వైకాపాకి నచ్చట్లేదు. పొరుగు రాష్ట్రాల బోట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వైసీపీ కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడులను అడ్డుకుంటూ వారి మధ్య చిచ్చుపెట్టేలా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మత్స్యకారులకు ఎలాంటి సాయం చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని…
-

Sajjala on Capital Issue: అమరావతి రాజధానిపై క్లారిటీ ఇచ్చిన సజ్జల | | ACTPnews
Last Updated: Apr 04, 2026, 22:20 IST Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో పాలక, ప్రతిపక్షాల మాట యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, రాజధాని విషయంలో తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. అయితే, అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా దోపిడీ చేయాలనే…
-

తిరుమలలో దివ్య వైభవం.. పద్మావతి-శ్రీనివాసుల పరిణయోత్సవం ఘన ముగింపు..! Tirumala Parinayotsavam | | ACTPnews
Last Updated:Apr 29, 2026 9:39 PM IST తిరుమలలో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల మూడు రోజుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి, భారీగా భక్తులు పాల్గొన్నారు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు సహా అధికారులు హాజరు + News18 తిరుమలలో భక్తిరసాన్ని పరచిన శ్రీ పద్మావతి-శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిన ఈ దివ్యోత్సవాల చివరి రోజు మరింత విశేషంగా సాగింది. సాయంత్రం శ్రీవారి…
-

నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రికి ఆగ్రహం..! | | ACTPnews
Last Updated:Mar 31, 2026 10:24 PM IST జూపల్లి కృష్ణారావు శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు, తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు + ఏపీ ప్రభుత్వం తీరుపై మంత్రి మండిపాటు… కారణం ఇదే హైదరాబాద్లోని గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో ఏపీ…
-

Chandrababu Naidu: అదే నా జీవిత ఆశయం.. యాడికి జలధారలో సీఎం స్టేట్మెంట్ | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Apr 06, 2026 3:30 PM IST Chandrababu Naidu: రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. + అదే నా జీవిత ఆశయం సీఎం… యాడికి జలధార కార్యక్రమంలో. Chandrababu Naidu Jaladhara: అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ…
-

Vemula Prashanth Reddy Slams Govt Neglect | కేసీఆర్ కట్టించినందుకే కక్షగట్టారా? | ACTPnews
తెలంగాణ గర్వకారణాలైన కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం మరియు అమరజ్యోతి భవనాల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ కట్టడాలకు మూడేళ్లుగా మెయింటైనన్స్ నిధులు కేటాయించకుండా కావాలనే ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరజ్యోతి భవనంలో కనీసం ఎలుకలు వైర్లు కొరుకుతున్నా పట్టించుకోవడం లేదని, అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని ఆయన మండిపడ్డారు. Source…
-

Jeevan Reddy: ‘రెండేళ్ల కాలంలోనే సీఎం రేవంత్ పోవాలి.. మార్పు రావాలి’ – జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Apr 03, 2026 3:51 PM IST Jeevan Reddy: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెండేళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాలి.. మార్పు రావాలి” అనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో కూడా కేసీఆర్ వెళ్లిపోవాలి, మార్పు రావాలనే ఆశతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని గుర్తు చేశారు. అయితే ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











