Tag: india news

  • Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. Source…

    Continue Reading

  • Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. | | ACTPnews

    Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. | | ACTPnews

    Last Updated:May 23, 2026 9:16 PM IST తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు + News18 తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ…

    Continue Reading

  • Atishi  :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews

    Atishi :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews

    ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారశైలిపై ఢిల్లీ అసెంబ్లీ విపక్ష నేత అతిశీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల అవకతవకలపై విపక్షాలు గళమెత్తుతున్నా రాఘవ్ చద్దా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన భయపడుతున్నారా? అని నిలదీశారు. గతంలో ఇతర విపక్ష నేతలు ED, CBI కేసులకు భయపడి బిజెపిలో చేరినట్లుగానే, చద్దా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే…

    Continue Reading

  • Hyderabad: జవహర్‌నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: జవహర్‌నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    నమ్మకంగా ఇంట్లో చేరి.. పుట్టినరోజు నాటకంతో స్కెచ్ పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ లోని అత్యంత విలాసవంతమైన ‘మోహన్స్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్’లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ పనిచేసే రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు గమనించారు. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసి లగ్జరీ లైఫ్ గడపాలని వారు పక్కా స్కెచ్…

    Continue Reading

  • Hyderabad Buffet: హైదరాబాద్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బుఫే.. హైదరాబాద్‌ శరత్ సిటీ మాల్‌లో ‘ది గ్రాండ్‌లైన్’ ఫుడ్ కార్నివాల్.. | ట్రెండింగ్ | ACTPnews

    Hyderabad Buffet: హైదరాబాద్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బుఫే.. హైదరాబాద్‌ శరత్ సిటీ మాల్‌లో ‘ది గ్రాండ్‌లైన్’ ఫుడ్ కార్నివాల్.. | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:May 17, 2026 2:52 PM IST Hyderabad Buffet: హైదరాబాద్‌లోని సరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ప్రారంభమైన “ది గ్రాండ్‌లైన్” ప్రపంచంలోనే అతిపెద్ద బఫేగా ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. 500కు పైగా వంటకాలతో ఈ రెస్టారెంట్ భోజన ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. News18 హైదరాబాద్ నగరం అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్, చారిత్రక కట్టడాలు, నిజాం సంస్కృతి, రుచికరమైన బిర్యానీ. అయితే ఇప్పుడు ఈ మహానగరం మరో ప్రత్యేక ఆకర్షణతో…

    Continue Reading

  • Khushbu Sundar  | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్! | ACTPnews

    Khushbu Sundar | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్! | ACTPnews

    తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆమె స్పందిస్తూ.. పుదుచ్చేరి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీయే అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఖుష్బూ, దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని, పుదుచ్చేరిలో తమ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని…

    Continue Reading

  • Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి  బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు.. | ACTPnews

    Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు.. | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో మంగళవారం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీకి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ – అమరావతి మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు తగ్గుతుందని, ఈ ప్రాజెక్టును 7-8 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే…

    Continue Reading

  • Bullet Train: హైదరాబాద్ టు ముంబై.. కేవలం 3 గంటలే.. సిద్ధమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ డీపీఆర్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కూ హైస్పీడ్ కనెక్టివిటీ! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Bullet Train: హైదరాబాద్ టు ముంబై.. కేవలం 3 గంటలే.. సిద్ధమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ డీపీఆర్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కూ హైస్పీడ్ కనెక్టివిటీ! | తెలంగాణ వార్తలు | ACTPnews

    మూడు రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం ఈనాడు కథనం ప్రకారం.. ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఈ కారిడార్ మూడు రాష్ట్రాల పరిధి గుండా సాగనుంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు (68 శాతం), కర్ణాటకలో 121 కిలోమీటర్లు (18 శాతం), మరియు తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్ల (14 శాతం) మేర ట్రాక్ నిర్మిస్తారు. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైళ్లను డిజైన్…

    Continue Reading

  • Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది-  రేవంత్ రెడ్డి | ACTPnews

    Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది- రేవంత్ రెడ్డి | ACTPnews

    కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (ఏప్రిల్ 6, 2026) తిరువనంతపురంలో నిర్వహించిన రోడ్షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆయన నిప్పులు చెరిగారు. “పినరయి విజయన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. ఇక ఆయనకు బై బై చెప్పే సమయం వచ్చింది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. విజయన్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయన్ మరియు కేసీఆర్ మంచి మిత్రులని,…

    Continue Reading

  • Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews

    Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews

    Last Updated: Apr 28, 2026, 19:21 IST అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports