Tag: india news
-

Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు! | ACTPnews
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశంలో పోలీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితుడు మధు కుటుంబ పోషణ బాధ్యత, వారి పిల్లల చదువుల బాధ్యతను బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా తాము గమనిస్తూనే ఉన్నామని, తప్పు చేసిన వారు భవిష్యత్తులో తప్పించుకోలేరని హెచ్చరించారు. గతంలో ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా రీ-ఓపెన్ చేసి, బాధ్యులైన…
-

Ex-CM Uma Bharti : రోడ్డుపై పోహ-జిలేబీ అమ్మిన మాజీ సీఎం ఉమాభారతి! | ACTPnews
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన సొంత పట్టణం టికంగఢ్లో సోమవారం (ఏప్రిల్ 6, 2026) అరుదైన రీతిలో కనిపించారు. తన బంగ్లా ముందు ఉన్న రోడ్డుపై తోపుడు బండిపై కూర్చుని ఆమె స్వయంగా పోహ, జిలేబీలు అమ్మారు. ఇటీవల స్థానిక మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతంలోని పేద వ్యాపారుల బట్టీలను తొలగించడాన్ని నిరసిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. “పేదల నోటికాడ కూడు లాక్కోకండి” అని అధికారులను హెచ్చరించిన ఆమె, స్వయంగా వ్యాపారం చేసి వారికి…
-

KTR Inspiring Speech At ICAI Convocation In Hyderabad | సీఏలకు కేటీఆర్ కీలక సందేశం! | ACTPnews
హైదరాబాద్ అన్వయ కన్వెన్షన్లో జరిగిన ఐసీఏఐ (ICAI) కాన్వొకేషన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్లు (CA) అయిన యువతను వారి పట్టుదల, క్రమశిక్షణను అభినందిస్తూ కేటీఆర్ గారు కీలక ప్రసంగం చేశారు. దేశ నిర్మాణంలో, మారుతున్న ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సమగ్రత, పారదర్శకతను కాపాడటంలో చార్టర్డ్ అకౌంటెంట్లు దేశ ఆర్థిక…
-

Hyderabad Crime: వివాహేతర సంబంధానికి అడ్డని కన్నకూతుర్నే పొట్టనబెట్టుకున్న కఠిన తల్లి.. ఎలా చంపేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews
Last Updated:May 19, 2026 5:18 AM IST Hyderabad Crime: హైదరాబాద్ అల్వాల్లో రేఖ అనే తల్లి, ప్రియుడు సాయి కోసం ఆరేళ్ల కూతురు తన్వికను నీటి ట్యాంకులో నెట్టివేసి హత్య చేసింది, ఇద్దరిపై కేసు, అరెస్ట్ చేశారు News18 కన్నప్రేమను మంటగలిపే అత్యంత అమానవీయమైన, క్రూరమైన సంఘటన హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధానికి ఆరేళ్ల కన్నకూతురు అడ్డంగా ఉందన్న కారణంతో, ఓ తల్లి కఠినంగా మారి…
-

PM Modi | ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం.. | ACTPnews
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించి, ఉత్తరాది రాష్ట్రాలకు గొప్ప కానుకను అందించారు. 210 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 2.5 గంటలకు తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకత ఆసియాలోనే పొడవైన 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్. ఇది రాజాజీ టైగర్ నేషనల్ పార్క్ వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మించబడింది. ప్రారంభోత్సవం అనంతరం…
-

ఆరు అడుగుల గంగమ్మ శిరస్సు.. పలమనేరు జాతరలో భక్తులకు గూస్బంప్స్ ఖాయం..! Gangamma Jathara. | | ACTPnews
Last Updated:May 23, 2026 7:00 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు బీసీ కాలనీలోని శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో 35 కేజీల, ఆరు అడుగుల పంచలోహ శిరస్సు ప్రతిష్ఠ, జాతరకు భారీగా భక్తుల రద్దీ + News18 అమ్మవారి జాతరలు అంటేనే ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల కలయిక. కానీ చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఓ గంగమ్మ జాతర మాత్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా అదే చర్చ..…
-

C.P. Radhakrishnan : తిరుచానూరు అమ్మవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి.. | ACTPnews
భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ అర్చకులు, అధికారులు ‘ఇస్తికపాల్’ గౌరవంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకుని, అనంతరం గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ఎం. రవిచంద్ర ఉపరాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి, శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మరియు టీటీడీ…
-

Mallikarjun Kharge Slams Govt After INDIA Bloc Meeting | డీలిమిటేషన్ను ఒప్పుకోం.. | ACTPnews
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు మరియు డీలిమిటేషన్ అంశాలపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ‘ఇండియా’ (INDIA) కూటమి నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో ఖర్గే మాట్లాడుతూ.. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, దానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అయితే, ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, అందుకే అందరం కలిసి దీనిని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల వేళ హడావుడిగా రాజ్యాంగ…
-

Kidney Cancer: 8 నెలల పసిబిడ్డకు సోకిన అరుదైన కిడ్నీ క్యాన్సర్..అద్భుతం చేసిన మాదాపూర్ మెడికవర్ వైద్యులు! | | ACTPnews
Last Updated:May 19, 2026 6:24 AM IST హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఎనిమిది నెలల శిశువులో అరుదైన విల్మ్స్ ట్యూమర్ను మల్టీ మోడాలిటీ చికిత్సతో విజయవంతంగా నయం చేశారు News18 క్యాన్సర్ మహమ్మారి పెద్దవారికే కాదు, ఊహ తెలియని పసిపిల్లలకు సోకుతూ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, అత్యాధునిక వైద్య సాంకేతికత, వైద్యుల అంకితభావం తోడైతే ఎంతటి ప్రమాదకరమైన క్యాన్సర్నైనా జయించవచ్చని హైదరాబాద్లోని మాదాపూర్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్…
-

YS Avinash Reddy | ఏపీలో పెట్రోల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. “దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇంధన కొరత ఏర్పడింది అని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని ప్రశ్నించగా.. ఆయన విస్తుపోయే నిజాలు చెప్పారు” అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











