Tag: india news

  • PM Modi Hails Art of Living Service Ethos | ఆర్ట్ ఆఫ్ లివింగ్పై ప్రధాని మోదీ ప్రశంసలు | ACTPnews

    PM Modi Hails Art of Living Service Ethos | ఆర్ట్ ఆఫ్ లివింగ్పై ప్రధాని మోదీ ప్రశంసలు | ACTPnews

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బెంగళూరులోని అంతర్జాతీయ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో ఈ సంస్థ చేస్తున్న సామాజిక సేవలను పీఎం కొనియాడారు. బెంగళూరు కేవలం టెక్నాలజీ హబ్ మాత్రమే కాదని, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విరాజిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర, ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ మరియు ‘మిషన్ లైఫ్’ (Mission LiFE)…

    Continue Reading

  • Tollywood producer council: ఇటీవల మరణించిన నిర్మాతలకు సంతాపం తెలియజేసిన నిర్మాతల మండలి.. | | ACTPnews

    Tollywood producer council: ఇటీవల మరణించిన నిర్మాతలకు సంతాపం తెలియజేసిన నిర్మాతల మండలి.. | | ACTPnews

    Last Updated:May 11, 2021 2:16 PM IST Tollywood producer council: తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఈ ప్రముఖులలో దర్శకులు, నటులు మాత్రమే కాదు చాలా మంది నిర్మాతలు కూడా ఉన్నారు. టాలీవుడ్ నిర్మాతల మండలి (Tollywood producers council) తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. తాజాగా జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్…

    Continue Reading

  • Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews

    Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews

    మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లల్ని కనండి” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. “పిల్లలను కనడానికి ఇదేమన్నా వేలంపాటా? రూ. 30 వేలు, రూ. 40 వేలు ఇస్తామంటూ వేలంపాటలు పెడతారా?” అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కొక్కరినే కన్నారని.. ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని…

    Continue Reading

  • Owaisi Challenges PM Modi | దమ్ముంటే సమాధానం చెప్పు! మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ | ACTPnews

    Owaisi Challenges PM Modi | దమ్ముంటే సమాధానం చెప్పు! మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ | ACTPnews

    హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, అందుకే ప్రజలు బంగారం కొనడం ఆపేయాలని, ఇంధనం ఆదా చేయాలని ప్రధాని కోరడంపై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. “దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని ఒకవైపు చెబుతూ.. మరోవైపు ప్రజలను బంగారం కొనొద్దని కోరడం ఏంటి?” అని ప్రశ్నించారు. మోదీకి దమ్ముంటే దేశ ఆర్థిక పరిస్థితిపై నిజాలు చెప్పాలని సవాల్…

    Continue Reading

  • Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Last Updated:May 20, 2026 2:55 PM IST Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు. + News18 Warangal Politics: ఉమ్మడి వరంగల్…

    Continue Reading

  • Byreddy Siddharth Reddy | మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    Byreddy Siddharth Reddy | మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    కర్నూలు రాజకీయాల్లో వైఎస్సార్సీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఏపీ మంత్రి టీజీ భరత్ను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. తనను తిట్టే వారికి, తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. తనకు అసెంబ్లీ టికెట్ రాలేదని మంత్రి అంటున్నారని… “నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ…

    Continue Reading

  • Tamil Nadu CM Vijay | 3 రోజులుగా నల్లకోటులోనే .. సీఎం విజయ్ | ACTPnews

    Tamil Nadu CM Vijay | 3 రోజులుగా నల్లకోటులోనే .. సీఎం విజయ్ | ACTPnews

    తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తనకు మద్దతు తెలిపిన ఐయూఎంఎల్ (IUML) నేతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అయితే, గత మూడు రోజులుగా విజయ్ వరుసగా నల్లకోటు (Black Suit) ధరించి కనిపిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రమాణ స్వీకార మహోత్సవం నుండి నేటి వరకు ఆయన ఇదే లుక్లో కనిపిస్తున్నారు. తన సినిమాల్లోని పవర్ఫుల్ లుక్ను తలపించేలా, ఒక ఆధునిక నాయకుడిగా తన ముద్ర వేయడానికే విజయ్ ఈ వేషధారణను ఎంచుకున్నారని…

    Continue Reading

  • Perni Nani | రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని ఫైర్ | ACTPnews

    Perni Nani | రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని ఫైర్ | ACTPnews

    #PerniNani #AmaravatiFarmers #AndhraPradeshPoliticsరాష్ట్రంలో రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని ఆయన నిలదీశారు. విపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన మంత్రి నారాయణ.. అది వదిలేసి తమపై ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేయించడం ఏంటని మండిపడ్డారు.…

    Continue Reading

  • Vijay | విజయ్కి బలపరీక్ష… అసెంబ్లీలో ఉత్కంఠ | ACTPnews

    Vijay | విజయ్కి బలపరీక్ష… అసెంబ్లీలో ఉత్కంఠ | ACTPnews

    తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేడు అసెంబ్లీలో బలపరీక్ష (Floor Test) ఎదుర్కొంటున్నారు. ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్, తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. అన్నాడీఎంకే రెబల్స్ మద్దతు ఎవరికి ఉంటుంది? విజయ్ సర్కార్ గట్టెక్కుతుందా? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ బలపరీక్ష ఫలితం విజయ్ రాజకీయ భవిష్యత్తును…

    Continue Reading

  • Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులుఅక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు.2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి.అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports