Tag: national news
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 7:18 AM IST హైదరాబాద్ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వత చెక్.. నిమిషాల్లోనే గమ్యస్థానానికి సాఫీ ప్రయాణం.. భాగ్యనగర వాసుల దశాబ్దాల కల ఇక సాకారం! నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి…
-

Fuel Shortage: తిరుమలలో ఫ్యూయల్ టెన్షన్.. రంగంలోకి దిగిన టీటీడీ, భక్తులకు కీలక నిర్ణయం..! fuel shortage in tirumala ttd emergency measures for devotee | | ACTPnews
Last Updated:Apr 27, 2026 6:26 PM IST తిరుమలలో ఇంధన కొరతపై టీటీడీ అప్రమత్తం, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి తనిఖీలు, తాత్కాలిక పరిమితులతో భక్తుల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చర్యలు + తిరుమల లో ద్విచక్ర వాహనాలకు 1 లీటర్, కార్లకు 5 లీటర్ల పరిమితి..! తిరుమలలో ఇంధన కొరత పరిస్థితులు ఏర్పడడంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ, అదనపు ఈవో శ్రీ వెంకయ్య…
-

తిరుమలలో వెండి నక్షత్ర హారతుల సమర్పణ.. దీని విలువ ఎంతో తెలుసా! | | ACTPnews
అత్యంత రమణీయంగా ఉన్న ఈ వెండి నక్షత్ర హారతులను ఇకపై స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య పూజలు, పర్వదినాల్లో జరిగే ప్రత్యేక సేవల సమయంలో కనులపండువగా వినియోగించనున్నారు. శ్రీవారికి నిత్యం జరిగే పవిత్ర ఆచార వ్యవహారాల్లో భక్తులు అంకితభావంతో అందించిన ఈ హారతులను ఉపయోగించడం ద్వారా ఆ కానుకలకు మరింత విశిష్టత, పవిత్రత చేకూరనుంది. స్వామివారిపై భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి, ఆ దేవదేవుడి పాదాల చెంత వారు ప్రదర్శిస్తున్న అచంచల శరణాగతి భావానికి ఈ అరుదైన…
-

Perni Nani | సుప్రియ పోలీసులపై దాడి చేసిందా? పేర్ని నాని సవాల్! | ACTPnews
కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. “రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఏపీ పోలీసుల తీరు ఉంది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రియ పోలీసులపై దాడి చేసిందని చెబుతున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని, ఒకవేళ అది నిజమని నిరూపిస్తే తాను తన మాటలను వెనక్కి తీసుకుంటానని పోలీసులకు సవాల్ విసిరారు. మహిళా కార్యకర్తలను భయభ్రాంతులకు…
-

Railway Station: హైదరాబాద్లో ఈ రైల్వే స్టేషన్… ఎయిర్పోర్టులా ఉందిగా | Hyderabad’s Hafizpet Railway Station gets a stunning modern makeover | | ACTPnews
“నయా భారత్ నయా స్టేషన్” కార్యక్రమం భాగంగా హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు పూర్తిస్థాయి కొత్త రూపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఇప్పటికే ర్యాంప్లతో కలిపిన 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆధునిక ప్లాట్ఫామ్ రూఫింగ్, కొత్త స్టేషన్ భవనం, మెరుగుపరిచిన సర్క్యులేటింగ్ ఏరియా, తిరిగి నిర్మించిన ప్లాట్ఫామ్లు, ప్రయాణికులకు ఉపయోగపడే సైన్బోర్డులు, రెండు…
-

KakaniGovardhanReddy | అమరావతి పేరుతో అప్పుల కుప్ప.. చంద్రబాబుపై కాకాణి నిప్పులు! | ACTPnews
అమరావతి రాజధానిని చంద్రబాబు కేవలం తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. “అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామంటూ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం ఒక పెద్ద డ్రామా. గతంలో వేల కోట్లు ఖర్చు చేశామన్నారు, మరి ఇప్పుడు మళ్లీ అప్పులు ఎందుకు తెస్తున్నారు?” అని ప్రశ్నించారు. అమరావతిని చంద్రబాబు ఇప్పటికే అప్పులకుప్పగా మార్చారని, గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలని హితవు పలికారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ, కేవలం…
-

Jr NTR tributes to NTR |తాతకు జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి!ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్యాన్స్ హంగామా | ACTPnews
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి నెలకొంది. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తన తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తారక్ను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.…
-

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఇదే నా బహిరంగ సవాల్.. నేను దేనికైనా రెఢీ, నీవు సిద్ధమా?: హరీశ్ రావు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Mar 29, 2026 9:50 PM IST Harish Rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత తనపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా లాగుతున్నారని ఆరోపించారు. Harish rao: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ భవన్లో…
-

రేవంత్ క్యాబినెట్ మార్పులు.. ఇద్దరు మంత్రులకు గుడ్ బై.. కొత్తవారు ఎవరంటే..? Revanth Reddy cabinet expansion veto on North Telangana. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Mar 30, 2026 3:05 PM IST తెలంగాణలో Revanth Reddy మంత్రివర్గ విస్తరణ మళ్లీ హాట్ టాపిక్. Lambada ప్రాధాన్యతతో Warangal నేతలు Konda Surekha Seethakka Revuri Prakash Reddy పోటీ పెంపు. + మంత్రివర్గ విస్తరణలో నేతలకు చోటు దక్కేనా..? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన మంత్రివర్గాన్ని సమతుల్యం చేయడానికి…
-

YS Sharmila | మతం మారితే రిజర్వేషన్లు పోవాలా? వైఎస్ షర్మిల ఫైర్ | ACTPnews
దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం (మార్చి 31, 2026) నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











