Tag: national news
-

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 5:55 AM IST తాగునీటితో దుకాణాన్ని కడుగుతున్న వ్యక్తిని అడ్డంగా పట్టుకున్న వాటర్ బోర్డు అధికారి. ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ప్రజలను హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! నీరు అమృతం.. దాన్ని వృథా చేస్తే భవిష్యత్తు అంధకారం. గుక్కెడు నీటి కోసం ఒకవైపు జనం అల్లాడుతుంటే.. మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే భారీ…
-

TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మమ్మల్ని తొక్కుతామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి పంపరు?” అని ఆయన ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపిన ప్రభుత్వం, అదే నిబంధనను ముఖ్యమంత్రికి ఎందుకు వర్తింపజేయదని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై హౌస్ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తే, దాన్ని…
-

Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews
హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గాంధీభవన్ ఘర్షణపై నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. గాంధీభవన్లో జరిగిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీతో జరిగిన తోపులాట, కుర్చీల గొడవపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవను చాలా చిన్న విషయంగా కొట్టిపారేసిన ఫిరోజ్ ఖాన్.. “ఉస్మాన్ నాకు అన్న లాంటివాడు, మా మధ్య ఉన్నది ఫ్యామిలీ బంధం” అని వ్యాఖ్యానించారు. కేవలం కూర్చునే కుర్చీ…
-

Electric Buses: ఏపీకి కేంద్రం భారీ కానుక.. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News) | ACTPnews
Last Updated:Apr 27, 2026 8:58 AM IST కేంద్రం పర్యావరణహిత రవాణా కోసం ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది, CESL ప్రకారం తిరుపతికి 300, విశాఖకు 150, మిగతావి ఇతర నగరాలకు, కాలుష్యం తగ్గించడమే లక్ష్యం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రానికి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. దేశవ్యాప్తంగా…
-

NTR Statue: దివంగత మాజీ సీఎం NTR విషయంలో కేసీఆర్ చేసిన తప్పేంటి..? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒప్పు ఏంటీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 4:11 PM IST NTR Statue: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార తీరు సరైనది కాదని మేధావులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాదు తెలుగుజాతికి, యావత్ తెలుగువాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. NTR Statue Telangana Politics: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా…
-
Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…
-

MLA Mandula Samuel | హైదరాబాద్ మీ అయ్య జాగీరా? బాబు, పవన్లకు ఎమ్మెల్యే సామెల్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కూటమి నాయకులపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ అత్యంత సంచలన, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ రావడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. “హైదరాబాద్ మీ అయ్య జాగీరా?” అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే హైదరాబాద్ వదిలి అమరావతికో, కుప్పానికో వెళ్లి మీ రాజకీయాలు చూసుకోవాలని.. తెలంగాణను ఆగం…
-

Lakshmi Parvathi | నా దేవుడు ఎన్టీఆర్..ఎన్టీఆర్ ఆశయాలను ధ్వంసం చేసారు | ACTPnews
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సతీమణి, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “ఎన్టీఆర్ నా దేవుడు.. ఆయన భార్యను కావడానికి ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో” అంటూ కొనియాడారు. తెలుగు నేల, తెలుగు ఆత్మగౌరవం అనగానే గుర్తొచ్చే మొదటి పేరు…
-

ఒక్కరోజే 1,000కి పైగా కేసులు.. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, అలా అస్సలు చేయొద్దు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 6:06 AM IST ట్రాఫిక్ పోలీసులు షాకిస్తున్నారు. ఒక్క రోజే ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారు. అందువల్ల మీరు ఈ తప్పు చేయొద్దు. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, ఈ పొరపాటు చేయొద్దు! బండి మీద ముగ్గురా? అయితే మీ జేబుకు చిల్లు పడ్డట్టే! ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ నిర్లక్ష్యపు ప్రయాణాలకు ఇకపై బ్రేక్ పడాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేసి, ద్విచక్ర వాహనాలపై ఇష్టానుసారంగా…
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 7:18 AM IST హైదరాబాద్ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వత చెక్.. నిమిషాల్లోనే గమ్యస్థానానికి సాఫీ ప్రయాణం.. భాగ్యనగర వాసుల దశాబ్దాల కల ఇక సాకారం! నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











