Tag: national news

  • KTR  : పొంగులేటిని బర్తరఫ్ చేయండి! గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు.. | ACTPnews

    KTR : పొంగులేటిని బర్తరఫ్ చేయండి! గవర్నర్కు కేటీఆర్ ఫిర్యాదు.. | ACTPnews

    రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ అక్రమ మైనింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. సోమవారం లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన కేటీఆర్ బృందం, మంత్రి పొంగులేటిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సభా సంఘం (House Committee)…

    Continue Reading

  • Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 27, 2026 5:39 AM IST జనసేనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. Prof K Nageshwar: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పొలిటికల్ అనలిస్ట్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జనసేన పార్టీపై ఆయన చేసిన సంచలన…

    Continue Reading

  • New Assembly Constituencies: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఇవే.. ఏ పార్టీకి లాభమో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews

    New Assembly Constituencies: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఇవే.. ఏ పార్టీకి లాభమో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews

    Last Updated:Apr 02, 2026 2:19 PM IST New Assembly Constituencies: చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపు తిరగబోతోంది. దేశవ్యాప్తంగా లోక్ సభ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 7 నుంచి 10 లేదా 11కి పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్త…

    Continue Reading

  • Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు | | ACTPnews

    Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు | | ACTPnews

    చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…

    Continue Reading

  • Hyderabad Rains: 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు! | | ACTPnews

    Hyderabad Rains: 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు! | | ACTPnews

    సియాసాత్ కథనం ప్రకారం.. కేవలం వర్షాలు మాత్రమే కాకుండా, బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 29, శుక్రవారం వరకు హైదరాబాద్ నగరానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్…

    Continue Reading

  • Tirumala Temple: తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. గరుడ వాహనంపై మలయప్ప స్వామి రాజసం! | | ACTPnews

    Tirumala Temple: తిరుమలలో వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. గరుడ వాహనంపై మలయప్ప స్వామి రాజసం! | | ACTPnews

    Last Updated:Apr 28, 2026 3:03 PM IST Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ముగిశాయి, గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామి, పల్లకీల్లో శ్రీదేవి భూదేవి శోభాయాత్ర, వేదపారాయణం, బుల్లెమ్మ సంకీర్తనలు. + News18 తిరుమల పుణ్యక్షేత్రంలో అత్యంత రమణీయంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒకటైన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సోమవారం సాయంత్రం కనులపండువగా ముగిశాయి. ప్రతి ఏటా వైశాఖ మాసంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవ వేడుకలు, భక్తులకు సాక్షాత్తు…

    Continue Reading

  • Vijayashanti Fires on Congress Govt | ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్.. | | ACTPnews

    Vijayashanti Fires on Congress Govt | ఉద్యమకారుల హామీలపై విజయశాంతి ఫైర్.. | | ACTPnews

    Last Updated: Mar 30, 2026, 22:17 IST తెలంగాణ శాసనమండలి వేదికగా సోమవారం (మార్చి 30, 2026) ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్వయంగా సూచిస్తేనే ఉద్యమకారుల కోసం ప్రత్యేక హామీలను మేనిఫెస్టోలో చేర్చారని, ఆ నమ్మకంతోనే వేలాది మంది ఉద్యమకారులు కాంగ్రెస్ వెనుక నిలిచారని ఆమె గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చి…

    Continue Reading

  • Janasena Leader Attacks Woman in Public | నడిరోడ్డుపై జనసేన నేత అరాచకం! | ACTPnews

    Janasena Leader Attacks Woman in Public | నడిరోడ్డుపై జనసేన నేత అరాచకం! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనసేన ఎమ్మెల్యే సమక్షంలోనే ఓ మహిళపై దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, నడిరోడ్డుపై బాధితురాలు హర్షవీణపై జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను అక్కడున్న ప్రజలు చూస్తుండగానే నాగేంద్ర మహిళపైకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా, బాధితురాలితో పాటు ఉన్న వ్యక్తి గోపిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. పోలీస్ లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

    Continue Reading

  • Harish Rao   |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం | ACTPnews

    Harish Rao |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం | ACTPnews

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం (మార్చి 30, 2026) ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నడిపిస్తోందని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నారని ఒకరోజు, కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మరోరోజు.. ఇలా టీ బ్రేక్ పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం కోసం సభను…

    Continue Reading

  • అర్ధరాత్రి అడవుల్లో ప్రారంభమయ్యే దివ్య సేవ.. శ్రీవారి అభిషేక జలం వెనుక గల మహా రహస్యం! Akashaganga Theertham. | | ACTPnews

    అర్ధరాత్రి అడవుల్లో ప్రారంభమయ్యే దివ్య సేవ.. శ్రీవారి అభిషేక జలం వెనుక గల మహా రహస్యం! Akashaganga Theertham. | | ACTPnews

    Last Updated:May 27, 2026 10:01 PM IST తిరుమలనంబి వంశీయులు నేటికీ అర్ధరాత్రి ఆకాశగంగ తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకానికి సమర్పిస్తున్నారు, టిటిడి భద్రత కల్పిస్తోంది + News18 కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల ఆరాధనలు అందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు భక్తుల పట్ల తన అపారమైన ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. భక్తుల కష్టాన్ని తన కష్టంగా భావించే ఆపదమొక్కుల వాడు.. అనాధ రక్షకుడు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports