Tag: national news
-

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News) | ACTPnews
Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్కి కౌంటర్గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…
-

టీటీడీ చైర్మన్పై వివాదం ముదురుతోంది.. తొలగించాలంటూ వైసీపీ ఆగ్రహం..! TTD chairman BR Naidu controversy | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Apr 04, 2026 7:01 PM IST టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు వీడియో వివాదంపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, జగన్ పిలుపుతో కదిరిలో ఆందోళనలు, నాయుడు భవిష్యంపై ప్రభుత్వ నిర్ణయంపై దృష్టి + BR నాయుడును తొలగించి తిరుమల తిరుపతి పవిత్రత ను కాపాడాలి అని పూజలు…. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై వచ్చిన వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా…
-

ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. టీటీడీ పరీక్షల షెడ్యూల్ విడుదల | | ACTPnews
Last Updated:Apr 29, 2026 6:10 PM IST టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల కోసం CBT పరీక్షలు మే 10,11న ఏపీ వ్యాప్తంగా, ఏప్రిల్ 24-29లో సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు, వివరాలు టీటీడీ వెబ్సైట్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి టిటిడి కీలక ప్రకటన..! తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీకి సంబంధించి…
-

Ambati Rambabu | అమరావతికి ₹2 లక్షల కోట్లు ఎక్కడివి? అంబటి రాంబాబు నిలదీత | | ACTPnews
Last Updated: Apr 04, 2026, 22:01 IST వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ప్రెస్ మీట్లో మాట్లాడారు. అమరావతి అభివృద్ధికి ₹2 లక్షల కోట్లు కావాలని, అంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. “చంద్రబాబే 2029 కల్లా అమరావతి పూర్తి కాదని ఒప్పుకున్నారు, అలాంటప్పుడు జగన్ చెప్పినట్లు కేవలం ₹20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్…
-

Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో రూ.1.22 కోట్ల కరెన్సీ | Suspicious Passenger Caught with Rs 1.22 Crore During Train checking | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 6:41 PM IST Railway Operation | దేశవ్యాప్తంగా అక్రమ నగదు రవాణాపై నిఘా కట్టుదిట్టం చేస్తున్న రైల్వే భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని నమోదు చేశాయి. సాధారణ తనిఖీల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్రయాణికుడి వ్యవహారం చివరకు కోట్ల రూపాయల నగదు స్వాధీనానికి దారితీసింది. దేవగిరి ఎక్స్ప్రెస్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో…
-

Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | ACTPnews
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర రసాభాసకు వేదికైంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే ప్రొటోకాల్ విషయంలో నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం.. ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. సీనియర్ల ముందే ఈ గొడవ…
-

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding | | ACTPnews
Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…
-

Bhumana Karunakar Reddy : బీఆర్ నాయుడు కోసం ర్యాలీలు లేవు.. కేవలం పూజలే! | ACTPnews
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ర్యాలీలు, ధర్నాల కోసం కాదని, కేవలం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ భక్తి భావంతో చేసే ఈ కార్యక్రమానికి పోలీసులు సెక్షన్ 30…
-

Kollu Ravindra Fires on Jagan | మత్స్యకారుల జీవితాలతో జగన్ ‘రాజకీయం’! | ACTPnews
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. వాటిని ఛేదిస్తూ అన్ని ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేసి తీరుతాం. పరిశ్రమలు వచ్చి తీరప్రాంత ప్రజలు బాగుపడటం వైకాపాకి నచ్చట్లేదు. పొరుగు రాష్ట్రాల బోట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వైసీపీ కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడులను అడ్డుకుంటూ వారి మధ్య చిచ్చుపెట్టేలా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మత్స్యకారులకు ఎలాంటి సాయం చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని…
-

Sajjala on Capital Issue: అమరావతి రాజధానిపై క్లారిటీ ఇచ్చిన సజ్జల | | ACTPnews
Last Updated: Apr 04, 2026, 22:20 IST Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో పాలక, ప్రతిపక్షాల మాట యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, రాజధాని విషయంలో తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. అయితే, అమరావతి పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా దోపిడీ చేయాలనే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











