Tag: national news
-

మూవీ మొఘల్ రామానాయుడు 85వ జయంతి వేడుకలు.. | | ACTPnews
Last Updated:Jun 06, 2020 12:26 PM IST Ramanaidu Birth Anniversary: మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలింఛాంబర్ ఆవరణలో జరిగింది. మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలింఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ…
-

Chiranjeevi Nagarjuna KCR: హైదరాబాద్లో సినిమా సిటీ.. టాలీవుడ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా.. | | ACTPnews
Last Updated:Nov 07, 2020 8:05 PM IST Chiranjeevi Nagarjuna KCR: హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినిమా ప్రముఖులతో ఎప్పటికప్పుడు భేటీ అవుతూనే ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల…
-

Amit Shah Bengal Prediction: దీదీ ఓటమి ఖాయం.. మాకు బంపర్ మెజార్టీ పక్కా | ACTPnews
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సరళిపై కేంద్ర మంత్రి అమిత్ షా కోల్కతాలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి విడతలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110కి పైగా సీట్లు గెలుచుకోబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “బెంగాల్ ప్రజలు భయం నుంచి భరోసా వైపు ప్రయాణిస్తున్నారు.. దీదీ ఓటమి ఖాయం, బీజేపీ రాక సిద్ధం” అని ఆయన నినదించారు. బయటి వ్యక్తులు సీఎం అవుతారంటూ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని…
-

Kavitha Demands Return of Pharma City Lands to Farmers | ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఫైర్ | ACTPnews
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూ సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను వెంటనే రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన “ఫ్యూచర్ సిటీ” పేరుతో జరుగుతున్న భూ సేకరణను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు భూములు మరియు వడ్ల కొనుగోలు విషయంలో ప్రజలను తప్పుదోవ…
-

Tirumala Temple: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా.. టీటీడీ ఉద్యోగిగా నమ్మించి లక్షల దోపిడీ.. కేటుగాడు అరెస్ట్! | | ACTPnews
Last Updated:May 15, 2026 12:36 PM IST Tirumala Temple: తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగించిన బొడపాటి నవీన్ చౌదరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, రూ.45 వేల నగదు, రెడ్ మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు News18 తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, దర్శన టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు కాజేస్తున్న ఓ కేటుగాడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. పవిత్రమైన…
-

Mamata Alleges BJP Rigging | బీజేపీ రిగ్గింగ్ చేస్తోంది..దీదీ సంచలన కామెంట్స్! | ACTPnews
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించి, పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ బలవంతంగా ఎన్నికలను రిగ్గింగ్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకులు (Observers) బీజేపీ ఏజెంట్లలా పనిచేస్తున్నారని, టీఎంసీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర బలగాలు (CRPF) స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా…
-

Sajjala Ramakrishna Reddy Strong Counter to Chandrababu & Lokesh | మీ రాజకీయ సమాధి ఖాయం! | ACTPnews
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్లు గుర్తుపెట్టుకోవాలని.. వారిని రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. లోకేష్ గతంలో గెలవకుండానే దొడ్డిదారిన వచ్చి మంత్రి అయ్యారని, ఇప్పుడు డిఫక్టో చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసే దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే తమను ‘గొడ్డలి పార్టీ’ అని ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. Source link
-

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
ఎండల తీవ్రత నుండి ఉపశమనం.. ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో…
-

Actor Vijay : షిరిడీ సాయిబాబా సన్నిధిలో విజయ్.. ఫలితాలకు ముందు దళపతి ‘విజయ’ ప్రార్థనలు! | | ACTPnews
Last Updated: Apr 29, 2026, 16:22 IST తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న వేళ, టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. మంగళవారం ఆయన మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్, అనంతరం మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు. విజయ్ రాకతో షిరిడీ పరిసర ప్రాంతాలు అభిమానుల కోలాహలంతో నిండిపోయాయి. “విజయ్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఆయనపై బాబా ఆశీస్సులు ఉంటాయని” అభిమానులు Vox…
-

Hyderabad: ఇన్స్టాగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్.. నకిలీ యాప్తో వైద్యులను బురిడీ కొట్టించి రూ.2 కోట్ల టోకరా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 22, 2026 5:56 AM IST క్లిక్ చేసిన కొద్దిసేపటికే ‘ప్రతిమా బన్సల్’ అనే పేరుతో ఒక మహిళ సదరు వైద్యుడి వాట్సాప్ నంబర్కు మెసేజ్ పంపి సంప్రదించింది. తాము అంతర్జాతీయ స్థాయి ట్రేడింగ్ నిర్వహిస్తామని, తమ ద్వారా పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల లాభాలు వస్తాయని నమ్మబలికింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: మాయమాటలతో అమాయకులను బురిడీ కొట్టించే సైబర్ కేటుగాళ్లు ఈసారి సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వైద్యులను లక్ష్యంగా చేసుకున్నారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











