Tag: national news

  • టీటీడీ అక్షర గోవిందంకు గ్రీన్ సిగ్నల్.. చిన్నారులకు ఉచిత విద్యారంభ కిట్లు..! | | ACTPnews

    టీటీడీ అక్షర గోవిందంకు గ్రీన్ సిగ్నల్.. చిన్నారులకు ఉచిత విద్యారంభ కిట్లు..! | | ACTPnews

    Last Updated:Jun 06, 2026 1:22 PM IST టీటీడీ తిరుపతి శ్రీ వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం ప్రారంభం, చిన్నారుల అక్షరాభ్యాసానికి ఉచిత కిట్లు, హెచ్‌డీపీపీ నిర్వహణలో సనాతన ధర్మ, సంస్కృతి అవగాహన లక్ష్యం News18 చిన్నారుల జీవితంలో విద్యారంభం అనేది అత్యంత పవిత్రమైన, మరపురాని ఘట్టం. ఆ తొలి అడుగును భక్తి, సంస్కృతి, సనాతన విలువలతో మేళవించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ‘అక్షర గోవిందం’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి…

    Continue Reading

  • తిరుమలలో తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. టీటీడీ ఏఐ సేవలపై ప్రశంసలు..! | | ACTPnews

    తిరుమలలో తల్లి పేరుతో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. టీటీడీ ఏఐ సేవలపై ప్రశంసలు..! | | ACTPnews

    Last Updated:Jun 06, 2026 6:56 AM IST తిరుమలలో పీయూష్ గోయల్ శ్రీవారి దర్శనం, ఏఐ ఆధారిత ఐసీసీసీ సేవలను ప్రశంసించారు, ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో మొక్క నాటి పర్యావరణ సందేశం ఇచ్చారు + News18 తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ ఒకే వేదికపై కలిసిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని…

    Continue Reading

  • ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. 16 ఎకరాల పుష్కరిణి.. ఈ క్షేత్ర మహిమ తెలిస్తే షాక్ అవుతారు..! Karvetinagaram Sri Venugopala Swamy Brahmotsavam. | | ACTPnews

    ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. 16 ఎకరాల పుష్కరిణి.. ఈ క్షేత్ర మహిమ తెలిస్తే షాక్ అవుతారు..! Karvetinagaram Sri Venugopala Swamy Brahmotsavam. | | ACTPnews

    ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామివారి దివ్య మూర్తి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. చేతిలో వేణువును ధరించి, పాదాల వద్ద వెన్నకుండతో, వెనుక గోవు రక్షణగా నిలవగా, ఇరువైపులా రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో కలిసి స్వామివారు ఇచ్చే దర్శనం జన్మధన్యమనే అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు, ఏకశిలపై అత్యంత రమణీయంగా చెక్కిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఈ ఆలయ శిల్పకళా వైభవానికి అద్దం పడుతున్నాయి. Source link

    Continue Reading

  • టీటీడీ ఆలయాల్లో ముగిసిన నగల తనిఖీ.. శ్రీవారి ఆభరణాల్లో బయటపడ్డ లోటుపాట్లు..! TTD temple jewellery audit. | | ACTPnews

    టీటీడీ ఆలయాల్లో ముగిసిన నగల తనిఖీ.. శ్రీవారి ఆభరణాల్లో బయటపడ్డ లోటుపాట్లు..! TTD temple jewellery audit. | | ACTPnews

    Last Updated:Jun 06, 2026 10:48 AM IST టీటీడీ 81 ఆలయాల తిరువాభరణాల జుడ్తీ పూర్తి, పెద్ద అక్రమాలు లేవని నివేదిక, రూ.2.33 లక్షల లోటుపై బాధ్యుల నుంచి వసూలు, ఈ-తిరువాభరణం సిస్టమ్ ద్వారా పారదర్శకతకు నిర్ణయం News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని 81 ఆలయాల్లో నిర్వహించిన తిరువాభరణాల వార్షిక భౌతిక తనిఖీ (జుడ్తీ) ప్రక్రియ పూర్తైంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమగ్ర నివేదికను టీటీడీ పాలకమండలి ఆమోదించింది. ఆలయాల్లో స్వామివారికి నిత్య…

    Continue Reading

  • IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ దర్శనం | బిజినెస్ | ACTPnews

    IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ దర్శనం | బిజినెస్ | ACTPnews

    Last Updated:Jun 05, 2026 7:30 PM IST IRCTC Ayodhya Kashi Tour | అయోధ్య, కాశీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 16 వేలకే 10 రోజుల యాత్రకు తీసుకెళ్లనుంది. ఈ యాత్రకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. IRCTC Ayodhya Kashi Tour: రూ.16 వేలకే 10 రోజుల యాత్ర… కాశీ, అయోధ్య, గయ, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ దర్శనం (image:…

    Continue Reading

  • Araku MP Gumma Thanuja Rani  | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్ | ACTPnews

    Araku MP Gumma Thanuja Rani | చంద్రబాబు పై తనూజరాణి ఫైర్ | ACTPnews

    పొన్నూరు నియోజకవర్గంలో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టిన దళిత మహిళా రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై అరకు వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనడానికి పొన్నూరు ఘటనే సజీవ సాక్ష్యమని ఆమె పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై పోలీసులు రౌడీల్లా జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ రాజకీయ పరిణామాల పూర్తి వివరాలు, ఎంపీ…

    Continue Reading

  • Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews

    Deputy CM Pawan Kalyan | సీడ్ బాల్స్ తయారు చేసిన పవన్ కల్యాణ్.. | ACTPnews

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన విజ్ఞాన కేంద్రంలో స్కూల్ విద్యార్థులతో కలిసి డిప్యూటీ సీఎం స్వయంగా మట్టితో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేశారు. ప్రతి సీడ్ బాల్కు ఒక మొక్కను సృష్టించగలిగే అద్భుత శక్తి ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి…

    Continue Reading

  • PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews

    PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని సూరత్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరత్లో రూ. 18,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణతో కూడిన ‘గ్రీన్ ఫ్యూచర్’ (పచ్చని భవిష్యత్తు) వైపు వేగంగా నడుస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ భారత్ కూడా ‘గ్రీన్ గ్రోత్’…

    Continue Reading

  • CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 05, 2026 5:57 PM IST మహబూబ్‌నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలంతా భావిస్తే.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో…

    Continue Reading

  • YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

    YSRCP Targets Chandrababu, Lokesh & Pawan Kalyan | వీకెండ్ వస్తే వీళ్లంతా హైదరాబాద్ పరుగులా? | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియడం లేదని విమర్శించారు. వీకెండ్ వస్తే చాలు ఈ ముగ్గురు నేతలు ప్యాకప్ చెప్పుకుని హైదరాబాద్ చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వీరికి అధికారం ఇచ్చింది…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports