Tag: Reddy
-

CM Revanth Reddy : కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్! | ACTPnews
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్కు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. అనేక వినూత్న సాంకేతికతలు, అద్భుతమైన వసతులతో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్గా రూపుదిద్దుకోబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు భూమిపూజ చేశారు. కేవలం పండ్ల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, ఒకే చోట అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు లభించేలా ఈ మెగా…
-

CM Revanth Reddy : దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్! | ACTPnews
తెలంగాణను ఆర్థికంగా, వాణిజ్యపరంగా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక అడుగు వేశారు. హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు (International Integrated Market) ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ రాబోయే…
-

CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రూ. వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు: కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:57 PM IST మహబూబ్నగర్ జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అబద్ధాలను ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలంతా భావిస్తే.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లాలో…
-

Bhumana Karunakar Reddy | భగవద్గీత స్కామ్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం.. | ACTPnews
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడుపై నిప్పులు చెరిగారు. తన హయాంలో భగవద్గీత పుస్తకాల ముద్రణలో రూ.50 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. “ఈ పుస్తకంలో గీతా సారం లేదని నిరూపించినా, లేదా రూ.50 కోట్లు ఖర్చయ్యిందని చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని భూమన సవాల్ విసిరారు. అదే సమయంలో బి.ఆర్. నాయుడి వ్యక్తిగత వీడియోల వివాదాన్ని ప్రస్తావిస్తూ.. “భక్తి అంటే భామ పూజ అనుకునే…
-

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది | ACTPnews
వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి పథకాన్ని మహిళల పేరుతోనే అమలు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టారని కొనియాడారు. “చంద్రబాబు పాలన మహిళలను చీకట్లోకి తీసుకెళ్లింది.. జగన్ గారు మహిళల శక్తిని గుర్తించి వారికి రాజకీయం నుంచి ఆర్థికం వరకు అన్నిటా పెద్దపీట వేశారు” అని స్పష్టం చేశారు. అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్…
-

Bhumana Karunakar Reddy Slams Chandrababu Govt | చంద్రబాబుపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ | ACTPnews
తిరుమలలో జరిగిన నెయ్యి ట్యాంకర్ ఘటనపై మాజీ Tirumala Tirupati Devasthanams ఛైర్మన్ Bhumana Karunakar Reddy సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇందాపూర్ డెయిరీకి చెందిన నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన ఘటనపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వ పాపాలపై శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా కన్నెర్ర చేశాడేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే 2019 ఎన్నికల ముందు N. Chandrababu Naidu ప్రభుత్వం శ్రీనివాస సేతు ప్రాజెక్ట్ కోసం టీటీడీ బోర్డు అనుమతి…
-

BhumanaKarunakar Reddy: పరకామణిలో రూ. 87 లక్షల గోల్మాల్! భూమన కరుణాకర్ రెడ్డి | ACTPnews
తిరుమల పరకామణిలో జరుగుతున్న అవినీతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను లెక్కింపు సమయంలో దారి మళ్లిస్తున్నారని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని ఆరోపించారు. విదేశీ కరెన్సీ విలువను తక్కువ చేసి చూపడం, బంగారం దొంగతనాలు వంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో దోషులను కాపాడకుండా వెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. తిరుమలలో గోమాతల మరణాలు, నెయ్యి కొరతపై…
-

Kakani Govardhan Reddy | డ్రగ్స్ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు ప్లాన్.. | ACTPnews
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు డ్రగ్ పాజిటివ్ అని తేలడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన తన పార్టీ ఎంపీని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు తన పరపతిని వాడుతున్నారని, రేవంత్ రెడ్డితో ఉన్న ‘హాట్లైన్’ సంబంధాలతో కేసును…
-

YS Rajasekhara Reddy Statue : నంద్యాలలో ఘోరం.. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) గారి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. Source…
-

CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 10:22 AM IST హరీశ్ రావు పార్టీ మారతాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఐదు కారణాలు ఇవే రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. అసెంబ్లీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











