Tag: Reddy

  • Avinash Reddy : వివేకా హత్య కేసులో సునీత పక్కదారి పట్టిస్తున్నారు.. | ACTPnews

    Avinash Reddy : వివేకా హత్య కేసులో సునీత పక్కదారి పట్టిస్తున్నారు.. | ACTPnews

    కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత నాటకం సృష్టించిందే సునీతారెడ్డి, ఆమె భర్త అని ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాలను సునీత పక్కదారి పట్టించారని, తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై ఆమె ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం హత్య) అనే కోణంలో సునీత ఎందుకు విచారణ…

    Continue Reading

  • Bhumana Karunakar Reddy  : టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఘాటు వ్యాఖ్యలు.. | ACTPnews

    Bhumana Karunakar Reddy : టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఘాటు వ్యాఖ్యలు.. | ACTPnews

    టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టినట్లు నటించారని, ఇదంతా ఒక పెద్ద నాటకమని ఆయన ఆరోపించారు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయమయ్యాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక అటెండర్ కూడా పట్టించుకోని వ్యక్తిగా బీఆర్ నాయుడును అభివర్ణించిన భూమన, దేవాలయ ప్రతిష్టను కాపాడాలంటే ఆయనను తక్షణమే…

    Continue Reading

  • Ponnam Prabhakar vs Paidi Rakesh Reddy Over 'Indiramma' Name | ఇందిరమ్మను అవమానిస్తావా? | ACTPnews

    Ponnam Prabhakar vs Paidi Rakesh Reddy Over 'Indiramma' Name | ఇందిరమ్మను అవమానిస్తావా? | ACTPnews

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సారా (మద్యం) అంశంపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్ప పువ్వుతో సారా తయారు చేస్తే చేసుకోండి కానీ, దానికి ‘ఇందిరమ్మ’ పేరును ఎందుకు వాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరా గాంధీ గారి పేరును సారా అంశంలో ప్రస్తావించడం అవమానకరమని, రాకేష్ రెడ్డి…

    Continue Reading

  • Jagadish Reddy : ఆదాయమే లేని డిస్కంపై అప్పు ఎలా తెస్తారు? | ACTPnews

    Jagadish Reddy : ఆదాయమే లేని డిస్కంపై అప్పు ఎలా తెస్తారు? | ACTPnews

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త డిస్కం ఏర్పాటుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఆదాయమే లేని ఒక కొత్త డిస్కంను సృష్టించి, దాని పేరు మీద అప్పులు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటపెడుతూ.. “దున్నపోతును మన దగ్గర పెట్టుకుని, పాలిచ్చే బర్రెను వేరే వాడికి అప్పగించడానికే ఈ కుట్ర జరుగుతోంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త డిస్కం…

    Continue Reading

  • CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా | ACTPnews

    CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా | ACTPnews

    తెలంగాణ శాసనసభలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పలువురు బీఆర్ఎస్ నేతల కంపెనీలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు నేతృత్వంలో సిరిసిల్ల, నేరెళ్ల ప్రాంతాల్లో ఇసుక మాఫియా సాగిందని ఆరోపించారు. వీటితో పాటు గంగుల కమలాకర్ గ్రానైట్ మైనింగ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల…

    Continue Reading

  • రేవంత్ క్యాబినెట్ మార్పులు.. ఇద్దరు మంత్రులకు గుడ్ బై.. కొత్తవారు ఎవరంటే..? Revanth Reddy cabinet expansion veto on North Telangana. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    రేవంత్ క్యాబినెట్ మార్పులు.. ఇద్దరు మంత్రులకు గుడ్ బై.. కొత్తవారు ఎవరంటే..? Revanth Reddy cabinet expansion veto on North Telangana. | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Last Updated:Mar 30, 2026 3:05 PM IST తెలంగాణలో Revanth Reddy మంత్రివర్గ విస్తరణ మళ్లీ హాట్ టాపిక్. Lambada ప్రాధాన్యతతో Warangal నేతలు Konda Surekha Seethakka Revuri Prakash Reddy పోటీ పెంపు. + మంత్రివర్గ విస్తరణలో నేతలకు చోటు దక్కేనా..? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన మంత్రివర్గాన్ని సమతుల్యం చేయడానికి…

    Continue Reading

  • Bhumana Karunakar Reddy : బీఆర్ నాయుడు కోసం ర్యాలీలు లేవు.. కేవలం పూజలే! | ACTPnews

    Bhumana Karunakar Reddy : బీఆర్ నాయుడు కోసం ర్యాలీలు లేవు.. కేవలం పూజలే! | ACTPnews

    టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ర్యాలీలు, ధర్నాల కోసం కాదని, కేవలం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ భక్తి భావంతో చేసే ఈ కార్యక్రమానికి పోలీసులు సెక్షన్ 30…

    Continue Reading

  • Vemula Prashanth Reddy Slams Govt Neglect | కేసీఆర్ కట్టించినందుకే కక్షగట్టారా? | ACTPnews

    Vemula Prashanth Reddy Slams Govt Neglect | కేసీఆర్ కట్టించినందుకే కక్షగట్టారా? | ACTPnews

    తెలంగాణ గర్వకారణాలైన కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం మరియు అమరజ్యోతి భవనాల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ కట్టడాలకు మూడేళ్లుగా మెయింటైనన్స్ నిధులు కేటాయించకుండా కావాలనే ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరజ్యోతి భవనంలో కనీసం ఎలుకలు వైర్లు కొరుకుతున్నా పట్టించుకోవడం లేదని, అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని ఆయన మండిపడ్డారు. Source…

    Continue Reading

  • Jeevan Reddy: ‘రెండేళ్ల కాలంలోనే సీఎం రేవంత్ పోవాలి.. మార్పు రావాలి’ – జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Jeevan Reddy: ‘రెండేళ్ల కాలంలోనే సీఎం రేవంత్ పోవాలి.. మార్పు రావాలి’ – జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Apr 03, 2026 3:51 PM IST Jeevan Reddy: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెండేళ్ల పాలనలోనే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లాలి.. మార్పు రావాలి” అనే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతంలో కూడా కేసీఆర్ వెళ్లిపోవాలి, మార్పు రావాలనే ఆశతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని గుర్తు చేశారు. అయితే ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు.…

    Continue Reading

  • Kakani Govardhan Reddy | మహిళలను అవమానిస్తే ఊరుకోం! కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్! | ACTPnews

    Kakani Govardhan Reddy | మహిళలను అవమానిస్తే ఊరుకోం! కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్! | ACTPnews

    నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.‘వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. మావిగన్ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి కూటమి సర్కార్కు భయం వేస్తోంది. మహిళలను అవమానించి లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గం. జగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. చంద్రబాబు అవినీతి కోట బద్ధలవుతుందని భయపడుతన్నారు’ అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. Source link

    Continue Reading