Tag: Reddy
-

Jeevan Reddy on Revanth: రేవంత్ని ఓడించే ..పార్టీలోనే చేరుతా..! | ACTPnews
మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు మార్పు కోరుకుని కేసీఆర్ను గద్దె దించారని, కానీ ఇప్పుడు కేవలం రెండేళ్లలోనే “రేవంత్ రెడ్డి పోవాలి” అనే నినాదం వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యంగా ప్రాణహిత జలాల వినియోగంపై దృష్టి సారించలేదని విమర్శించారు. మేడిగడ్డ నివేదిక వచ్చినా పునర్నిర్మాణం చేపట్టకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.…
-

గొల్లపల్లి రిజర్వాయర్పై రాజకీయ వేడి.. మెగా రెడ్డి vs నిరంజన్ రెడ్డి మాటల యుద్ధం..! megha reddy niranjan reddy war of words over gollapalli reservoir. | | ACTPnews
Last Updated:Apr 09, 2026 9:04 PM IST గొల్లపల్లి రిజర్వాయర్పై వనపర్తిలో రాజకీయ వేడి, ఎమ్మెల్యే మెగా రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు + గొల్లపల్లి రిసర్వాయర్ పై ప్రస్తుత పరిస్థితి ఇదే …. వనపర్తి జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్పై వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో వనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే Megha Reddy మరియు మాజీ ఎమ్మెల్యే Niranjan Reddy ఒకరిపై ఒకరు తీవ్ర…
-

Senior Leader Jeevan Reddy Meet KCR at Erravelli Residence | కేసీఆర్ ఫామ్హౌస్కు జీవన్ రెడ్డి | ACTPnews
ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం రాజకీయ కార్యకలాపాలతో సందడిగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు ఇతర ముఖ్య నేతలు కేసీఆర్ను కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులందరూ ఒకేసారి కేసీఆర్ నివాసానికి చేరుకోవడంతో ఈ భేటీ…
-

Mohith Reddy : తిరుపతిలో భూ దందాలపై మోహిత్ రెడ్డి ఫైర్! | ACTPnews
వైసీపీ నేత, చంద్రగిరి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శనివారం (ఏప్రిల్ 11, 2026) తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి అర్బన్ మరియు రూరల్ పరిధిలో టీడీపీ నాయకులు అధికార బలంతో అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను, వివాదాస్పద స్థలాలను తమ అనుచరుల పేరిట మార్చుకుంటున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా…
-

Jeevan Reddy : అంబేద్కర్ సాక్షిగా కేసీఆర్పై జీవన్ రెడ్డి ప్రశంసలు | ACTPnews
జగిత్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మిన్నంటాయి. మంగళవారం ఉదయం నుంచే పట్టణంలోని తహశీల్దార్ చౌరస్తా మరియు గాంధీనగర్ ప్రాంతాలు ‘జై భీమ్’ నినాదాలతో మారుమోగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఈ…
-

CM Revanth Reddy: మేడిగడ్డకు ముఖ్యమంత్రి.. లక్ష్మీబ్యారేజ్ పరిశీలన | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 17, 2026 12:10 PM IST CM Revanth Reddy: ఈనెల 20న తెలంగాణ సీఎం మేడిగడ్డ పర్యటన ఫిక్సైంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. టూర్ తర్వాత రేవంత్ రెడ్డి నస్తూర్ పల్లిలోని 40 ఎకరాల్లో వచ్చే పట్టే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈనెల 20న మెడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేపట్టిన అక్రమాలతో పాటు నిర్లక్ష్యంగా, నాసీరకంగా…
-

Ravula Sridhar Reddy Fires | తేజస్వి సూర్య, రేవంత్ రెడ్డిలపై రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ | | ACTPnews
Last Updated: Apr 17, 2026, 17:31 IST బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తేజస్వి సూర్య దక్షిణాది రాష్ట్రాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.…
-

Ravula Sridhar Reddy Slams CM Revanth : రేవంత్ రెడ్డిది అంతా ‘డైవర్షన్ పాలిటిక్స్’.. | ACTPnews
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం రేవంత్ ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫీ, తాగునీటి సమస్య వంటి కీలక అంశాలను వదిలేసి, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. హామీల అమలుపై స్పష్టమైన గడువు ప్రకటించాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రావుల…
-

CM Revanth Reddy: కేసీఆర్కు ప్రతిపక్ష హోదా దక్కనివ్వను.. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్! | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 21, 2026 7:59 AM IST సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ 2034 వరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ధీమా, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికను మూర్ఖత్వంగా అభివర్ణించారు + జీవన్ రెడ్డిపై ధ్వజమెత్తిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి…
-

Mohith Reddy Challenges Lokesh | లోకేష్కు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బహిరంగ సవాల్! | ACTPnews
చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంత్రి నారా లోకేష్పై నిప్పులు చెరిగారు. తమ కుటుంబంపై లోకేష్ చేసిన కబ్జా ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “మేము ఎక్కడ కబ్జాలు చేశామో లోకేష్ ఆధారాలతో నిరూపించాలి” అని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో విషం బాటిల్ పట్టుకుని, గెలిపించకపోతే చనిపోతానని ప్రజలను వంచించి మీ ఎమ్మెల్యే గెలిచారని ఎద్దేవా చేశారు. నేడు ఆ ఎమ్మెల్యే ప్రతి గ్రామంలో చేస్తున్న భూకబ్జాలను తాము ఆధారాలతో సహా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











