Tag: కగరస
-

Congress: దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం.. 5 రోజుల్లో కార్యాచరణ! ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం | | ACTPnews
Last Updated:Jun 12, 2026 5:30 AM IST ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, దేశాన్ని కుదిపేస్తున్న పరీక్షా పేపర్ల లీకేజీల వంటి కీలక అంశాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్ గాంధీ, ఖర్గే Congress: దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక సమస్యలపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల…
-

Harish Rao Fires on Congress: కాంగ్రెస్ వచ్చాక చిన్న పిల్లలపై పెరిగిన అఘాయిత్యాలు! | | ACTPnews
Last Updated: Jun 11, 2026, 17:03 IST తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 2,200 మంది, 2025లో 2,400 మంది చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని, మహిళా వింగ్ అధికారికి…
-

PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 6:44 PM IST కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. News18 కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన…
-

2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews
బీజేపీ అభ్యర్థుల జాబితా: సంస్థాగత నేతలకు పెద్దపీట భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి కేబినెట్ మంత్రులను కాకుండా, పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ ఆర్గనైజేషనల్ లీడర్లకు, కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, సీనియర్ నేత రజనీష్ అగర్వాల్ మధ్యప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్: రాజస్థాన్ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు…
-

Karnataka Politics: కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు.. ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు.. కారణం ఇదే | | ACTPnews
Last Updated:Jun 01, 2026 7:02 AM IST ప్రమాణ స్వీకార మహోత్సవంలో తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయబోయే వారి జాబితాను ఖరారు చేసేందుకు శివకుమార్ త్వరలోనే ఢిల్లీ పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానంతో (హైకమాండ్) ఆయన కీలక చర్చలు జరపనున్నారు. డీకే శివకుమార్ Karnataka Politics: డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో, ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక నూతన మంత్రివర్గ ఏర్పాటుపైకి మళ్లింది. జూన్ 3వ…
-

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ ముక్కలవుతోందా? మమతా బెనర్జీకి 73 మంది ఎమ్మెల్యేల షాక్! | | ACTPnews
పశ్చిమ బెంగాల్ తిరుగుబాటు: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లోని అంతర్గత కలహాలు ఇప్పుడు పూర్తిగా అదుపుతప్పాయి. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, పార్టీ నాయకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కోల్కతాలోని రాణి రస్మోని అవెన్యూలో వీధి పోరాటానికి దిగిన మమతా బెనర్జీ, ఇప్పుడు తన సొంత పార్టీలోనే ఒంటరి అయిపోయారు. మంగళవారం నిర్వహించిన ఈ ‘మహాధర్నా’ టీఎంసీలోని తీవ్రమైన అంతర్గత కలహాలను ప్రపంచం…
-

Tamil Nadu Politics: తమిళనాడు క్యాబినెట్లోకి కాంగ్రెస్.. 59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం ! | | ACTPnews
Last Updated:May 21, 2026 8:44 AM IST తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కానుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని క్యాబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. News18 తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో భాగస్వామ్యం పంచుకోబోతోంది. నటుడు, రాజకీయ నాయకుడు…
-

Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | ACTPnews
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర రసాభాసకు వేదికైంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే ప్రొటోకాల్ విషయంలో నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం.. ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. సీనియర్ల ముందే ఈ గొడవ…
-

Motkur Municipality Controversy: మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం.. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ | యాదాద్రి భువనగిరి వార్తలు (Yadadri Bhuvanagiri News) | ACTPnews
Last Updated:Apr 07, 2026 2:58 PM IST Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది. పనుల ఆమోదానికి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టిన తీర్మానంపై కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పాటు అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. + మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15కోట్ల వివాదం Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది.…
-

Karnataka Politics: క్లైమాక్స్కి కర్నాటక కాంగ్రెస్ సీఎం కుర్చీ ఆట.. ఎవరికి హ్యాండిస్తుందో అధిష్టానం..! | | ACTPnews
Last Updated:May 26, 2026 2:20 PM IST కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టెన్ జన్పత్లో పార్టీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











