Tag: నతల

  • PM Modi: ప్రధాని మోదీకి ప్రపంచ నేతల అభినందనలు.. భారత రాజకీయాల్లో అరుదైన ఘనత.. | | ACTPnews

    PM Modi: ప్రధాని మోదీకి ప్రపంచ నేతల అభినందనలు.. భారత రాజకీయాల్లో అరుదైన ఘనత.. | | ACTPnews

    Last Updated:Jun 11, 2026 7:09 PM IST భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగుతూ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా సేవలందించిన ప్రధానిగా నిలిచిన మోదీకి ప్రపంచ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజల విశ్వాసమే తన బలమని, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నానని మోదీ తెలిపారు. News18 భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి…

    Continue Reading

  • 2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews

    2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews

    బీజేపీ అభ్యర్థుల జాబితా: సంస్థాగత నేతలకు పెద్దపీట భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి కేబినెట్ మంత్రులను కాకుండా, పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ ఆర్గనైజేషనల్ లీడర్లకు, కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, సీనియర్ నేత రజనీష్ అగర్వాల్ మధ్యప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్: రాజస్థాన్ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు…

    Continue Reading

  • Karnataka Politics: కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు.. ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు.. కారణం ఇదే | | ACTPnews

    Karnataka Politics: కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు.. ఢిల్లీకి క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు.. కారణం ఇదే | | ACTPnews

    Last Updated:Jun 01, 2026 7:02 AM IST ప్రమాణ స్వీకార మహోత్సవంలో తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయబోయే వారి జాబితాను ఖరారు చేసేందుకు శివకుమార్ త్వరలోనే ఢిల్లీ పయనం కానున్నారు. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానంతో (హైకమాండ్) ఆయన కీలక చర్చలు జరపనున్నారు. డీకే శివకుమార్ Karnataka Politics: డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో, ఇప్పుడు అందరి దృష్టి కర్ణాటక నూతన మంత్రివర్గ ఏర్పాటుపైకి మళ్లింది. జూన్ 3వ…

    Continue Reading

  • AP News: మండలిలో ‘మతం’ రేపుతున్న రచ్చ.. అసలు తగ్గేదేలే అంటున్న కూటమి, వైసీపీ నేతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    AP News: మండలిలో ‘మతం’ రేపుతున్న రచ్చ.. అసలు తగ్గేదేలే అంటున్న కూటమి, వైసీపీ నేతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Mar 04, 2026 4:23 PM IST AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇరువైపుల వారు స్పీకర్ పోడియం వద్ద చుట్టుముట్టి కొట్టుకున్నంత పని చేశారు. caste AP News: శాసనమండలిలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది.…

    Continue Reading

  • Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | ACTPnews

    Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | ACTPnews

    హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర రసాభాసకు వేదికైంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే ప్రొటోకాల్ విషయంలో నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం.. ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. సీనియర్ల ముందే ఈ గొడవ…

    Continue Reading

  • Pithapuram Flexi Row: కాకినాడలో ఫ్లెక్సీల రచ్చ …టీడీపీ – జనసేన నేతల మధ్య తోపులాట! | | ACTPnews

    Pithapuram Flexi Row: కాకినాడలో ఫ్లెక్సీల రచ్చ …టీడీపీ – జనసేన నేతల మధ్య తోపులాట! | | ACTPnews

    Last Updated: Apr 21, 2026, 21:36 IST టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.. ట్యాబ్ లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. వెంటనే క్షమాపణలు చెప్పి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేశారు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్… అయితే, పాడా కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు జనసేన…

    Continue Reading

  • Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

    Last Updated:May 20, 2026 2:55 PM IST Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు. + News18 Warangal Politics: ఉమ్మడి వరంగల్…

    Continue Reading

  • Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews

    భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులుఅక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు.2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి.అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports