Tag: భరత
-

Weather El nino: దేశంపైకి ఎల్ నినో రాక్షసి రాక ఖాయం.. ఎప్పుడో చెప్పేసిన భారత వాతావరణ శాఖ | | ACTPnews
ప్రస్తుతానికి దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయని కేంద్ర రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ నీరు ఖరీఫ్ పంటలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఒకవేళ కరవు వచ్చినా.. ఈ నీటిని వాడి.. కరవు కష్టాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే రైతులు కూడా ముందుగానే పంటలు వేసుకునేలా రెడీ అవ్వాలని సూచించారు. ఒకవేళ వర్షాలు సరిగా పడకపోతే పంటల దిగుబడి తగ్గి, నిత్యవసర వస్తువుల ధరలు…
-

Team India: క్రికెట్ అభిమానులకు జూన్ 17 పండుగ రోజు.. ఒకే రోజున భారత జట్ల మూడు కీలక మ్యాచ్లు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 15, 2026 4:43 PM IST క్రికెట్ అభిమానులకు జూన్ 17 ప్రత్యేకమైన రోజుగా మారనుంది. ఒకే రోజున భారత సీనియర్ జట్టు, ఇండియా-ఎ జట్టు, భారత మహిళల జట్టు కీలక మ్యాచ్లు ఆడనున్నాయి. తిలక్ వర్మ నేతృత్వంలోని ఇండియా-ఎ జట్టు, శుభ్మన్ గిల్ సారథ్యంలోని సీనియర్ జట్టు, మహిళల టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు వరుసగా బరిలోకి దిగనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొననుంది. …
-

భారత్, ఫ్రాన్స్ చారిత్రాత్మక ఒప్పందం.. ఐదేళ్లలో రూ.3,00,000 కోట్లకు ద్వైపాక్షిక వాణిజ్యం! | | ACTPnews
Last Updated:Jun 15, 2026 12:59 PM IST భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మధ్య జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 32 బిలియన్ డాలర్లకు పెంచడంతో పాటు సాంకేతిక, రక్షణ రంగాల్లో 13 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. News18 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫ్రాన్స్ లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య…
-

FIFA World Cup 2026: ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు.. అదరగొట్టేందుకు రెడీ! | | ACTPnews
ఫిఫా ప్రపంచ కప్లో ఆడాలనే భారతదేశ నిరీక్షణ ఈసారి కూడా కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్లో భారత్కు ఒక ప్రత్యేకమైన కనెక్షన్ లభించింది. పంజాబ్, కేరళ, తమిళనాడు మూలాలున్న నలుగురు అద్భుతమైన ఫుట్బాల్ ఆటగాళ్లు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్బాల్ మహాసమరంలో అడుగుపెట్టారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. న్యూజిలాండ్, ఖతార్, డీఆర్ కాంగో, ఆస్ట్రేలియా దేశాల తరఫున బరిలోకి దిగుతున్న ఆ నలుగురు ప్రవాస భారతీయుల వివరాలు ఇవే…
-

Ind vs Pak Womens T20: స్మృతి మంధన హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్కి భారత మహిళా జట్టు భారీ టార్గెట్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 14, 2026 9:02 PM IST Ind vs Pak Womens T20: అమ్మాయిలు ఇరగ దీశారు. 20 ఓవర్లూ చక్కగా ఆడేసి.. పాకిస్థాన్కి భారీ టార్గెట్ ఇచ్చారు. ఇక దాయాది దేశానికి బౌలింగ్లో చుక్కలు చూపించడమే మిగిలివుంది. స్మృతి మంధన హాఫ్ సెంచరీ (Image – ICC) ఇండియా మహిళా క్రికెట్ జట్టు ICC విమెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో తన మొదటి మ్యాచ్లో ఆర్చ్ రైవల్స్ పాకిస్తాన్తో తలపడుతూ బ్యాటింగ్…
-

PM Modi: భారత రాజకీయాల్లో మోదీ సరికొత్త చరిత్ర.. ప్రపంచ దేశాల అధినేతల అభినందనలు | | ACTPnews
Last Updated:Jun 10, 2026 5:12 PM IST భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీకి ప్రపంచ దేశాల అగ్రనేతలు ఘనంగా అభినందనలు తెలిపారు. News18 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ…
-

IND W vs PAK W: టి20 ప్రపంచకప్లో నేడు భారత్, పాక్ బిగ్ ఫైట్.. లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? | క్రీడా వార్తలు | ACTPnews
హెడ్-టు-హెడ్ రికార్డులు మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్ల రికార్డులను పరిశీలిస్తే పాకిస్తాన్పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు తలపడగా, భారత్ 6 మ్యాచ్ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లోనూ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఆత్మ విశ్వాసంతో భారత్ తొలి మ్యాచ్కు ముందు భారత శిబిరంలో సానుకూల వాతావరణం…
-

Top10 News: ప్రధాని మోదీ రికార్డ్.. భారతీ రాజా కన్నుమూత.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
మంత్రి నారా లోకేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనీ, దాన్ని రెండుసార్లు కాపాడిన చరిత్ర తమదేనని తెలిపారు. వైఎస్ జగన్ ఉక్కు పరిశ్రమను నాశనం చేసి భూములు తీసుకోవాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ లేకుండా చేసే కుట్రలు చేసిన వారు.. కార్మికులకు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. 2. ఆమెపై తెలంగాణలో కేసులు లేవు: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన కాంగ్రెస్ నేత మీనాక్షి…
-

AP and Telangana News Live: భారత్ ఫ్యూచర్ సిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
భారత్ ఫ్యూచర్ సిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ప్రారంభించారు. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












