Tag: మళల

  • IND vs NL W T20: మళ్లీ ఇరక్కొట్టేసిన భారత మహిళా జట్టు.. నెదర్లాండ్స్‌పై 95 పరుగుల తేడాతో గెలుపు | క్రీడా వార్తలు | ACTPnews

    IND vs NL W T20: మళ్లీ ఇరక్కొట్టేసిన భారత మహిళా జట్టు.. నెదర్లాండ్స్‌పై 95 పరుగుల తేడాతో గెలుపు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 17, 2026 10:32 PM IST IND vs NL W T20: మహిళా క్రికెట్ మ్యాచ్‌లు చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే.. అమ్మాయిలు ఇరగదీస్తున్నారు. వీరలెవెల్లో ఉతికారేస్తున్నారు. రన్స్ వరద పారిస్తున్నారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు చూపించారు. నెదర్లాండ్స్ కొంత ట్రై చేసినా.. వికెట్లను కోల్పోయి చతికిలపడింది. మళ్లీ ఇరక్కొట్టేసిన భారత మహిళా జట్టు (Image – x – ICC) ఐసిసి వుమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026లో…

    Continue Reading

  • Gudivada Amarnath  |  తగ్గే ప్రసక్తే లేదు..మళ్లీ మళ్లీ అంటా..!ఏమైనా చేస్కోండి | ACTPnews

    Gudivada Amarnath | తగ్గే ప్రసక్తే లేదు..మళ్లీ మళ్లీ అంటా..!ఏమైనా చేస్కోండి | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత వర్సెస్ వైస్సార్సీపీ నేతల మధ్య వివాదం పీక్ స్టేజ్కు చేరింది. తన వ్యాఖ్యలపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. “తగ్గే ప్రసక్తే లేదు.. మళ్లీ మళ్లీ అంటా.. ఏపీలోనే కాదు, దేశంలో లేదా అంతర్జాతీయంగా నీకు నచ్చిన చోట కంప్లయింట్ ఇచ్చుకో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదని, కేవలం ఒక వ్యక్తి (అనిత)…

    Continue Reading

  • Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్..శివసేనలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు.. | | ACTPnews

    Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్..శివసేనలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు.. | | ACTPnews

    పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు త్వరలోనే వర్గం మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా బుధవారం న్యూఢిల్లీలో పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేను కలిసే అవకాశం ఉందన్న వార్తలు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. న్యూస్ 18 ఇంగ్లీష్ రాసిన సమాచారం ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున గెలిచిన తొమ్మిది మంది ఎంపీల్లో ఆరుగురు వరకు…

    Continue Reading

  • OTT Thriller: దడ పుట్టించిన తెలుగు క్రైమ్ సినిమా.. ఒక్కో సీన్ రక్తి కట్టించింది.. ఈ రేంజ్ సినిమా మళ్లీ రాదు! | | ACTPnews

    OTT Thriller: దడ పుట్టించిన తెలుగు క్రైమ్ సినిమా.. ఒక్కో సీన్ రక్తి కట్టించింది.. ఈ రేంజ్ సినిమా మళ్లీ రాదు! | | ACTPnews

    థియేటర్లు ఉలిక్కిపడ్డ రవిబాబు ల్యాబ్ సీన్స్! సినిమాకు అసలైన అల్టిమేట్ హైలైట్, బ్యాండ్ బాజా రేంజ్ విలనిజం ఏంటంటే.. రవిబాబు పోషించిన సైకో కిల్లర్ ‘గులాబీ ఫూల్’ క్యారెక్టర్. ఆయన ఆ కటౌట్‌తో స్క్రీన్ మీదకు వస్తుంటేనే ధడ పుడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ ఆయన తన పర్సనల్ ల్యాబ్‌లో చేసే ప్రయోగాలు, ఆ వికృతమైన నవ్వు, భూమికను ట్రాప్ చేసే సీన్స్ థియేటర్లలో జనాలతో కేకలు పెట్టించాయి. ఒక పాత ఫ్లాష్‌బ్యాక్ రివెంజ్…

    Continue Reading

  • Telugu Serials: ఒక్క క్లిక్‌తో 6 సీరియల్స్.. భాగ్యంకు మొగుడుతో తన్నులు… పొదరిల్లులో చక్రికి స్పాట్, మళ్లీ అవనికి కష్టాలు! | | ACTPnews

    Telugu Serials: ఒక్క క్లిక్‌తో 6 సీరియల్స్.. భాగ్యంకు మొగుడుతో తన్నులు… పొదరిల్లులో చక్రికి స్పాట్, మళ్లీ అవనికి కష్టాలు! | | ACTPnews

    intinti ramayanam Serial: ‘ఇంటింటి రామాయణం’ మే 30 ఎపిసోడ్‌లో, కమల్, శ్రీకర్ కొబ్బరి బొండంలో వోడ్కా కలుపుకోగా, అది తెలియక భానుమతి, పల్లవి తాగేసి ఇల్లంతా డాన్స్‌లతో రచ్చ రచ్చ చేస్తారు. మరోవైపు, శ్రియను ఆస్తి ఆశతో, రాజేశ్వరిని భరత్-పల్లవిల పుట్టుక రహస్యం బయటపెడతాననే భయంతో లొంగదీసుకుని ఇంటికి రప్పించానని అవని చెప్పడంతో అక్షయ్ షాక్ అవుతాడు. చివరగా, ఆరాధ్య బర్త్‌డే డ్రస్సును పాడుచేసింది పల్లవేనని కనిపెట్టిన అవని, ఆ నిజం బయటపెడితే కమల్ తరిమికొడతాడని…

    Continue Reading

  • Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్‌బాగ్‌ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…

    Continue Reading

  • Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews

    Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews

    జపాన్ ఈ నిషేధాన్ని ఎందుకు విధించింది? ప్రతి సంవత్సరం భారతదేశంలో మామిడి సీజన్ ప్రారంభం కావడానికి ముందు జపాన్ తన క్వారంటైన్ బృందాన్ని భారతదేశానికి పంపుతుంది. జపాన్‌కు రవాణా చేయడానికి మామిడి పండ్లను సిద్ధం చేసే వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) ప్రక్రియను ఈ అధికారులు తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో పండ్ల ఈగలు, ఇతర కీటకాలను తొలగించడానికి మామిడి పండ్లను వేడి, తేమతో కూడిన గాలికి గురిచేస్తారు. జపాన్‌కు మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ఈ…

    Continue Reading

  • Pinarayi Vijayan: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. సీఎంఆర్ఎల్ కేసు మళ్లీ హాట్ టాపిక్ | | ACTPnews

    Pinarayi Vijayan: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. సీఎంఆర్ఎల్ కేసు మళ్లీ హాట్ టాపిక్ | | ACTPnews

    న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం… విజయన్ ఇటీవల నివాసం మార్చిన తిరువనంతపురంలోని అతని అద్దె నివాసంలో కూడా కేంద్ర ఏజెన్సీ తనిఖీలు నిర్వహించింది. వీణా తైక్కండియిల్ కూడా అక్కడే నివాసముంటున్నట్లు అర్థమవుతుంది. వీణా యాజమాన్యంలోని ఐటీ సంస్థ అయిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు సంబంధించిన దర్యాప్తుతో ఈ సోదాలకు సంబంధం ఉంది. సీఎంఆర్ఎల్‌పై ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరగడం, ఆ కంపెనీకి, దాని అధికారులకు…

    Continue Reading

  • US Iran Conflict: పశ్చిమ ఆసియాలో మళ్లీ హై టెన్షన్.. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బాంబుల వర్షం.. | | ACTPnews

    US Iran Conflict: పశ్చిమ ఆసియాలో మళ్లీ హై టెన్షన్.. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బాంబుల వర్షం.. | | ACTPnews

    Last Updated:May 26, 2026 6:39 AM IST అమెరికా సెంట్రల్ కమాండ్‌ సమాచారం ప్రకారం, ఈ చర్యలు పూర్తిగా “ఆత్మరక్షణ” కోసమే చేపట్టినవని అధికారులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు, సైనిక బలగాలకు ముప్పు ఏర్పడిందని భావించిన నేపథ్యంలో కొన్ని ఇరానీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించారు. Smoke rises following an Israeli airstrike on the southern Lebanese village of Sultaniyeh on May…

    Continue Reading

  • Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ‘సీఎం మార్పు’ సెగ.. సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు! | | ACTPnews

    Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ‘సీఎం మార్పు’ సెగ.. సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు! | | ACTPnews

    Last Updated:May 25, 2026 2:51 PM IST కాంగ్రెస్ అధిష్టానం నుంచి కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పిలుపు వచ్చింది. ఉటాహుటిన ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని సిద్దరామయ్య స్వయంగా తెలిపారు. ఈ పిలుపు వెనుక సీఎం మార్పు కారణమా అంటూ కర్ణాటక రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. పూర్తి వివరాలు కథనంలో. శివకుమార్, సిద్దరామయ్య Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి సీఎం మార్పు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్…

    Continue Reading