Tag: రజ.
-

Top10 News: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇజ్రాయెల్ బీభత్సం.. పండ్ల మార్కెట్కు రేవంత్ శంకుస్థాపన.. ఈ రోజు టాప్10 న్యూస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ పండ్లు, పూలు, డెయిరీ, డ్రైఫ్రూట్స్, చేపలు, మాంసం వంటి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. 2.…
-

Prakash Raj: మేము గొర్రెలమా తల ఊపడానికి.. నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్, మరో దుమారం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 2:11 PM IST “నాయకుడికి అన్నీ తెలుసు. ఆయన మాటే శాసనం. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, ప్రశ్నించకుండా నాయకుడి మాటను అనుసరించండి” అని నాగబాబు చేసిన ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. News18 వైవిధ్యభరితమైన నటనతోనే కాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు.…
-

స్పెషల్ పాస్పోర్ట్ మేళా… ఒక్క రోజే 4,000 అపాయింట్మెంట్స్… వెంటనే అప్లై చేయండి | Special Passport Mela in Telangana on May 9 | | ACTPnews
అక్కడ మీ పత్రాలు చెక్ చేస్తారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి డాక్యుమెంట్లు, చిరునామా ప్రూఫ్, పుట్టిన తేదీ ప్రూఫ్ ఇవ్వాలి. అలాగే ఫోటోలు కూడా తీసుకుంటారు. అక్కడే మీ బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు, అంటే వేలి ముద్రలు, ఫోటో, సంతకం తీసుకుంటారు. ఈ ప్రక్రియ తర్వాత మీ వివరాలు పోలీస్ వెరిఫికేషన్కు పంపిస్తారు. పోలీసులు మీ చిరునామా, ఇచ్చిన సమాచారం సరిచూస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే పాస్పోర్ట్ ప్రింట్ చేసి…
-

కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు.. ఓట్ల తొలగింపుపై కుట్ర జరుగుతోందని ఆరోపణ ! YSRCP criticism on coalition government | | ACTPnews
Last Updated:Jun 03, 2026 10:48 PM IST ఆర్.కే. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్ల తొలగింపు, హామీల అమలు వైఫల్యం, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పనితీరుపై ఆరోపణలు చేశారు + News18 మాజీ మంత్రి ఆర్.కే. రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందంటూ ఆమె సంచలన ఆరోపణలు…
-

Rashmika Mandanna: పెళ్లి తర్వాత రష్మిక మందన్న రేంజ్ ఎలా మారిపోయిందో చూశారా? మతిపోయే విషయమిది | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 3:26 PM IST రీసెంట్ గానే విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మిక మందన్న.. పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో ఉంది. అంతేకాదు మ్యారేజ్ అనంతరం ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిందనేది వాస్తవం. News18 సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి విషయానికి కాస్త దూరంగా ఉంటారు. ఒకవేళ వివాహం చేసుకున్నా.. కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ స్టార్…
-

OTT Thriller: దడ పుట్టించిన తెలుగు క్రైమ్ సినిమా.. ఒక్కో సీన్ రక్తి కట్టించింది.. ఈ రేంజ్ సినిమా మళ్లీ రాదు! | | ACTPnews
థియేటర్లు ఉలిక్కిపడ్డ రవిబాబు ల్యాబ్ సీన్స్! సినిమాకు అసలైన అల్టిమేట్ హైలైట్, బ్యాండ్ బాజా రేంజ్ విలనిజం ఏంటంటే.. రవిబాబు పోషించిన సైకో కిల్లర్ ‘గులాబీ ఫూల్’ క్యారెక్టర్. ఆయన ఆ కటౌట్తో స్క్రీన్ మీదకు వస్తుంటేనే ధడ పుడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ ఆయన తన పర్సనల్ ల్యాబ్లో చేసే ప్రయోగాలు, ఆ వికృతమైన నవ్వు, భూమికను ట్రాప్ చేసే సీన్స్ థియేటర్లలో జనాలతో కేకలు పెట్టించాయి. ఒక పాత ఫ్లాష్బ్యాక్ రివెంజ్…
-

RK Roja | ఏపీలో నారావారి నరకాసుర పాలన! ఆర్కే రోజా ఫైర్ | ACTPnews
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం “నారావారి నరకాసుర పాలన” సాగుతోందని ఆమె విమర్శించారు. మహిళా సాధికారత కోసం నిలబడిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు రాజకీయాల్లో ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి వంటి నేతలతో కలిసి కేక్ కట్ చేసిన రోజా, కూటమి…
-

Top10 News: తెలంగాణలో టార్గెట్ పవన్ కళ్యాణ్.. విగ్రహాల రచ్చ.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే సభ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. క్షమాపణ చెప్పకుండా సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజలు తీవ్రంగా…
-

Telugu Serials: ఒక్క క్లిక్తో 7 సీరియళ్లు చదివేయండి.. చనిపోయిన సైకో పల్లవి తల్లి.. ఇందు, రాజు శోభనం! | | ACTPnews
Illu Illalu Pillalu Serial June 1st Episode: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ జూన్ 1 ఎపిసోడ్లో, కొడుకు సాగర్ గీసిన సరిహద్దు గీతను చూసి రామరాజు, వేదవతిలు ఎమోషనల్ అవుతారు. ఇంతలో నర్మద తండ్రి ప్రసాద్ రావు సామాన్లు తీసుకొని రాగా, కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చావా అంటూ నర్మద, వేదవతిలు అతనిపై మండిపడతారు; అయితే సాగర్ మాత్రం వేదవతి పుట్టింటి గురించి అవమానకరంగా మాట్లాడి ఆ సామాన్లను ఇంట్లోకి దించుతాడు. ఈ క్రమంలో సామాన్ల…
-

Top10 News: ఇరాన్కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ధాన్యం కొనుగోళ్ల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











