Actor Nagarjuna & DGP CV Anand | సైబర్ నేరాలపై సీవీ ఆనంద్, నాగార్జున సంచలన వ్యాఖ్యలు | ACTPnews

News18 Telugu



హైదరాబాద్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చదువుకున్న వారు కూడా మోసపోతున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వేదికపై నాగార్జున మాట్లాడుతూ.. తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినేనని, గతంలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో తనను మోసం చేసే ప్రయత్నం చేశారని, తమ కుటుంబ సభ్యులను 6-7 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారని వెల్లడించి సంచలనం సృష్టించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports