అమరావతి పరిధిలోని ఉండవల్లిలో వైఎస్సార్సీపీ ‘సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ’ పర్యటన సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గొడవలో కానిస్టేబుల్పై రాయి వేసి తల పగలగొట్టింది ఎవరో అందరికీ తెలుసని, అక్కడ శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ప్రోద్బలంతోనే రైతుల ముసుగులో ఉన్న టీడీపీ గూండాలు తమపై బండరాళ్లతో భౌతిక దాడులకు తెగబడ్డారని, అయినా సరే పెనుమాక బాధిత రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం ఆపబోదని అంబటి స్పష్టం చేశారు.
Source link
Ambati Rambabu : కానిస్టేబుల్పై రాయి వేసిందెవరో తెలుసు.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

The Maze Movie: శ్రీ రామ్ హీరోగా ‘ది మేజ్’ మూవీ.. టీజర్ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Srushti Varma: బీజేపీలో చేరిన ‘ఢీ’ ఫేమ్ శ్రష్టి వర్మ.. రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఇదే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tirumala: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డుల ముఠా గుట్టు రట్టు.. టీటీడీ విజిలెన్స్ చేతికి చిక్కిన కేరళ కేటుగాడు! | | ACTPnews
-

Agadha Movie: హీరోగా వచ్చి యాంటీ హీరోగా షాక్ ఇచ్చాడు.. ‘అగాధ’లో శ్రవణ్ రెడ్డి పాత్ర మామూలుగా లేదుగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Heroine Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 27 ఏళ్ల తెలుగు హీరోయిన్ కన్నుమూత | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






