Author: Sanju

  • Tirupati Family Tragedy: తల్లీ, భార్య పిల్లలు ఎవర్ని వదలకుండా చంపాడు.. నాలుగు మర్డర్స్‌కి కారణం అదే | ట్రెండింగ్ | ACTPnews

    Tirupati Family Tragedy: తల్లీ, భార్య పిల్లలు ఎవర్ని వదలకుండా చంపాడు.. నాలుగు మర్డర్స్‌కి కారణం అదే | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Apr 23, 2026 5:43 PM IST Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. Tirupati Family Tragedy Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే…

    Continue Reading

  • ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews

    ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews

    Last Updated:May 21, 2026 7:04 AM IST ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాయ్‌బరేలీలో ఆయన మాట్లాడిన మాటలు అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. News18 ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘గద్దార్’ (ద్రోహి) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. రాయ్‌బరేలీలో నిర్వహించిన ఓ సభలో రాహుల్…

    Continue Reading

  • Harish Rao Questions Govt Over Delays & Hospital Crisis | ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడిస్తారు? | ACTPnews

    Harish Rao Questions Govt Over Delays & Hospital Crisis | ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పుడిస్తారు? | ACTPnews

    తెలంగాణలో ఆరోగ్యశ్రీ బిల్లులపై పెద్ద వివాదం నెలకొంది. హరీష్ రావు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి బిల్లులు క్లియర్ కావడం లేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సహాయం చేసి 607 మందికి ప్రయోజనం కల్పించిందని తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని చెప్పినా, రెండున్నర సంవత్సరాల్లో…

    Continue Reading

  • GT vs RR IPL 2026: చేతులెత్తేసిన రాజస్థాన్ బౌలర్లు.. ఫైనల్‌కి గుజరాత్ టైటాన్స్.. RCBతో టైటిల్ పోరు! | క్రీడా వార్తలు | ACTPnews

    GT vs RR IPL 2026: చేతులెత్తేసిన రాజస్థాన్ బౌలర్లు.. ఫైనల్‌కి గుజరాత్ టైటాన్స్.. RCBతో టైటిల్ పోరు! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 29, 2026 11:29 PM IST GT vs RR IPL 2026: బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించుకున్న రాజస్థాన్ రాయల్స్.. బౌలింగ్‌లో మాత్రం చతికిలపడ్డారు. వికెట్ల వేటలో చేతులెత్తేశారు. దాంతో.. గుజరాత్ బ్యాటర్లకు పంట పండింది. పరుగుల వరద పారించారు. గెలుపు తమదే అని ముందే ఫ్యాన్స్ ఊహించేలా చేశారు. ఫైనల్‌కి గుజరాత్ టైటాన్స్.. (Image – x – gujarat_titans) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో విన్నర్స్ అయ్యి.. టైటిల్ పోరుకు అర్హత…

    Continue Reading

  • Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం | ACTPnews

    Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం | ACTPnews

    అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒప్పందాల (MoUs) మీద సంతకాలు చేయడమే కాకుండా, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 సెక్టార్ బేస్డ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా రాబోయే…

    Continue Reading

  • Tamil Nadu Politics: తమిళనాడు క్యాబినెట్‌లోకి కాంగ్రెస్.. 59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం ! | | ACTPnews

    Tamil Nadu Politics: తమిళనాడు క్యాబినెట్‌లోకి కాంగ్రెస్.. 59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం ! | | ACTPnews

    Last Updated:May 21, 2026 8:44 AM IST తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కానుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని క్యాబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. News18 తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో భాగస్వామ్యం పంచుకోబోతోంది. నటుడు, రాజకీయ నాయకుడు…

    Continue Reading

  • CM Chandrababu Claims Massive Investments | 25 నెలల్లో భారీ పెట్టుబడులు! | ACTPnews

    CM Chandrababu Claims Massive Investments | 25 నెలల్లో భారీ పెట్టుబడులు! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 25 నెలల్లోనే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. సుమారు రూ. 20 కోట్లు 35 లక్షల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించిన ఆయన, రాబోయే మూడు సంవత్సరాల్లో 22 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడులు – పరిశ్రమలు – ఉద్యోగాలు అనే దిశలో ముందుకు…

    Continue Reading

  • తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple | | ACTPnews

    తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple | | ACTPnews

    Last Updated:Apr 23, 2026 10:41 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం వైభవంగా జరిగింది, గంధాభిషేకం, ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుపతి లో ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం..! తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది. శ్రీ భాష్యకారుల ఉత్సవాల్లో చివరి ఘట్టంగా నిర్వహించే గంధపు పొడి ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా…

    Continue Reading

  • Iran US Tensions: ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దాడి.. హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఆయిల్ దొరకడం కష్టమే.. | | ACTPnews

    Iran US Tensions: ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దాడి.. హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఆయిల్ దొరకడం కష్టమే.. | | ACTPnews

    Last Updated:May 28, 2026 6:16 AM IST ఇరాన్ నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లతో అమెరికాకు చెందిన ఒక వాణిజ్య నౌకపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లు నౌకకు చేరుకునేలోపే అమెరికా బలగాలు వాటిని కూల్చివేశాయి. AI Generate Image అమెరికా తాజాగా ఇరాన్‌పై మరోసారి దాడులు నిర్వహించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు రాయిటర్స్‌కు ఒక అమెరికా…

    Continue Reading

  • Murder: డబ్బు కోసం దారుణం.. రూ. 10 వేల కోసం హత్య.. షాద్‌నగర్‌లో ఘోరం.. కేసును ఛేదించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Murder: డబ్బు కోసం దారుణం.. రూ. 10 వేల కోసం హత్య.. షాద్‌నగర్‌లో ఘోరం.. కేసును ఛేదించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 13, 2026 5:31 AM IST ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం షాద్‌నగర్ శివారులోని ఒక వంకలో కేశవులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Murder: సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి షాద్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కేవలం పది వేల రూపాయల నగదు కోసం ఒక నిండు ప్రాణాన్ని అత్యంత దారుణంగా బలిగొన్న ఉదంతం స్థానికంగా పెను కలకలం…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports