Author: Sanju

  • Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్‌తో కలిసి లోక్‌భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్‌బాగ్‌ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…

    Continue Reading

  • హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 28, 2026 5:55 AM IST తాగునీటితో దుకాణాన్ని కడుగుతున్న వ్యక్తిని అడ్డంగా పట్టుకున్న వాటర్ బోర్డు అధికారి. ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ప్రజలను హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! నీరు అమృతం.. దాన్ని వృథా చేస్తే భవిష్యత్తు అంధకారం. గుక్కెడు నీటి కోసం ఒకవైపు జనం అల్లాడుతుంటే.. మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే భారీ…

    Continue Reading

  • TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews

    TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews

    అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మమ్మల్ని తొక్కుతామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి పంపరు?” అని ఆయన ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపిన ప్రభుత్వం, అదే నిబంధనను ముఖ్యమంత్రికి ఎందుకు వర్తింపజేయదని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై హౌస్ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తే, దాన్ని…

    Continue Reading

  • Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews

    Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews

    జపాన్ ఈ నిషేధాన్ని ఎందుకు విధించింది? ప్రతి సంవత్సరం భారతదేశంలో మామిడి సీజన్ ప్రారంభం కావడానికి ముందు జపాన్ తన క్వారంటైన్ బృందాన్ని భారతదేశానికి పంపుతుంది. జపాన్‌కు రవాణా చేయడానికి మామిడి పండ్లను సిద్ధం చేసే వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ (VHT) ప్రక్రియను ఈ అధికారులు తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో పండ్ల ఈగలు, ఇతర కీటకాలను తొలగించడానికి మామిడి పండ్లను వేడి, తేమతో కూడిన గాలికి గురిచేస్తారు. జపాన్‌కు మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ఈ…

    Continue Reading

  • Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews

    Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews

    హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గాంధీభవన్ ఘర్షణపై నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. గాంధీభవన్లో జరిగిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీతో జరిగిన తోపులాట, కుర్చీల గొడవపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవను చాలా చిన్న విషయంగా కొట్టిపారేసిన ఫిరోజ్ ఖాన్.. “ఉస్మాన్ నాకు అన్న లాంటివాడు, మా మధ్య ఉన్నది ఫ్యామిలీ బంధం” అని వ్యాఖ్యానించారు. కేవలం కూర్చునే కుర్చీ…

    Continue Reading

  • Electric Buses: ఏపీకి కేంద్రం భారీ కానుక.. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News) | ACTPnews

    Electric Buses: ఏపీకి కేంద్రం భారీ కానుక.. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News) | ACTPnews

    Last Updated:Apr 27, 2026 8:58 AM IST కేంద్రం పర్యావరణహిత రవాణా కోసం ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది, CESL ప్రకారం తిరుపతికి 300, విశాఖకు 150, మిగతావి ఇతర నగరాలకు, కాలుష్యం తగ్గించడమే లక్ష్యం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రానికి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. దేశవ్యాప్తంగా…

    Continue Reading

  • PM Modi: ‘కారును షేర్ చేసుకోండి.. కొత్త వాహనాలపై ఖర్చులు వద్దు’ కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు పీఎం మోదీ కీలక సూచన! | | ACTPnews

    PM Modi: ‘కారును షేర్ చేసుకోండి.. కొత్త వాహనాలపై ఖర్చులు వద్దు’ కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు పీఎం మోదీ కీలక సూచన! | | ACTPnews

    Last Updated:May 28, 2026 2:46 PM IST ప్రధాని మోదీ మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంత్రులంతా ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతూ, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో) PM Modi: కేంద్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు పర్యావరణ స్పృహ, వ్యక్తిగత బాధ్యతను పెంపొందించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగులు వేస్తున్నారు.…

    Continue Reading

  • NTR Statue: దివంగత మాజీ సీఎం NTR విషయంలో కేసీఆర్ చేసిన తప్పేంటి..? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒప్పు ఏంటీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    NTR Statue: దివంగత మాజీ సీఎం NTR విషయంలో కేసీఆర్ చేసిన తప్పేంటి..? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒప్పు ఏంటీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 28, 2026 4:11 PM IST NTR Statue: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార తీరు సరైనది కాదని మేధావులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాదు తెలుగుజాతికి, యావత్ తెలుగువాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. NTR Statue Telangana Politics: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా…

    Continue Reading

  • Trikala Review: శ్రద్దా దాస్ త్రికాల మూవీ రివ్యూ.. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Trikala Review: శ్రద్దా దాస్ త్రికాల మూవీ రివ్యూ.. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    కథా నేపథ్యం: శతాబ్దాల రహస్యం.. కలియుగ ముప్పు! కథ ప్రకారం.. శతాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే పౌరాణిక భూభాగంలోని మునులు, అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలను అసురుల బారి నుంచి రక్షించడానికి “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులతో పోరాడి అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని…

    Continue Reading

  • Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed