Author: Sanju
-

అర్ధరాత్రి అడవుల్లో ప్రారంభమయ్యే దివ్య సేవ.. శ్రీవారి అభిషేక జలం వెనుక గల మహా రహస్యం! Akashaganga Theertham. | | ACTPnews
Last Updated:May 27, 2026 10:01 PM IST తిరుమలనంబి వంశీయులు నేటికీ అర్ధరాత్రి ఆకాశగంగ తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకానికి సమర్పిస్తున్నారు, టిటిడి భద్రత కల్పిస్తోంది + News18 కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల ఆరాధనలు అందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు భక్తుల పట్ల తన అపారమైన ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. భక్తుల కష్టాన్ని తన కష్టంగా భావించే ఆపదమొక్కుల వాడు.. అనాధ రక్షకుడు…
-

SRH vs RR IPL 2026: ఇరక్కొట్టేసిన రాజస్థాన్.. సన్రైజర్స్ ముందు భారీ టార్గెట్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 9:32 PM IST SRH vs RR IPL 2026: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎందుకో.. కొంత తడబడినట్లు కనిపిస్తోంది. బౌలర్లు.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దాంతో.. రాజస్థాన్ దుమ్మురేపేసింది. భారీ టార్గెట్ ఇచ్చింది. ఇరక్కొట్టేసిన రాజస్థాన్.. సన్రైజర్స్ ముందు భారీ టార్గెట్! (Image credit – x – @rajasthanroyals) ఐపీఎల్ మొదట్లో ఆడినట్లుగా ఇప్పుడు ఆడితే కష్టమే. అందులోనూ ఎలిమినేటర్ మ్యాచ్లో చాలా…
-

Amaravati Capital: అమరావతిని ఇకపై అలా పిలవాలా..? ఏం మాట్లాడుతున్నారు మేడమ్, తస్మాత్ జాగ్రత్త | విజయవాడ వార్తలు (Vijayawada News) | ACTPnews
Last Updated:Apr 03, 2026 5:52 PM IST Amaravati Capital: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, ఎంపీ రేణుకా చౌదరి తాజాగా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతే కాదు ఆమె చేసిన కామెంట్స్కి కౌంటర్గా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం కొసమెరుపు. Amaravati Capital Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇకపై అమరావతే. ఇది ఎవరూ ఎప్పటికి మార్చడానికి వీల్లేకుండా…
-

భర్తతో పాటు ప్రియుడు కూడా ఒకే ఇంట్లో ఉండాలంటూ భార్య డిమాండ్.. చివరికి ఏం జరిగిందంటే..! | | ACTPnews
Last Updated:May 27, 2026 5:27 PM IST మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. ఇక్కడ ఒక మహిళ తన భర్తతో పాటు ప్రియుడిని కూడా ఒకే ఇంట్లో ఉంచుకోవాలని పట్టుబట్టింది. ప్రియుడిని తనతో ఉంచితేనే ఆ ఇంట్లో ఉంటానని భర్తకు స్పష్టం చేసింది. News18 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఒక వింత ఉదంతం వెలుగుచూసింది. ఇక్కడ ఒక మహిళ తన భర్తతో పాటు ప్రియుడిని కూడా ఒకే ఇంట్లో ఉంచుకోవాలని పట్టుబట్టింది.…
-

టీటీడీ చైర్మన్పై వివాదం ముదురుతోంది.. తొలగించాలంటూ వైసీపీ ఆగ్రహం..! TTD chairman BR Naidu controversy | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Apr 04, 2026 7:01 PM IST టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు వీడియో వివాదంపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, జగన్ పిలుపుతో కదిరిలో ఆందోళనలు, నాయుడు భవిష్యంపై ప్రభుత్వ నిర్ణయంపై దృష్టి + BR నాయుడును తొలగించి తిరుమల తిరుపతి పవిత్రత ను కాపాడాలి అని పూజలు…. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై వచ్చిన వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా…
-

ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. టీటీడీ పరీక్షల షెడ్యూల్ విడుదల | | ACTPnews
Last Updated:Apr 29, 2026 6:10 PM IST టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల కోసం CBT పరీక్షలు మే 10,11న ఏపీ వ్యాప్తంగా, ఏప్రిల్ 24-29లో సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు, వివరాలు టీటీడీ వెబ్సైట్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి టిటిడి కీలక ప్రకటన..! తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీకి సంబంధించి…
-

పెళ్లి పేరుతో లక్షల్లో మోసం?.. ఈ 42 మంది పెళ్లి కొడుకుల కథ వెంటే షాక్ అవుతారు..! | | ACTPnews
Last Updated:May 27, 2026 6:27 PM IST మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్ గ్రౌండ్ లో ఒకేసారి నలభై రెండు మంది కంటే ఎక్కువ మంది పెళ్లికొడుకులు పెళ్లి ఊరేగింపుతో వచ్చి తమ వధువుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. News18 మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్…
-

Ambati Rambabu | అమరావతికి ₹2 లక్షల కోట్లు ఎక్కడివి? అంబటి రాంబాబు నిలదీత | | ACTPnews
Last Updated: Apr 04, 2026, 22:01 IST వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) ప్రెస్ మీట్లో మాట్లాడారు. అమరావతి అభివృద్ధికి ₹2 లక్షల కోట్లు కావాలని, అంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు. “చంద్రబాబే 2029 కల్లా అమరావతి పూర్తి కాదని ఒప్పుకున్నారు, అలాంటప్పుడు జగన్ చెప్పినట్లు కేవలం ₹20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్…
-

Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో రూ.1.22 కోట్ల కరెన్సీ | Suspicious Passenger Caught with Rs 1.22 Crore During Train checking | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 6:41 PM IST Railway Operation | దేశవ్యాప్తంగా అక్రమ నగదు రవాణాపై నిఘా కట్టుదిట్టం చేస్తున్న రైల్వే భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని నమోదు చేశాయి. సాధారణ తనిఖీల మధ్య అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్రయాణికుడి వ్యవహారం చివరకు కోట్ల రూపాయల నగదు స్వాధీనానికి దారితీసింది. దేవగిరి ఎక్స్ప్రెస్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. Railway Operation: ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో…
-

55 లక్షల ‘రామ్’ నామాలతో రాసిన పవిత్ర గ్రంథం.. ఓ భక్తుడి అసాధారణ సాధన..! | | ACTPnews
Last Updated:May 27, 2026 7:06 PM IST 1997 సంవత్సరంలో రాసిన ఒక వింత రామచరితమానస్ గ్రంథం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుత గ్రంథం ప్రత్యేకత ఏంటంటే దీనిని ఏకంగా యాభై ఐదు లక్షల సార్లు ‘రామ్’ అనే పదాన్ని రాస్తూ తయారుచేశారు. News18 1997 సంవత్సరంలో రాసిన ఒక వింత రామచరితమానస్ గ్రంథం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుత గ్రంథం ప్రత్యేకత ఏంటంటే దీనిని ఏకంగా యాభై ఐదు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












