Author: Sanju

  • Team India: ఆ విషయంలో రోహిత్, కోహ్లీలపై క్లారిటీ ఇవ్వని బీసీసీఐ.. వారిద్దరు లేకుంటే అడుక్కు తినడం ఖాయం | | ACTPnews

    Team India: ఆ విషయంలో రోహిత్, కోహ్లీలపై క్లారిటీ ఇవ్వని బీసీసీఐ.. వారిద్దరు లేకుంటే అడుక్కు తినడం ఖాయం | | ACTPnews

    టీమిండియా 2027 వన్డే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించి వార్తా సంస్థ ‘పీటీఐ’ (PTI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ఆటగాళ్ల భవిష్యత్తు గురించి బహిరంగంగా మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. “మా వద్ద ఎంతో అనుభవం ఉన్న నిపుణులు, పటిష్టమైన బృందం ఉంది. జట్టుకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాల్లో క్రికెట్ కమిటీ, సెలక్టర్లు, హెడ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్, సంబంధిత ఆటగాళ్లతో కలిపి అన్ని వర్గాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ ప్రక్రియ…

    Continue Reading

  • Deewana Review: దీవానా మూవీ రివ్యూ.. ఈ బాధ్యతలేని కుర్రాడి కథ మెప్పించిందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Deewana Review: దీవానా మూవీ రివ్యూ.. ఈ బాధ్యతలేని కుర్రాడి కథ మెప్పించిందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 20, 2026 11:24 AM IST స్వచ్ఛమైన ప్రేమకథలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ తిరుగుండదు. సరిగ్గా ఇదే నమ్మకంతో, హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక అందమైన యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘దీవానా’ (Deewana). మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.. News18 కథలో నిజాయితీ, పాత్రల్లో సహజత్వం ఉంటే చిన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుండెలకు హత్తుకుంటారు. ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమకథలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ తిరుగుండదు.…

    Continue Reading

  • Hyderabad: చిన్నపాము‌ అని ఆటాడితే.. ప్రాణం తీసింది!.. హైదరాబాద్‌లో ఘోర విషాదం | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: చిన్నపాము‌ అని ఆటాడితే.. ప్రాణం తీసింది!.. హైదరాబాద్‌లో ఘోర విషాదం | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 20, 2026 8:15 AM IST హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ బాబ్రీహిల్స్‌కు చెందిన నవాబ్ సయ్యద్ జుమైద్ మొహియుద్దీన్ హుస్సేనీ(30) ఒక వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్ పరిధిలో ఒక సొంత ఫామ్‌హౌస్ ఉంది. PC: Screen Shot Hyderabad: సరదాగా చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం ఒక యువ వ్యాపారవేత్త ప్రాణాల మీదకు తెచ్చింది. “చిన్న పామే కదా.. ఏం చేస్తుందిలే” అని నిర్లక్ష్యంగా ఆటాడటం, స్నేహితులను భయపెట్టే ప్రయత్నం చేయడం చివరకు అతని మృతికి…

    Continue Reading

  • Rugby Premier League: అగ్రస్థానానికి దూసుకెళ్లిన ముంబై డ్రీమర్స్.. చెన్నై బుల్స్ సంచలన విజయం! | క్రీడా వార్తలు | ACTPnews

    Rugby Premier League: అగ్రస్థానానికి దూసుకెళ్లిన ముంబై డ్రీమర్స్.. చెన్నై బుల్స్ సంచలన విజయం! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 20, 2026 9:22 AM IST శుక్రవారం జరిగిన పురుషుల విభాగం మ్యాచ్‌లో ఢిల్లీ రెడ్జ్‌పై ముంబై డ్రీమర్స్ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. మహిళల విభాగంలో ఢిల్లీ రెడ్జ్‌పై చెన్నై బుల్స్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. రగ్బీ ప్రీమియర్‌ లీగ్ 2026 Rugby Premier League: గచ్చిబౌలిలోని గంటి మోహన చంద్ర బాలయోగి అథ్లెటిక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ‘హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ పవర్డ్…

    Continue Reading

  • నాడు 3000.. నేడు 54,000 కిలోమీటర్లు.. మోదీ హయాంలో దేశ రహదారుల ప్రగతి ప్రయాణం! | | ACTPnews

    నాడు 3000.. నేడు 54,000 కిలోమీటర్లు.. మోదీ హయాంలో దేశ రహదారుల ప్రగతి ప్రయాణం! | | ACTPnews

    Last Updated:Jun 09, 2026 12:37 PM IST స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంతో పోలిస్తే, గడిచిన పదేళ్ల మోదీ పాలనలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా పుంజుకుంది. రోడ్ల నెట్‌వర్క్ దాదాపు 60 శాతం వృద్ధి సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. News18 భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి తరుణంలో దేశ అభివృద్ధికి నిదర్శనమైన జాతీయ రహదారుల…

    Continue Reading

  • PM Modi: నెహ్రూ సోషలిజం నుండి మోదీ స్టార్టప్ యుగం వరకు.. భారత ఆర్థిక విధానాల్లో పెను మార్పు! | | ACTPnews

    PM Modi: నెహ్రూ సోషలిజం నుండి మోదీ స్టార్టప్ యుగం వరకు.. భారత ఆర్థిక విధానాల్లో పెను మార్పు! | | ACTPnews

    Last Updated:Jun 09, 2026 1:31 PM IST స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వగా, ప్రస్తుత ప్రధాని మోదీ ప్రైవేటు రంగాన్ని, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక గమనాన్ని సరికొత్త పథంలో నడిపిస్తున్నారు. News18 భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమిస్తున్నారు. ఈ చారిత్రక మైలురాయి సందర్భంలో ఇద్దరు నేతల ఆర్థిక ఆలోచనా విధానాలను…

    Continue Reading

  • Viral Video: ఉజ్జయిని ఆలయంలో పుష్పగాడి రచ్చ.. అల్లు అర్జున్‌లా ఫీలయ్యాడు కట్ చేస్తే.. | ట్రెండింగ్ | ACTPnews

    Viral Video: ఉజ్జయిని ఆలయంలో పుష్పగాడి రచ్చ.. అల్లు అర్జున్‌లా ఫీలయ్యాడు కట్ చేస్తే.. | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Jun 09, 2026 1:51 PM IST Viral Video: దేవాలయాలను పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు భక్తులు. ఆలయం వెలుపలే చెప్పులు వదిలి.. బొట్టు పెట్టుకొని, సంప్రదాయ వస్త్రాలు ధరించి ఆలయంలోని దేవుడ్ని దర్శించుకుంటారు. జూన్ 5న మధ్యప్రదేశ్ ఉజ్జాయిన్‌లోని మహాకాల్ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పుష్ప గెటప్‌లో ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఏమైందో చూడండి. + Viral Video Ujjain Mahakal Temple: మనదేశంలో ఏ పవిత్రక్షేత్రానికి వెళ్లినా.. ఏ…

    Continue Reading

  • Sabitha Indra Reddy Fire On CM : రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్! | ACTPnews

    Sabitha Indra Reddy Fire On CM : రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్! | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డికి గడువు విధించి హెచ్చరించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేంద్రం మాటలకు తోక ముడిచాడని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ‘మన ఊరు – మన బడి’ కింద అభివృద్ధి చేసిన ఆరుట్ల పాఠశాల భవనాలకు కేవలం రంగులు వేసి, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ అని పేరు మార్చి కొత్తగా కట్టినట్లు రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పాత…

    Continue Reading

  • Top 10 News: భారీగా తగ్గిన బంగారం.. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు.. నేటి టాప్ న్యూస్ మీకోసం.. | | ACTPnews

    Top 10 News: భారీగా తగ్గిన బంగారం.. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు.. నేటి టాప్ న్యూస్ మీకోసం.. | | ACTPnews

    సాయికృష్ణ కుటుంబాన్ని కలిసిన చంద్రబాబు: విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబసభ్యులు సీఎం చంద్రబాబు కలిశారు. తన కుమారుడి అదృశ్యంపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సీఐని సస్పెండ్‌ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని.. కచ్చితంగా న్యాయం చేస్తామని సీఎం…

    Continue Reading

  • CM Chandrababu on Modi: ‘మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి స్వర్ణయుగం’: సీఎం చంద్రబాబు ప్రశంసలు! | | ACTPnews

    CM Chandrababu on Modi: ‘మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి స్వర్ణయుగం’: సీఎం చంద్రబాబు ప్రశంసలు! | | ACTPnews

    భారతదేశం కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందింది భారత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, పురోగతి చెందిన నాగరికతగా విలసిల్లిందని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల పాటు దేశం తన సొంత గుర్తింపు, ప్రపంచ పాత్ర విషయంలో స్పష్టత లేక వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వం దేశంలో సాంస్కృతిక గర్వాన్ని, జాతీయ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ మేల్కొలిపిందన్నారు. నేడు ప్రపంచ దేశాల ముందు భారత్ సమానత్వ హోదాలో నిలబడి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. యోగా,…

    Continue Reading