Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • KTR Sarcastic Counter To CM : కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్! | ACTPnews

    KTR Sarcastic Counter To CM : కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్! | ACTPnews

    మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “100 రోజుల్లో పిల్లలు పుట్టరు కరెక్టే.. కానీ 30 నెలల్లో కూడా పుట్టకుంటే ఏమనాలి?” అంటూ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, వందల రోజులు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఇచ్చి సమాజంలోని అన్ని…

    Continue Reading

  • Harish Rao Fire On CM Revanth Reddy : రేవంత్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    Harish Rao Fire On CM Revanth Reddy : రేవంత్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే వరంగల్ రైతు డిక్లరేషన్ను రేవంత్ రెడ్డి బొందపెట్టారని మండిపడ్డారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు బోనస్ ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనబోదని రేవంత్…

    Continue Reading

  • KP Vivekananda : కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్! | ACTPnews

    KP Vivekananda : కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్! | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 30 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి విక్రయించారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, గతంలో 2010లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి అమ్మిన ఒక భూమిని.. రేవంత్ రెడ్డి గత నెలలో మళ్లీ వేరే ప్రైవేట్ కంపెనీకి అమ్ముకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అక్రమ భూవిక్రయాల…

    Continue Reading

  • బిర్యానీ ప్రియులకు షాక్.. పైకి ఫేమస్, లోపల బొద్దింకలు, పురుగులు.. ఈ 3 హోటళ్లలో తినే వారికి ఫ్యూజులు ఔట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    బిర్యానీ ప్రియులకు షాక్.. పైకి ఫేమస్, లోపల బొద్దింకలు, పురుగులు.. ఈ 3 హోటళ్లలో తినే వారికి ఫ్యూజులు ఔట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 19, 2026 6:41 AM IST ఫుడ్ సేఫ్టీ అధికారులకే కళ్లుబైర్లు కమ్మేలా చేసిన రెస్టారెంట్లు ఇవే.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ హోటల్ ఉందేమో చూసుకోండి! News18 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. జూన్ 18వ తేదీ గురువారం సైబరాబాద్ పరిధిలోని మదీనాగూడ, అంజయ్య నగర్, పీఎన్ఆర్ ఎంపైర్ ప్రాంతాల్లో చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.…

    Continue Reading

  • ORRపై 11 ఏళ్ల బాలుడి కారు డ్రైవింగ్.. తండ్రికి షాక్ ఇచ్చిన పోలీసులు.. నాలుగు తగిలిస్తే సరి | తెలంగాణ వార్తలు | ACTPnews

    ORRపై 11 ఏళ్ల బాలుడి కారు డ్రైవింగ్.. తండ్రికి షాక్ ఇచ్చిన పోలీసులు.. నాలుగు తగిలిస్తే సరి | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 19, 2026 8:35 AM IST ఈ ఘటనపై స్పందించిన రాజేంద్రనగర్ పోలీసులు, టోలిచౌకికి చెందిన ఒక ప్రముఖ నిర్మాణ రంగ (కన్‌స్ట్రక్షన్) వ్యాపారవేత్తతో పాటు అతని 11 ఏళ్ల కుమారుడిపై కేసు నమోదు చేశారు. Screen Shot Hyderabad: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై కేవలం 11 ఏళ్ల మైనర్ బాలుడు అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ‘ఎమ్‌జీ సైబర్‌స్టర్’ (MG Cyberster) నడుపుతున్న వీడియో సామాజిక…

    Continue Reading

  • Jeevan Reddy  : ధాన్యం కొనుగోళ్లలో రూ.1,000 కోట్ల దోపిడీ! | ACTPnews

    Jeevan Reddy : ధాన్యం కొనుగోళ్లలో రూ.1,000 కోట్ల దోపిడీ! | ACTPnews

    తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు సుమారు రూ.1,000 కోట్ల మేర భారీ దోపిడీకి పాల్పడ్డారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ భారీ కుంభకోణాన్ని తాము సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మిల్లర్ల మాయాజాలం వల్ల క్వింటాల్కు రూ.120 నుండి రూ.250 వరకు రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోని ధర్మకాంటా తూకాలను…

    Continue Reading

  • Hyderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 21 రోడ్లకు బ్రిటీషర్ల పేర్లు తొలగింపు.. మన అమరవీరుల పేర్లతో మార్పు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 21 రోడ్లకు బ్రిటీషర్ల పేర్లు తొలగింపు.. మన అమరవీరుల పేర్లతో మార్పు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 19, 2026 9:01 AM IST సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం 21 రహదారులు, 3 బజార్లకు బ్రిటీష్ కాలం నాటి పేర్లను తొలగించాలని బోర్డు నిర్ణయించింది. PC: X.com Hyderabad: దేశ చరిత్రలోనే ఎంతో విశిష్టమైన స్థానం కలిగి, 200 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) సెంటర్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసవాద గుర్తులను తుడిచివేస్తూ సికింద్రాబాద్…

    Continue Reading

  • TTD Food quality: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో ఇక మరింత నాణ్యత.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..! TTD annaprasadam quality | | ACTPnews

    TTD Food quality: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంలో ఇక మరింత నాణ్యత.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..! TTD annaprasadam quality | | ACTPnews

    Last Updated:Jun 18, 2026 11:09 PM IST తిరుమలలో టీటీడీ అన్నప్రసాదం నాణ్యత పెంచేందుకు పప్పు మిల్లర్లతో సమీక్ష చేసింది, అధిక ప్రమాణాలు, పారదర్శక కొనుగోలు, పటిష్ట సరఫరాపై దృష్టి సారించింది + News18 ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు అందించే శ్రీవారి అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక చర్యలు ప్రారంభించింది. భక్తులకు అందించే ప్రతి ఆహార పదార్థం అత్యున్నత ప్రమాణాలతో ఉండాలనే లక్ష్యంతో టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి…

    Continue Reading

  • Ambati Rambabu Sensational Comments : అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    Ambati Rambabu Sensational Comments : అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపేశారని ఆరోపించారు. చనిపోయిన తన కొడుకు కనీసం బూడిదనైనా ఇవ్వాలని ఆ తల్లి రోదిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ…

    Continue Reading

  • Ambati Rambabu Shocking Comments : అంబటి రాంబాబు సంచలనం! | ACTPnews

    Ambati Rambabu Shocking Comments : అంబటి రాంబాబు సంచలనం! | ACTPnews

    విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. “సాయికృష్ణ బ్రతికి లేడు.. అతడిని చంపి శవాన్ని మాయం చేశారు. ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కేవలం సీఐ ఒక్కడే ఇదంతా చేశారా?” అని అంబటి తీవ్రంగా ప్రశ్నించారు. ఈ ఘోర హత్యను కప్పిపుచ్చేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. కనీసం ఆ తల్లికి కొడుకు బూడిదనైనా…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports