Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

ఏపీలో రూ.60 వేలు.. తెలంగాణలో రూ.30 వేలా? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 05, 2026 11:20 AM IST 2016 నుంచి ఇదే పరిస్థితి.. రెండేళ్లలో 60 సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోరా? ఏపీలో రూ.60 వేలు.. తెలంగాణలో రూ.30 వేలా? సమాజానికి విశేష వైద్య సేవలు అందించే యువ డాక్టర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఆరు వేల మంది ఆయుష్ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి) హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్…
-

Jeevan Reddy | ఎల్లంపల్లి పూర్తి చేసింది కేసీఆరే..జీవన్ రెడ్డి ఫైర్! | ACTPnews
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తియి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ లౌక్యంతో ఒప్పందాలు కుదుర్చుకుని 2016 ఆగస్టు 4న ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారని గుర్తుచేశారు. ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి…
-

RS Praveen Kumar | మహేష్ కుమార్ గౌడ్ నీ పేరును తాంత్రిక కుమార్ అని పెట్టుకో! | ACTPnews
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు తన పుట్టినరోజు సందర్భంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే.. ఆయన క్షుద్ర పూజలు చేయించారని ఆరోపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. భక్తుల నమ్మకాలను అవమానించినందుకు మహేష్ కుమార్ గౌడ్ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ పేరును ‘గ్రహచార భవన్’గా, మహేష్ కుమార్ గౌడ్ తన పేరును ‘మాంత్రిక/తాంత్రిక కుమార్’గా మార్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు…
-

TTD products: భక్తులకు అలర్ట్.. శ్రీవారి పేరు చెప్పి ఆన్లైన్లో దోపిడీ.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..! TTD products online sales. | | ACTPnews
Last Updated:Aug 04, 2026 4:03 PM IST టీటీడీ ఉత్పత్తులను ఆన్లైన్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు. భక్తులు అధికారిక వెబ్సైట్, విక్రయ కేంద్రాలను పరిశీలించాలి. News18 భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని టీటీడీ ఉత్పత్తుల పేరుతో ఆన్లైన్లో అధిక ధరలకు పలు వస్తువులు అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేస్తున్న అగరబత్తులను కొన్ని ఈ-కామర్స్ వేదికల్లో అసలు ధర కంటే రెండింతలకు పైగా ఎక్కువ చేసి…
-

IRCTC Flight Packages: ఫ్లైట్ టికెట్ నుంచి వసతి వరకు అన్నీ ఒకే ప్యాకేజీలో… హైదరాబాద్ ప్రయాణికులకు ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్స్ | బిజినెస్ | ACTPnews
గంగా గయ సంగం యాత్ర: ఈ ఆధ్యాత్మిక యాత్రలో గయ, వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్యం ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ 6 రాత్రులు, 7 రోజుల ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 2న ప్రారంభమవుతుంది. డబుల్ షేరింగ్ ప్రాతిపదికన ఒక్కొక్కరికి ధర రూ.41,000గా నిర్ణయించారు. ఓరియంటల్ ఒడిశా: ఒడిశా సాంస్కృతిక వారసత్వాన్ని చూసేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఇందులో భువనేశ్వర్-పూరీ-కోణార్క్ ప్రాంతాల సందర్శన ఉంటుంది. 4 రాత్రులు, 5 రోజుల ఈ టూర్ 2026 సెప్టెంబర్ 26న…
-

హాస్టల్లో దారుణం.. కడుపు నొప్పితో విలవిలలాడిన విద్యార్థులు, ఆస్పత్రికి తీసుకెళ్తే తేలిన దిమ్మతిరిగే నిజం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 04, 2026 2:27 PM IST స్కూల్ హాస్టల్లో నమ్మలేని అకృత్యం.. సీన్ కట్ చేస్తే రంగంలోకి దిగిన పోలీసులు! హాస్టల్లో దారుణం.. కడుపు నొప్పితో విలవిలలాడిన విద్యార్థులు, ఆస్పత్రికి తీసుకెళ్తే తేలిన దిమ్మతిరిగే నిజం! విద్యాబుద్ధులు నేర్చుకుని భవిష్యత్తులో గొప్ప ప్రయోజకులు అవుతారని ప్రతి తల్లిదండ్రీ ఎన్నో కలలు కంటారు. ఆ ఆశలతోనే తమ పిల్లలను ఎంతో నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్స్లో చేర్పిస్తుంటారు. కానీ, రక్షణ కల్పించాల్సిన విద్యాసంస్థలే ఆ పసికందులకు నరకప్రాయంగా…
-

Tirumala Hundi Income: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. నెల రోజుల్లోనే ఇన్ని కోట్లా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Aug 04, 2026 10:20 AM IST తిరుమల చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్.. ఆ ఒక్క నెలలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు! News18 ఏడుకొండలవాడి వైభవం అద్వితీయం. ఆ కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది భక్తజనం తిరుమల కొండకు పోటెత్తుతారు. స్వామివారిపై తమకున్న అపారమైన భక్తిని కానుకల రూపంలో చాటుకుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు సమర్పించే ఈ కానుకలతో శ్రీవారి హుండీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా…
-

Margani Bharat : భోగాపురం ఎయిర్పోర్టుపై మార్గాని భరత్ ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశంపై కూటమి ప్రభుత్వం తీరును వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా తప్పుపట్టారు. 2019లో ఎలాంటి అనుమతులు, భూసేకరణ లేకుండానే టీడీపీ ప్రభుత్వం శిలాఫలకాలు వేసి మభ్యపెట్టిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 2,900 ఎకరాల భూమి కేటాయించి, అన్ని రకాల అనుమతులు తెచ్చి ప్రాజెక్టు పనులను పరుగులు తీయించారని వివరించారు. కూటమి నేతలు క్రెడిట్ కొట్టేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Source link
-

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు.. సీన్ రీ-కన్స్ట్రక్షన్.. గదిలో షాకింగ్ నిజాలు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 03, 2026 5:27 AM IST Uday Krishna Reddy: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యనాయక్ జాదవ్ పర్యవేక్షణలో వేగవంతంగా సాగుతున్న ఈ దర్యాప్తులో పోలీసులు సంచలనాత్మక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు అశోక్నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













