Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Shamshabad: బహదూర్గూడ ఆందోళనలు.. 36 మందిపై కేసులు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 19, 2026 4:03 PM IST Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని బహదూర్గూడలో ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. News18 ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులపై దాడులకు తెగబడిన ఆందోళనకారులపై శంషాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రముఖ రాజకీయ నేతలు పటోళ్ల కార్తీక్ రెడ్డి, పంతంగి భూపాల్రెడ్డి, మహేందర్, కోలన్ ప్రదీప్రెడ్డి సహా మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు,…
-

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బీభత్సం.. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా భారీ ప్రమాదం..! Tirumala Ghat Road Accident | | ACTPnews
Last Updated:Jul 19, 2026 3:56 PM IST తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం. హైదరాబాద్ భక్తులకు స్వల్ప గాయాలు. ట్రాఫిక్ అంతరాయం. + News18 తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. హైదరాబాద్కు చెందిన ఐదుగురు భక్తులు శ్రీవారి దర్శనం కోసం కారులో తిరుమలకు వెళ్తుండగా, లింక్ రోడ్డుకు సమీపంలోని ఓ ప్రమాదకర మలుపు వద్ద వాహనం…
-

Jagga Reddy | రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం ..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త జోష్! 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన అంతర్గత సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 గెలవాలని, రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత ఆ…
-

RS Praveen Kumar : సభకు వెళ్లనివ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష! | ACTPnews
హైదరాబాద్లో తీవ్ర రాజకీయ దుమారం! సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన “యువ సంగ్రామ సదస్సు”కు వెళ్లకుండా తనను హౌస్ అరెస్ట్ చేయడంపై సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, యువత పక్షాన గళమెత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో అణచివేతకు పాల్పడుతోందని మండిపడ్డారు. తనను సభకు వెళ్లనివ్వకపోతే తన నివాసంలోనే “ఆమరణ నిరాహార దీక్ష”కు దిగుతానని రేవంత్ సర్కార్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.…
-

శ్రీవారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ సతీమణి.. ఆలయ సంప్రదాయాలన్నీ పాటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అన్నా! | | ACTPnews
Last Updated:Jul 18, 2026 9:11 AM IST పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా తిరుమల శ్రీవారిని కాలినడకన దర్శించుకున్నారు. ఆమె ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా శనివారం వేకువజామున తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. తిరుమల ఆలయ సంప్రదాయాలను పూర్తిగా పాటిస్తూ ఆమె ముందుగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన…
-

Hyderabad: హిందూ విద్యార్థికి ఇస్లామిక్ శ్లోకాల హోం వర్క్..స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 17, 2026 12:04 PM IST Hyderabad: హైదరాబాద్లోని సైదాబాద్లో ‘సక్సెస్ ది స్కూల్’ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మత శ్లోకాలు హోంవర్క్గా ఇచ్చిన ఉదంతంలో పాఠశాల యాజమాన్యంపై సదరు విద్యార్థి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. News18 పాఠశాల కార్యకలాపాలలో భాగంగా ఒక హిందూ మైనర్ విద్యార్థి చేత బలవంతంగా ఖురాన్ ప్రార్థన అయిన ‘సూరా అల్-ఫాతిహా’శ్లోకాలను హోం వర్క్గా ఇచ్చారు. బాధిత విద్యార్థి…
-

Tirumala Protocol Controversy: తిరుమలలో మాజీ డిప్యూటీ సీఎం ఆగ్రహం.. ఉద్దేశపూర్వకంగానే అవమానించారు అంటూ ఫైర్..! | | ACTPnews
Last Updated:July 16, 2026 4:14 PM IST మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి టీటీడీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన, రాజకీయ వివక్ష ఆరోపణలు చేశారు. + News18 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నారాయణ స్వామి టీటీడీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక దర్శనం కల్పించాల్సి ఉండగా,…
-

Ashada Bonalu 2026: నేటి నుంచే ఆషాఢ బోనాలు.. గోల్కొండ కోటలో పండగ సందడి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 16, 2026 7:12 AM IST Ashada Bonalu 2026: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక ఆషాఢ మాస బోనాల జాతర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. బోనాలు చరిత్రాత్మక గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారికి నిర్వహించే ప్రథమ పూజతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. గురువారం ఉదయం లంగర్హౌస్ చౌరస్తా వద్ద…
-

Harish Rao : ఇదా మీ ఉచిత విద్యుత్ పాలన? | ACTPnews
తెలంగాణలో అప్రకటిత విద్యుత్ కోతలు, థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరతపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనీసం 8 గంటల కరెంట్ కూడా రాక రైతులు సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో బొగ్గు లేక 1 మరియు 4 యూనిట్లలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, భద్రాద్రి ప్లాంట్లో నిర్వహణ వైఫల్యంతో…
-

YS Jagan Launches Jagan 2.0 Super App : వైసీపీ కార్యకర్తల కోసం వైఎస్ జగన్ సంచలనం! | ACTPnews
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ‘జగన్ 2.0’ మొబైల్ సూపర్ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైసీపీ శ్రేణుల కంటెంట్ను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మండిపడ్డ ఆయన, కార్యకర్తలకు రక్షణగా, ఒకరికొకరు అనుసంధానంగా ఉండేందుకు ఈ సొంత ప్లాట్ఫామ్ను తీసుకొచ్చినట్లు ప్రకటించారు. పోలీసుల వేధింపులు లేదా ఇతర రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు నేరుగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












