Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నంలో బిగ్ ట్విస్ట్.. సానుభూతి కోసం డ్రామా.. వైద్య పరీక్షల్లో వెల్లడైన కీలక నిజాలు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 21, 2026 4:35 AM IST Trainee IPS Uday Krishna Reddy: హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ కేంద్రంగా వెలుగుచూసిన తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. Trainee IPS Uday Krishna Reddy ఈ తీవ్రమైన కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రి పాలైనట్లు ప్రచారం జరగడం,…
-

Tirumala Darshanam: 3 నెలల ముందు కాదు.. నెల ముందే శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా? | | ACTPnews
వైజాగ్ బ్యాచలర్ అనే ఇన్టాగ్రామ్ పేజీ అడ్మిన్ శ్రీకాంత్ తెలిపిన ప్రకారం వచ్చే నెలలోనే శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ సింపుల్ మెథడ్ ఫాలో అవ్వండి. దాని కోసం మీరు శ్రీవారి సేవల్లో భాగంగా ఉండే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ హోమంలో పాల్గొనడం వల్ల కుటుంబానికి శుభం, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ సేవకు ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు బుక్…
-

Perni Nani | ఏపీ పోలీసు వ్యవస్థపై పేర్ని నాని ఫైర్ | ACTPnews
ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన, పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. గుంటూరు ఘటనను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. “రైప్ చేసిన వాడి జేబులో పచ్చ బిళ్ల ఉంటే కేసులు…
-

Dasoju Sravan : రేవంత్ రెడ్డిపై దాసోజు దాసోజు శ్రవణ్ ఫైర్ | ACTPnews
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా విధానం మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి సొల్లు వాగుడు, బూతు పురాణాలనే ఆయుధంగా మార్చుకుని పరిపాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. నూతన ఆర్థిక సంవత్సరం తొలి 90 రోజుల పరిపాలనలోనే తెలంగాణ ప్రభుత్వం రూ.12,000 కోట్ల పైచిలుకు రెవిన్యూ లోటును మూటగట్టుకుందని ‘కాగ్’ (CAG) నివేదిక స్పష్టం చేసిందని దాసోజు వెల్లడించారు. “సంపద సృష్టించడం చేతకాక తెలంగాణను…
-

Indiramma Indlu: హైదరాబాద్లో కేవలం రూ.6 లక్షలకే సొంతిల్లు.. ప్రభుత్వం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోవద్దు! | | ACTPnews
అర్హులైన నిరుపేద కుటుంబాలు మీసేవ కేంద్రాల ద్వారా లేదా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం సులభతరమైన అవకాశం కల్పించింది. దరఖాస్తు సమయంలో నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. అలాగే, ఈఎండీ (టోకెన్ అడ్వాన్స్) కింద రూ. 10,000 చెల్లించడం తప్పనిసరి. ఒకవేళ లాటరీ పద్ధతిలో ఇల్లు రాకపోతే ఈ పది వేల రూపాయలను లబ్ధిదారులకు తిరిగి చెల్లిస్తారు. దరఖాస్తు సమర్పణ, పత్రాల పరిశీలన, లాటరీ, కేటాయింపు, రిజిస్ట్రేషన్ అనే పారదర్శక దశల్లో…
-

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. అద్దె గదుల కేటాయింపు విధానంలో మార్పులు.. ఇకపై గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన పనిలేదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jul 20, 2026 5:22 AM IST Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్వో కార్యాలయం తిరుమల కొండపైకి వచ్చే భక్తులు అద్దె గదుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా గదుల కేటాయింపు విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. గతంలో సీఆర్వో (CRO) కార్యాలయం వద్ద గదుల కోసం భక్తులు గంటలకొద్దీ వేచి ఉండే అవస్థలకు స్వస్తి పలుకుతూ,…
-

Tirumala Room Booking New Rules: తిరుమలలో వసతి గదుల బుకింగ్కు కొత్త రూల్స్.. అలాంటి వారు ఇక రూమ్స్ పొందలేరు! | | ACTPnews
చెల్లింపుల్లో సరికొత్త మార్పులు: పాత విధానానికి, కొత్త పద్ధతికి ప్రధానంగా చెల్లింపుల విషయంలో భారీ మార్పు వచ్చింది. గతంలో రూమ్ బుకింగ్, అడ్వాన్స్ చెల్లింపులు అన్నీ సీఆర్వో కౌంటర్ వద్దే జరిగేవి. కానీ ఇప్పుడు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయాల వద్దే నగదు రహితంగా (PhonePe, GPay, UPI, కార్డులు) పేమెంట్ చేసి తాళాలు తీసుకోవాలి. అంజనాద్రి నగర్, శేషాద్రి నగర్, శంఖుమిట్ట, గరుడాద్రి నగర్, హిల్ వ్యూ కాటేజీలు, సుదర్శన, గోవర్ధన్, కళ్యాణి సత్రాలు,…
-

Hyderabad: పాతబస్తీలో దారుణం.. రౌడీ గ్యాంగ్ను ఎదిరించిన ఇంటర్ విద్యార్థి కత్తులతో పొడిచి దారుణ హత్య! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 20, 2026 4:43 AM IST Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. తమ బస్తీలోకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించి, ధైర్యంగా ఎదిరించిన ఓ ఇంటర్ విద్యార్థిని రౌడీ షీటర్ తన గ్యాంగ్తో కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చాడు. News18 ఈ ఘోర ఘటన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. బిలాల్ నగర్ బస్తీకి చెందిన ఎజాజ్ మహమ్మద్ అనే ఆటో…
-

టీటీడీ గోశాలలో విషాదం.. దానంగా వచ్చిన గుర్రం మృతి.. అసలు కారణం ఏంటి? | | ACTPnews
Last Updated:Jul 19, 2026 6:22 PM IST టీటీడీ గోసంరక్షణశాలలో గుర్రం మృతి. దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణ. పూర్తి నివేదిక కోసం ఎదురుచూపులు. News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దానంగా అందించిన తొమ్మిదేళ్ల వయస్సు గల మగ గుర్రం శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ వెల్లడించారు. గుర్రం మరణానికి గల…
-

Hyderabad Police Academy: హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం.. ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 19, 2026 6:01 PM IST Hyderabad Police Academy: దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణ కేంద్రమైన హైదరాబాద్ రాజేంద్రనగర్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో లైంగిక వేధింపుల ఉదంతం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ పోలీస్ అకాడమీ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణిపై మరో ట్రైనీ ఐపీఎస్ అధికారి వేధింపులకు దిగినట్లుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












