Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Bhumana Karunakar Reddy Fires On CM : అలిపిరి రోడ్డులో ఘోర అపచారం..! | | ACTPnews
Last Updated: Jun 29, 2026, 16:51 IST తిరుపతిలోని అలిపిరి – జూపార్క్ రోడ్డు సమీపంలో శ్రీవారి చిత్రపటాల పట్ల జరిగిన తీవ్ర అపచారంపై టీటీడీ మాజీ చైర్మన్, వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. కొన్ని వందలు, వేల సంఖ్యలో ఉన్న స్వామి వారి ఫొటోలను అత్యంత నిర్లక్ష్యంగా మలమూత్రాలు, బీరు బాటిల్స్, చెత్తకుప్పల మధ్య పడేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవోలు ఊడిగం…
-

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల విషాదాంతం.. మరణంలోనూ విడిపోని చిన్ననాటి స్నేహం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 6:24 AM IST చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్ (28), హర్షవర్ధన్ (22), జయకిశోర్ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. News18 చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.…
-

CM Chandrababu : 'సంజీవని' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు! | ACTPnews
గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని కిష్టంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. అక్కడ ప్రతిష్టాత్మకమైన ‘సంజీవని’ డిజిటల్ నర్వ్ సెంటర్ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను వేగంగా, డిజిటల్ విధానంలో నేరుగా ఇంటి వద్దకే చేర్చడమే లక్ష్యంగా ఈ ‘సంజీవని’ పథకాన్ని తీసుకువచ్చామని, ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. Source link
-

YSRCP Perni Nani | రైతులపై కుట్ర బయటపెట్టిన పేర్ని నాని | ACTPnews
అమరావతి రాజధాని భూసేకరణ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని తాడేపల్లి ప్రెస్మీట్లో వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి అన్యాయంగా లాక్కొని, తవ్వేస్తూ నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసిన అరాచక శక్తులు ఎవరో అందరికీ తెలుసని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్న రైతులను భయభ్రాంతులకు గురిచేయడమే వారి ప్రధాన…
-

Ambati Rambabu : కానిస్టేబుల్పై రాయి వేసిందెవరో తెలుసు.. | ACTPnews
అమరావతి పరిధిలోని ఉండవల్లిలో వైఎస్సార్సీపీ ‘సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ’ పర్యటన సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గొడవలో కానిస్టేబుల్పై రాయి వేసి తల పగలగొట్టింది ఎవరో అందరికీ తెలుసని, అక్కడ శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ప్రోద్బలంతోనే రైతుల ముసుగులో ఉన్న టీడీపీ గూండాలు తమపై బండరాళ్లతో భౌతిక దాడులకు తెగబడ్డారని, అయినా సరే పెనుమాక బాధిత రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం…
-

RS Praveen Kumar : నాకు సెక్యూరిటీ తగ్గించారు..నాపై మూడుసార్లు హత్యాయత్నం జరిగింది | ACTPnews
తన భద్రతను కుదించడం మరియు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవడంపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, స్కామ్లను ఆధారాలతో సహా ఎండగడుతున్నందుకే సీఎం రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. దేశం కోసం 26 ఏళ్లు పనిచేసిన తనపై మూడుసార్లు హత్యాయత్నాలు జరిగాయని, గతంలో ఏ ప్రభుత్వం కూడా తన సెక్యూరిటీని తగ్గించలేదని గుర్తుచేశారు. ఎలాంటి రాజ్యాంగ హోదా…
-

Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 11:49 AM IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. + News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం…
-

Botsa Satyanarayana : ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా..? | ACTPnews
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి బస ఏర్పాట్లపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస చేయించడం సరైన నిర్ణయం కాదని, రాష్ట్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, ప్రభుత్వ భవనాలు ఉండగా ప్రైవేట్ సంస్థకు అవకాశం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. అవసరమైతే ప్రభుత్వ భవనాలను ఆధునీకరించి రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల కోసం ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని…
-

Chandrababu Launches Pulse Polio Drive : ఉమ్మడి కుటుంబాలే సమాజానికి బలం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించారు. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రులు మరియు కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో సంతానాన్ని…
-

KTR Slams Telangana Speaker Gaddam Prasad : స్పీకర్పై కేటీఆర్ ఫైర్! | ACTPnews
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేసిన అప్పుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కేసీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. RBI, CAG లెక్కల ప్రకారం 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2.80 లక్షల కోట్లేనని, అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిందని పేర్కొన్నారు. అయితే స్పీకర్ మాత్రం రూ.8 లక్షల కోట్లు, రూ.9 లక్షల కోట్లు, రూ.10…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











