Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Actor Nagarjuna & DGP CV Anand | సైబర్ నేరాలపై సీవీ ఆనంద్, నాగార్జున సంచలన వ్యాఖ్యలు | ACTPnews
హైదరాబాద్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చదువుకున్న వారు కూడా మోసపోతున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వేదికపై నాగార్జున మాట్లాడుతూ.. తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినేనని, గతంలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో తనను మోసం చేసే ప్రయత్నం చేశారని, తమ కుటుంబ సభ్యులను 6-7 గంటల పాటు డిజిటల్…
-

TTD Alert: శ్రీవారి దర్శనం పేరుతో కొత్త మోసం.. టీటీడీ కీలక హెచ్చరిక..! ttd scams warning to devotees. | | ACTPnews
Last Updated:Aug 14, 2026 7:11 PM IST టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలతో మోసాలు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక టీటీడీ వెబ్సైట్/యాప్ ద్వారానే బుకింగ్ చేయాలి. News18 తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్ కోసం ఆన్లైన్లో ప్రయత్నిస్తున్నారా? అయితే ఒక్క చిన్న పొరపాటు చేసినా మీ డబ్బులు పోయే ప్రమాదం ఉంది. టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తూ నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల…
-

అర్బన్ కంపెనీకి పోటీగా మరో యాప్… హైదరాబాద్ మార్కెట్లో లాంఛ్ | Kapston Home Services Launches Consumer App in Hyderabad to Take on Urban Company | బిజినెస్ | ACTPnews
Last Updated:Aug 14, 2026 12:12 PM IST అర్బన్ కంపెనీకి పోటీగా ఆన్లైన్ హోమ్ సర్వీసెస్ యాప్ మరొకటి లాంఛ్ అయింది. ఇందులో బ్యూటీ అండ్ వెల్నెస్ నుంచి పెస్ట్ కంట్రోల్ వరకు అనేక సేవలు లభిస్తాయి. అర్బన్ కంపెనీకి పోటీగా మరో యాప్… హైదరాబాద్ మార్కెట్లో లాంఛ్ క్యాప్స్టన్ హోమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో తన కన్స్యూమర్ యాప్ను లాంచ్ చేసింది. ఇంటి పనుల కోసం వెరిఫైడ్ ప్రొఫెషనల్స్ను సులభంగా బుక్ చేసుకునే…
-

MLA Pocharam Srinivas Reddy : డబ్బుల కోసం పార్టీ మారలేదు! | ACTPnews
రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలను పోచారం శ్రీనివాస్ రెడ్డి సమర్థించుకున్నారు. “రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. తప్పేముంది?” అంటూ ప్రశ్నించారు. తాను ప్రజల కోసమే పార్టీ మారానని, డబ్బుల కోసం కాదని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, ప్రజల కోసమే తన జీవితం అని పేర్కొన్నారు. తనలో…
-

TTD News: 3 వేల మంది.. భక్తుల కోసం టీటీడీ వేసిన మాస్టర్ ప్లాన్! | | ACTPnews
ఈ ప్రత్యేక శిక్షణా శిబిరంలో వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీ వివిధ విభాగాల నిపుణులు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, శ్రీవారి వైభవం, పూజలు, కైంకర్యాల విశిష్టతలను విపులంగా వివరించారు. లడ్డూ కౌంటర్లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, కల్యాణకట్ట, వైకుంఠం క్యూకాంప్లెక్స్, రిసెప్షన్ కేంద్రాలను స్వయంగా సందర్శించిన శిక్షణార్థులు.. క్షేత్రస్థాయిలో భక్తుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యక్షంగా నైపుణ్యాలు నేర్చుకున్నారు. ప్రతి బ్యాచ్లోని దాదాపు 200…
-

Tirupati Train: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్… రేణిగుంట మీదుగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ | | ACTPnews
ఈ రైలు దారిలో జార్ఖండ్లోని గోమో, పరస్నాథ్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, బీహార్లోని గయా, అనుగ్రహ నారాయణ్ రోడ్, డెహ్రీ-ఆన్-సోన్, ససారం, భభువా రోడ్, ఉత్తరప్రదేశ్లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మిర్జాపూర్, ప్రయాగ్రాజ్ ఛెవోకీ, మధ్యప్రదేశ్లోని సత్నా, జబల్పూర్, నర్సింహ్పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రపూర్, బాల్హార్షా, తెలంగాణలోని సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తమిళనాడులోని తిరుత్తణి, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం,…
-

ప్రమాదం జరిగిన చోట సాయం చేసేందుకు వెళ్లిన పోలీసుకు ఊహించని షాక్.. కత్తి బయటకు తీసి యువకులు ఏం చేశారంటే..? | | ACTPnews
Last Updated:Aug 12, 2026 7:41 PM IST శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్పై దాడి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సమయంలో ఇద్దరు యువకుల వాగ్వాదం, కత్తితో దాడి ప్రయత్నం. నిందితులు అరెస్ట్. News18 శ్రీకాళహస్తి టౌన్లో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్కు ఊహించని పరిస్థితి ఎదురైంది. రోడ్డుపై జరిగిన ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఓ యువకుడు యూనిఫాం పట్టుకుని దాడికి పాల్పడగా..…
-

తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి స్వర్ణరథ సేవ.. భక్తులకు కనువిందు చేసే వేడుకలు ఇవే | | ACTPnews
Last Updated:Aug 12, 2026 10:59 PM IST తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక దర్శనం, అన్నప్రసాదం, భద్రతపై దృష్టి. News18 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టంగా భావించే ఈ వ్రతాన్ని ఆగస్టు 21న వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వ్రతానికి పెద్ద సంఖ్యలో మహిళా…
-

ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. టీటీడీ గజరాజుల కోసం ప్రత్యేకంగా ఏం చేసిందంటే? | | ACTPnews
Last Updated:Aug 12, 2026 11:20 PM IST ఎస్వీ గోశాలలో ఘనంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం..! News18 తిరుపతిలోని ఎస్వీ గోశాలలో బుధవారం కనిపించిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. సాధారణంగా ఆలయ ఉత్సవాల్లో గంభీరంగా అడుగులు వేస్తూ కనిపించే గజరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీకి చెందిన మూడు ఆడ ఏనుగులు లక్ష్మి, వైష్ణవి, పద్మావతిలను పూజించి, వాటికి ఆహారం అందించారు. దీంతో ఎస్వీ గోశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.…
-

Tirupati News: బిగ్ రిలీఫ్.. చెన్నై, హైదరాబాద్తో పనిలేకుండా డైరెక్ట్గా తిరుపతికే.. శ్రీవారి భక్తులకు కేంద్రం తీపికబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Aug 12, 2026 4:22 PM IST శ్రీవారి భక్తులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ఆ కష్టాలు ఉండవు! వెంటనే ఈ విషయం తెలుసుకోండి. News18 కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిష్టాత్మక తిరుపతి విమానాశ్రయంలో త్వరలోనే ఈ-వీసా సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యంత…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












