Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

హైదరాబాద్ టు నేపాల్ టూర్… ఉచితంగా వీసా… పశుపతినాథ్ ఆలయ దర్శనం | IRCTC Tourism announced Nepal tour from Hyderabad covers Pashupathinath Temple | | ACTPnews
నేపాల్కు వెళ్లే భారతీయ పౌరులకు, అక్కడికి చేరుకునే తేదీ నుండి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ID తప్పనిసరి. భారతీయ పాస్పోర్ట్ కలిగిన వారికి ప్రస్తుతం ‘వీసా ఆన్ అరైవల్’ ఉచితంగా లభిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి ట్రిపుల్ షేరింగ్కు రూ.58,300, డబుల్ షేరింగ్కు రూ.62,900, సింగిల్ షేరింగ్కు రూ.75,600 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో వసతి,…
-

CM Chandrababu : సమాజానికి ఆ 'గొడ్డలి పార్టీ' చాలా హానికరం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజానికి ఆ “గొడ్డలి పార్టీ” (వైసీపీ) అత్యంత హానికరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, గొడ్డలి పోటు రాజకీయాలు, వినాశకర పాలనపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.…
-

CM Chandrababu Naidu : రికార్డ్స్ బద్దలకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం! | ACTPnews
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్లో సరికొత్త జోష్ నింపేలా ప్రసంగించారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బద్దలకొట్టాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీకి మరియు దాని అండగా ఉన్న కార్యకర్తలకే సాధ్యమని ఆయన ఘనంగా ప్రకటించారు. కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జరిగిన ఈ సభలో.. రాష్ట్రాన్ని మళ్లీ నెంబర్ వన్గా నిలిపేందుకు, సంక్షేమం మరియు అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు తమ ప్రభుత్వం…
-

Heated War of Words Over Pawan Kalyan | మా పవన్నే తిడతావా?సామెల్…నీకు కొవ్వెక్కిందా? | ACTPnews
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ జనసేన ఫైర్బ్రాండ్ లీడర్ రాయపాటి అరుణ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సిగ్గు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి” అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలపై రాయపాటి అరుణ అత్యంత తీవ్రంగా స్పందించారు. “మా పవన్నే తిడతావా? సామెల్ నీకు కొవ్వెక్కిందా?” అంటూ నిప్పులు చెరిగారు. అబద్ధపు మాటలను, తప్పుడు ప్రచారాలను…
-

Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. “నేను చెప్పే విషయాల్లో ఒక్కటి అబద్ధమని తేలినా నన్ను ఉరి తీయండి.. ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి. కానీ నేను చెప్పేవి నిజాలైతే ఆ సంస్థపై, ఆ మంత్రిపై ఏం చర్యలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.…
-

Telangana Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Mar 29, 2026 3:28 PM IST Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. brs Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్…
-

మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 5:27 AM IST హైదరాబాద్లో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. పలు రూట్లను మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! పండుగ పూట ట్రాఫిక్ కష్టాలు వద్దు.. ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు సాగించండి. బక్రీద్ ప్రార్థనల వేళ భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. వాహనదారులు…
-

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 5:55 AM IST తాగునీటితో దుకాణాన్ని కడుగుతున్న వ్యక్తిని అడ్డంగా పట్టుకున్న వాటర్ బోర్డు అధికారి. ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ప్రజలను హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! నీరు అమృతం.. దాన్ని వృథా చేస్తే భవిష్యత్తు అంధకారం. గుక్కెడు నీటి కోసం ఒకవైపు జనం అల్లాడుతుంటే.. మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే భారీ…
-

TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మమ్మల్ని తొక్కుతామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి పంపరు?” అని ఆయన ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపిన ప్రభుత్వం, అదే నిబంధనను ముఖ్యమంత్రికి ఎందుకు వర్తింపజేయదని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై హౌస్ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తే, దాన్ని…
-

Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews
హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గాంధీభవన్ ఘర్షణపై నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. గాంధీభవన్లో జరిగిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీతో జరిగిన తోపులాట, కుర్చీల గొడవపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవను చాలా చిన్న విషయంగా కొట్టిపారేసిన ఫిరోజ్ ఖాన్.. “ఉస్మాన్ నాకు అన్న లాంటివాడు, మా మధ్య ఉన్నది ఫ్యామిలీ బంధం” అని వ్యాఖ్యానించారు. కేవలం కూర్చునే కుర్చీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











