Category: Andhra & Telangana

All Andhra pradesh & Telangana news updates

  • అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య.. పిజ్జా డెలివరీకి వెళ్లి తిరిగిరాని లోకాలకు..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య.. పిజ్జా డెలివరీకి వెళ్లి తిరిగిరాని లోకాలకు..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 07, 2026 9:49 AM IST అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. News18 అమెరికాలో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన యువ విద్యార్థి కుంచ అన్షుల్ (28) అమెరికాలో…

    Continue Reading

  • Hyderabad fish prasadam 2026 : చేప నిజంగా ఆస్తమాను తగ్గిస్తుందా? మందు కాస్తా ప్రసాదంగా మారిన కథ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad fish prasadam 2026 : చేప నిజంగా ఆస్తమాను తగ్గిస్తుందా? మందు కాస్తా ప్రసాదంగా మారిన కథ | తెలంగాణ వార్తలు | ACTPnews

    ఏమిటీ చేప ప్రసాదం? బత్తిని కుటుంబీకుల కథనం ప్రకారం.. నిజాంల కాలంలో వారి పూర్వీకుడైన బత్తిని వీరన్న గౌడ్‌కు ఒక సాధువు ఈ రహస్య వనమూలికా ఫార్ములాను అందించారు. దీనిని వాణిజ్యపరంగా వాడుకోకుండా, ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయాలనే నిబంధనతో ఈ సాంప్రదాయం ఐదు తరాలుగా సాగుతోంది. బతికున్న ఒక చిన్న కొర్రమీను చేప పిల్ల నోట్లో పసుపు రంగు వనమూలికల ముద్దను ఉంచి రోగుల చేత మింగించడం దీని ప్రత్యేకత. చేప పిల్ల గొంతు గుండా…

    Continue Reading

  • Kavitha Demands : ఖమ్మం బాలికను పరామర్శించిన కవిత! | ACTPnews

    Kavitha Demands : ఖమ్మం బాలికను పరామర్శించిన కవిత! | ACTPnews

    హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బాధితురాలైన బాలికను బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే ఉరితీయాలని, బాధిత బాలికకు నెలకు రూ.50 వేల పింఛన్…

    Continue Reading

  • తిరుమలలో భక్తుల పోటెత్తిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటల నిరీక్షణ..! Tirumala temple crowd | | ACTPnews

    తిరుమలలో భక్తుల పోటెత్తిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటల నిరీక్షణ..! Tirumala temple crowd | | ACTPnews

    Last Updated:Jun 13, 2026 6:37 PM IST తిరుమలలో భక్తుల భారీ రద్దీ, సర్వదర్శనానికి దాదాపు 24 గంటల వేచి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా టీటీడీ ఆహారం, నీరు, ఉచిత బస్సులు, భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసింది + News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వారాంతపు సెలవులు, వేసవి సెలవుల చివరి దశ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటుండటంతో శ్రీవారి దర్శనానికి గంటల తరబడి…

    Continue Reading

  • Pawan Kalyan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన అర్జున్ రెడ్డి నటుడు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Pawan Kalyan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించిన అర్జున్ రెడ్డి నటుడు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 08, 2026 10:11 AM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్…

    Continue Reading

  • Tirumala: శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా?.. సెప్టెంబర్ కోటాపై టీటీడీ కీలక ప్రకటన..! | | ACTPnews

    Tirumala: శ్రీవారి దర్శనం ప్లాన్ చేస్తున్నారా?.. సెప్టెంబర్ కోటాపై టీటీడీ కీలక ప్రకటన..! | | ACTPnews

    Last Updated:Jun 13, 2026 5:45 PM IST సెప్టెంబర్ శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి కోసం టీటీడీ జూన్ 18 నుంచి 24 వరకు ఆన్‌లైన్ టికెట్ షెడ్యూల్ విడుదల, అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేయాలని హెచ్చరిక News18 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక శుభవార్త అందించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటిస్తూ పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించింది. ప్రతి…

    Continue Reading

  • ఖమ్మం ఘటనపై కే.కవిత తీవ్ర ఆందోళన.. | | ACTPnews

    ఖమ్మం ఘటనపై కే.కవిత తీవ్ర ఆందోళన.. | | ACTPnews

    Last Updated: Jun 13, 2026, 17:17 IST ఖమ్మంలో చోటుచేసుకున్న అమానుష ఘటనపై బీఆర్ఎస్ (గతంలో TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆమె.. సమాజాన్ని తలదించుకునేలా చేసే ఇలాంటి దాడులు ఏమాత్రం సహించరానివని మండిపడ్డారు. బాధితుల పట్ల మానవీయ కోణంలో స్పందిస్తూ, వారికి తక్షణ న్యాయం , మానసిక ధైర్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి పిలుపునిచ్చారు. మహిళలు, అణగారిన వర్గాల రక్షణ…

    Continue Reading

  • Nocturnal House: పగలు గుడ్ నైట్, రాత్రి గుడ్ మార్నింగ్.. హైదరాబాద్‌లోని ఈ నాక్‌టర్నల్ హౌస్‌ని అస్సలు మిస్ అవొద్దు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Nocturnal House: పగలు గుడ్ నైట్, రాత్రి గుడ్ మార్నింగ్.. హైదరాబాద్‌లోని ఈ నాక్‌టర్నల్ హౌస్‌ని అస్సలు మిస్ అవొద్దు | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 08, 2026 2:39 PM IST Nocturnal House Hyderabad: హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ‘నాక్టర్నల్ హౌస్’ ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పగటిపూట కృత్రిమ చీకటిని, రాత్రిపూట లైటింగ్‌ను సృష్టించడం ద్వారా నిశాచర జంతువులను చురుకుగా ఉంచడానికి పగలు-రాత్రి రివర్సల్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. + Nocturnal House Hyderabad Nocturnal House Hyderabad: సాధారణంగా సూర్యోదయంతో రోజు మొదలైనప్పటికి హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో సూర్యోదయం కాగానే రాత్రిగా మారిపోయే…

    Continue Reading

  • చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 09, 2026 11:58 AM IST ఉబ్బసం, ఆస్తమాలకు చెక్.. నాంపల్లిలో లక్షల మంది కళ్లుమూసుకుని నమ్మే ఈ అద్భుతం ఏంటో తెలుసా? చారిత్రక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా చేప ప్రసాదం పంపిణీ హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే చారిత్రక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో వైభవంగా కొనసాగుతోంది. మృగశిర కార్తె ప్రవేశించిన శుభ సందర్భంగా ఉబ్బసం, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక…

    Continue Reading

  • Salary Hike: హైదరాబాద్ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది? సర్వేలో తేలింది ఇదే | Hyderabad Among Top Indian Cities for Salary Hikes in FY27 | | ACTPnews

    Salary Hike: హైదరాబాద్ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది? సర్వేలో తేలింది ఇదే | Hyderabad Among Top Indian Cities for Salary Hikes in FY27 | | ACTPnews

    మొత్తంగా కార్పొరేట్ రంగంలో జీతాలు 8.6% నుంచి 10.2% వరకు పెరగవచ్చని అంచనా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 9.6% నుంచి 10.2% వరకు పెంపులు ఉండొచ్చు. ఉద్యోగాల్లో చూస్తే ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు అత్యధికంగా 11.2% పెంపు అంచనా వేయబడింది. క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు 10.9%, ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ 10.3%, క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు 10.2% వరకు పొందే అవకాశం ఉంది. ఆటోమోటివ్, రిటైల్, ఇన్సూరెన్స్,…

    Continue Reading