Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Pawan Kalyan on Vizag Steel Blast | ఇంతటి ఘోరం ఎప్పుడూ జరగలేదు | ACTPnews
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం బాధితులను పరామర్శించారు. విశాఖలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను కలిసి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు వెళ్లిన పవన్.. ప్రమాదంపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని…
-

Hyderabad: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. 50 మంది ఐటీ ఉద్యోగులు పోలీసుల అదుపులో..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 4:12 PM IST హైదరాబాద్ నగరంలో మరోసారి మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనంగా మారింది. ఐటీ హబ్గా పేరుగాంచిన నానక్రామ్గూడ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్ కింగ్పిన్ “నీతూ భాయ్” నివాసంపై తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగమైన ఈగిల్ (EAGLE) బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. News18 హైదరాబాద్ నగరంలో మరోసారి మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనంగా మారింది. ఐటీ హబ్గా పేరుగాంచిన నానక్రామ్గూడ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు…
-

Harish Rao Fires on Congress: కాంగ్రెస్ వచ్చాక చిన్న పిల్లలపై పెరిగిన అఘాయిత్యాలు! | | ACTPnews
Last Updated: Jun 11, 2026, 17:03 IST తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 2,200 మంది, 2025లో 2,400 మంది చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని, మహిళా వింగ్ అధికారికి…
-

Pawan Kalyan | గన్ పట్టి.. నక్సలైట్ అవుదామనుకున్నా…! | ACTPnews
#PawanKalyanANIPodcast #PawanKalyanNaxaliteComments #DeputyCMPawanKalyanఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సంచలన విషయాలను పంచుకున్నారు. తన యుక్తవయసులో సమాజంలోని అన్యాయాలపై విపరీతమైన కోపం, దిశానిర్దేశం లేని ఆవేశం ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో తుపాకీ పట్టి నక్సలైట్లలో చేరాలని కూడా అనుకున్నానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో తన అన్నయ్య తనను సరైన…
-

Tirupati Crime: పోలీస్, డాక్టర్ గొడవ.. గొంతులో దిగిన సీసా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 2:06 PM IST నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు.. తిరుపతిలో దారుణం. పూర్తి వివరాలు తెలుసుకోండి. Tirupati Crime: పోలీస్, డాక్టర్ మధ్య గొడవ.. గొంతులో దిగిన సీసా! సమాజంలో శాంతిభద్రతలను కాపాడి ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక పోలీసు దారి తప్పాడు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ చట్టాన్ని గౌరవించాల్సిన వాడే స్వయంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో విచక్షణ పూర్తిగా కోల్పోయి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మూగ జీవాలను…
-

Pawan Kalyan | మోదీ నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు | ACTPnews
#PawanKalyan #PMModi #AndhraPradeshPoliticsప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ హోస్ట్ చేసిన ఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తనతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశాన్ని ఏకం చేసే గొప్ప నాయకుడు మోదీ అని, ఆయనతో తనకు జరిగే చర్చలన్నీ ఎల్లప్పుడూ దేశ శ్రేయస్సు, జాతీయ ప్రయోజనాలు మరియు దేశాభివృద్ధి గురించే ఉంటాయని స్పష్టం చేశారు.…
-

Pawan Kalyan | పన్నుల వివాదంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ | ACTPnews
దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు ‘ఉత్తరాది వర్సెస్ దక్షిణాది’ పన్నుల వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల్లో అర్ధం ఉందని అంగీకరిస్తూనే, దీనిని ఉత్తర-దక్షిణ వివాదంగా మార్చడం సరికాదన్నారు. “దక్షిణాది రాష్ట్రాలు పన్నులు, పెట్టుబడుల రూపంలో ఆర్థికంగా దేశానికి సహకరిస్తున్నాయని వాదిస్తే.. రేపు…
-

Tirupati Trip in Caravan: హైదరాబాద్ నుంచి తిరుమల యాత్ర… కారవాన్లో 3 రోజులకు ఎంత ఖర్చవుతుంది? | Hyderabad to Tirumala 3 Day Caravan Trip Guide | | ACTPnews
అయితే టోల్ ఛార్జీలు, ఇతర పన్నుల్ని ట్రావెలర్స్ భరించాలి. కిలోమీటర్కు రూ.70 చొప్పున లెక్కిస్తే 1200 కిలోమీటర్లకు మీరు రూ.84,000 చెల్లించాలి. అదనంగా టోల్ ఛార్జీలు, స్టేట్ ట్యాక్స్, పర్మిట్ ఖర్చులు కలిపి సుమారు రూ.4,500 నుంచి రూ.7,000 వరకు అవుతాయి. మొత్తం ట్రిప్ సుమారు రూ.90,000 వరకు ఉంటుంది. రెండుమూడు కుటుంబాలు షేరింగ్ విధానంలో ఖర్చు చేస్తే ఒక్కొక్కరికి తక్కువ ఖర్చు పడుతుంది. 6 మంది ఉంటే ప్రతి ఒక్కరికి సుమారు రూ.15,000, 8 మంది…
-

Lingamaneni Ramesh : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జనసేన పార్టీ (JSP) అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ రాజ్యసభ అభ్యర్థిగా తన నామినేషన్ను అధికారికంగా దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ (AP Assembly) భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అగ్రనేతలు, కూటమి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఢిల్లీ వేదికగా ఏపీ హక్కుల కోసం పోరాడతానని ఈ సందర్భంగా లింగమనేని…
-

CM Revanth Reddy : కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్! | ACTPnews
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ సమగ్ర పండ్ల మార్కెట్కు ఒక చారిత్రాత్మక అడుగు పడింది. అనేక వినూత్న సాంకేతికతలు, అద్భుతమైన వసతులతో దేశంలోనే ఒక మోడల్ మార్కెట్గా రూపుదిద్దుకోబోతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు భూమిపూజ చేశారు. కేవలం పండ్ల క్రయవిక్రయాలకే పరిమితం కాకుండా, ఒకే చోట అన్ని రకాల వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు లభించేలా ఈ మెగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












