Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

“క్లైమాక్స్” సినిమాలో నా నటనను చూసిన వాళ్ళంతా షాక్ అవుతారు: రాజేంద్ర ప్రసాద్ | | ACTPnews
Last Updated:Feb 13, 2021 10:44 PM IST నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ తో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విదంగా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో “క్లైమాక్స్” సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నామని అంటున్నారు చిత్ర దర్శకుడు భవాని శంకర్. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad/Instagram) నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని ఎలిమెంట్స్…
-

Pithapuram Politics: పవన్ కల్యాణ్కి వర్మ పక్కలో బల్లెమేనా..? ఇప్పటి నుంచే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్కెచ్..? | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews
Last Updated:May 20, 2026 4:37 PM IST Pithapuram Politics: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి అంతా సవ్యంగా, నేతల సఖ్యతతో ఉంటుందని అనుకున్నారు. కాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. + Pithapuram Politics Pithapuram Politics: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి అంతా సవ్యంగా, నేతల సఖ్యతతో ఉంటుందని అనుకున్నారు. కాని…
-

Kothi Kommachi: ‘కోతి కొమ్మచ్చి’ థీమ్ సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు.. | | ACTPnews
Last Updated:Apr 23, 2021 4:17 PM IST Kothi Kommachi: మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోతి కొమ్మచ్చి’ . తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసారు. కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ (Kothi Kommachi) మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న,…
-

Tollywood producer council: ఇటీవల మరణించిన నిర్మాతలకు సంతాపం తెలియజేసిన నిర్మాతల మండలి.. | | ACTPnews
Last Updated:May 11, 2021 2:16 PM IST Tollywood producer council: తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఈ ప్రముఖులలో దర్శకులు, నటులు మాత్రమే కాదు చాలా మంది నిర్మాతలు కూడా ఉన్నారు. టాలీవుడ్ నిర్మాతల మండలి (Tollywood producers council) తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. తాజాగా జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్…
-

Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లల్ని కనండి” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. “పిల్లలను కనడానికి ఇదేమన్నా వేలంపాటా? రూ. 30 వేలు, రూ. 40 వేలు ఇస్తామంటూ వేలంపాటలు పెడతారా?” అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కొక్కరినే కన్నారని.. ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని…
-

Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:May 20, 2026 2:55 PM IST Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు. + News18 Warangal Politics: ఉమ్మడి వరంగల్…
-

Byreddy Siddharth Reddy | మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
కర్నూలు రాజకీయాల్లో వైఎస్సార్సీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఏపీ మంత్రి టీజీ భరత్ను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. తనను తిట్టే వారికి, తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే వారికి మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా బహుమతులు ఇస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. తనకు అసెంబ్లీ టికెట్ రాలేదని మంత్రి అంటున్నారని… “నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది” అంటూ…
-

Perni Nani | రైతుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా?: పేర్ని నాని ఫైర్ | ACTPnews
#PerniNani #AmaravatiFarmers #AndhraPradeshPoliticsరాష్ట్రంలో రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పా అని ఆయన నిలదీశారు. విపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన మంత్రి నారాయణ.. అది వదిలేసి తమపై ఎఫ్ఐఆర్లు (FIR) నమోదు చేయించడం ఏంటని మండిపడ్డారు.…
-

Vem Narendar Reddy Land Scam | 'భూ భారతి' పేరిట కాంగ్రెస్ నేతల భూదోపిడీ | ACTPnews
భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులుఅక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు.2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి.అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్…
-

Allu Sirish Prema Kadanta: అల్లు శిరీష్ ‘ప్రేమ కాదంట’ చిత్ర ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్.. | | ACTPnews
Last Updated:May 31, 2021 2:36 PM IST Allu Sirish Prema Kadanta: అల్లు శిరీష్ అప్ కమింగ్ సినిమా ప్రేమ కాదంట(Allu Sirish Prema Kadanta) ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. 10. అల్లు శిరీష్: చివరి రిలీజ్: ఏబిసిడి, విడుదలైన ఏడాది: 2019, తర్వాతి సినిమా: 2021 ప్రేమ కాదంట అల్లు శిరీష్ అప్ కమింగ్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












