Category: World
All word Telugu news updates
-

PM Modi Jhulmudi Vendor: ‘నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’.. ప్రధాని మోదీకి ఝాల్ముడి తినిపించిన వ్యాపారి ఆందోళన | | ACTPnews
Last Updated:May 22, 2026 1:58 PM IST ప్రధాని నరేంద్ర మోదీకి ఝాల్ముడి తినిపించిన విక్రమ్ సాహు కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపులు, అసభ్య కాల్స్, పోలీసులు రక్షణ కల్పించి దర్యాప్తు చేస్తున్నారు. News18 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన చేతులతో ‘ఝాల్ముడి’ (మరమరాల మిశ్రమం) తినిపించిన ఒక స్థానిక చిన్న వ్యాపారికి ఇప్పుడు అంతర్జాతీయ నంబర్ల నుండి ప్రాణాపాయ బెదిరింపులు వస్తున్నాయి. ఝార్గ్రామ్…
-

Cockroach Janatha Party: ‘విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన డిమాండ్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 22, 2026 1:05 PM IST నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసింది. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. Credit: Grok దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ (NEET-UG 2026) పేపర్ లీకేజీ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ‘కాక్రోచ్…
-

Rajya Sabha elections 2026: 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. జూన్ 18న పోలింగ్ | | ACTPnews
Last Updated:May 22, 2026 11:16 AM IST దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు స్థానాలు ఇందులో ఉండగా, ప్రముఖ జాతీయ నేతలు ఈ విడతలోనే పదవీ విరమణ చేయనున్నారు. AI దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18వ తేదీన ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం షెడ్యూల్ విడుదల…
-

El Nino Effect: 150 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టబోతున్న సూపర్ ఎల్ నినో.. దీని ప్రభావం వల్ల భారత్లో పెద్ద వినాశనమేనా..? | | ACTPnews
ఎల్ నినో కారణంగా పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఈ మొత్తం గాలి ప్రవాహ సరళిని మారుస్తుంది. భారతదేశానికి తేమతో కూడిన గాలిని తీసుకువచ్చే గాలులు బలహీనపడతాయి లేదా వాటి దిశను మార్చుకుంటాయి. ఫలితంగా భారతదేశంలో మేఘాలు తక్కువగా ఉంటాయి. ఆకాశం చాలా వరకు నిర్మలంగా ఉంటుంది. ఏప్రిల్, మే , జూన్ నెలల్లో, సూర్యకిరణాలు నేరుగా నేలపై పడతాయి. దీనివల్ల ముఖ్యంగా ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇతర…
-

Ebola Virus: ప్రాణాంతక ఎబోలా మళ్లీ విజృంభణ.. దేశవ్యాప్తంగా హై అలర్ట్ | | ACTPnews
Last Updated:May 21, 2026 3:04 PM IST ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. News18 ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేసింది.…
-

Normal Delivery: వైద్యులే ఆశ్చర్యపోయే వింత.. సిజేరియన్ లేకుండానే 5.2 కిలోల భారీ బరువున్న బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! heavy baby normal delivery. | | ACTPnews
Last Updated:May 21, 2026 11:09 PM IST రాజస్థాన్ జోధ్ పూర్ రూరల్ కేరు ఆసుపత్రిలో 5.2 కిలోల ఆడబిడ్డ నార్మల్ డెలివరీ ద్వారా జన్మించింది, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండగా ఈ అరుదైన ఘటన వైరల్ అవుతోంది News18 రాజస్థాన్ లో అరుదైన ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జోధ్ పూర్ (Jodhpur) రూరల్ పరిధిలోని కేరు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 కిలోల 200 గ్రాముల బరువున్న ఆడబిడ్డ సాధారణ ప్రసవం ద్వారా…
-

Hamza Burhan Killed: PoKలో మెరుపు దాడి.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ఖతం | | ACTPnews
Last Updated:May 21, 2026 4:09 PM IST Hamza Burhan Killed: పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో హత్యకు గురయ్యాడు. News18 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) వేదికగా భారతదేశంపై నిరంతరం ఉగ్ర కుట్రలు పన్నుతున్న దేశద్రోహ శక్తులకు ఊహించని విధంగా మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ మద్దతుతో నడుస్తున్న ప్రముఖ ఉగ్రవాద సంస్థ ‘అల్-బదర్’కు చెందిన టాప్ కమాండర్, కీలక సూత్రధారి అర్జుమండ్…
-

Opinion | తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్: బీసీ అస్త్రంతో కాషాయ దండు.. మోదీ మదిలో మాస్టర్ ప్లాన్ ఇదేనా? | తెలంగాణ వార్తలు | ACTPnews
అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయోత్సాహంలో ఉన్న సమయంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక కేవలం రాజకీయ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా, దీర్ఘకాల వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేసీఆర్తో జరిగిన రాజకీయ పోరాటాన్ని మళ్లీ ప్రజల్లో గుర్తుచేస్తూ, ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామనే సంకేతాన్ని కార్యకర్తలకు మోదీ స్పష్టంగా ఇచ్చారు. అయితే ఈ సభకు ముందు రోజు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం…
-

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్స్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న: తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది…
-

CM Vijay: సీఎం కుర్చీ దక్కినా పవర్ పోయిందా?.. విజయ్ చేసి 5 పొరపాట్లు ఇవేనా? | | ACTPnews
Last Updated:May 21, 2026 6:18 PM IST CM Vijay: తమిళనాడులో భారీ అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వం.. ఏర్పాటైన రెండు వారాల్లోనే రాజకీయ ఒత్తిళ్లలో చిక్కుకుంది. స్పష్టమైన మెజారిటీ లేకపోవడం, చిన్న పార్టీల మద్దతుపై ఆధారపడటం, వరుస మంత్రివర్గ విస్తరణలు చేపట్టడం వల్ల సీఎం విజయ్ డిఫెన్స్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఆసక్తి రేపుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ సీఎం అయ్యే వరకూ..…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












