Main Story

  • Bullet Trains: తెలంగాణకు జాక్‌పాట్… ఈ 3 రూట్స్‌లో బుల్లెట్ ట్రైన్ కారిడార్స్… రైల్వే మంత్రి ప్రకటన | | ACTPnews

    Bullet Trains: తెలంగాణకు జాక్‌పాట్… ఈ 3 రూట్స్‌లో బుల్లెట్ ట్రైన్ కారిడార్స్… రైల్వే మంత్రి ప్రకటన | | ACTPnews

    బేగంపేట్ స్టేషన్ పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. హైటెక్ సిటీ, వరంగల్, కరీంనగర్ స్టేషన్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ (నాంపల్లి), కాజీపేట్ జంక్షన్, మలక్‌పేట్ స్టేషన్‌లలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మొత్తంగా చూస్తే, బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లు, స్టేషన్‌ల ఆధునికీకరణ, భారీ పెట్టుబడులు కలిసి తెలంగాణ రవాణా వ్యవస్థకు కొత్త రూపాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలు…

    Continue Reading

  • Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! | | ACTPnews

    Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! | | ACTPnews

    అసలేమిటీ వివాదం? బలవంతపు శ్రమ, మితిమీరిన పారిశ్రామిక సామర్థ్యం వంటి ఆరోపణలపై భారత్ సహా 60 దేశాలపై ఈ ఏడాది మార్చిలో యూఎస్‌టీఆర్ (USTR) ‘సెక్షన్ 301’ కింద రెండు దర్యాప్తులను ప్రారంభించింది. జూన్ 3న ఈ దర్యాప్తు ఫలితాలను వెల్లడించిన యూఎస్‌టీఆర్, ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% సుంకాన్ని.. అలాగే భారత్,…

    Continue Reading

  • Mojtaba Khamenei: తండ్రి రక్తాన్ని కళ్లచూసిన శత్రువులను వదిలిపెట్టం: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

    Mojtaba Khamenei: తండ్రి రక్తాన్ని కళ్లచూసిన శత్రువులను వదిలిపెట్టం: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

    Last Updated:Jul 11, 2026 6:25 PM IST Mojtaba Khamenei: తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తమ దేశ ప్రజల ప్రధాన డిమాండ్ అని దీనిని తాము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తీవ్ర ప్రతిజ్ఞ చేశారు. ఫైల్ ఫోటో శనివారం తన తండ్రి అంత్యక్రియల ముగింపు సందర్భంగా తన అధికారిక టెలిగ్రామ్ ఖాతా ద్వారా ఆయన…

    Continue Reading

Must Read

  • Bullet Trains: తెలంగాణకు జాక్‌పాట్… ఈ 3 రూట్స్‌లో బుల్లెట్ ట్రైన్ కారిడార్స్… రైల్వే మంత్రి ప్రకటన | | ACTPnews

    Bullet Trains: తెలంగాణకు జాక్‌పాట్… ఈ 3 రూట్స్‌లో బుల్లెట్ ట్రైన్ కారిడార్స్… రైల్వే మంత్రి ప్రకటన | | ACTPnews

    బేగంపేట్ స్టేషన్ పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దాన్ని ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. హైటెక్ సిటీ, వరంగల్, కరీంనగర్ స్టేషన్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ (నాంపల్లి), కాజీపేట్ జంక్షన్, మలక్‌పేట్ స్టేషన్‌లలో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మొత్తంగా చూస్తే, బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లు, స్టేషన్‌ల ఆధునికీకరణ, భారీ పెట్టుబడులు కలిసి తెలంగాణ రవాణా వ్యవస్థకు కొత్త రూపాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికలు…

    Continue Reading

  • Ramayana Yatra: హైదరాబాద్ నుంచి రామాయణ యాత్ర… ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే | Hyderabad to Sri Lanka IRCTC Tourism offers A Divine Ramayana Yatra | బిజినెస్ | ACTPnews

    Ramayana Yatra: హైదరాబాద్ నుంచి రామాయణ యాత్ర… ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే | Hyderabad to Sri Lanka IRCTC Tourism offers A Divine Ramayana Yatra | బిజినెస్ | ACTPnews

    హైదరాబాద్ నుంచి యాత్ర ప్రారంభం ఈ తీర్థయాత్ర సెప్టెంబర్ 24, 2026న ప్రారంభమవుతుంది. పాల్గొనే వారు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. ప్రయాణికులు ఇండిగో విమానం 6ఈ-1181లో ప్రయాణిస్తారు. ఈ విమానం మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:00 గంటలకు కొలంబో చేరుకుంటుంది. శ్రీలంక చేరుకున్న తర్వాత బృందం దంబుల్లా వైపు బయలుదేరుతుంది. మార్గమధ్యంలో భక్తులు చిలావ్‌లోని మునీశ్వర ఆలయం, మనవేరి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయాలు శ్రీలంక…

    Continue Reading

  • Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! | | ACTPnews

    Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! | | ACTPnews

    అసలేమిటీ వివాదం? బలవంతపు శ్రమ, మితిమీరిన పారిశ్రామిక సామర్థ్యం వంటి ఆరోపణలపై భారత్ సహా 60 దేశాలపై ఈ ఏడాది మార్చిలో యూఎస్‌టీఆర్ (USTR) ‘సెక్షన్ 301’ కింద రెండు దర్యాప్తులను ప్రారంభించింది. జూన్ 3న ఈ దర్యాప్తు ఫలితాలను వెల్లడించిన యూఎస్‌టీఆర్, ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% సుంకాన్ని.. అలాగే భారత్,…

    Continue Reading

  • Mojtaba Khamenei: తండ్రి రక్తాన్ని కళ్లచూసిన శత్రువులను వదిలిపెట్టం: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

    Mojtaba Khamenei: తండ్రి రక్తాన్ని కళ్లచూసిన శత్రువులను వదిలిపెట్టం: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ | | ACTPnews

    Last Updated:Jul 11, 2026 6:25 PM IST Mojtaba Khamenei: తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తమ దేశ ప్రజల ప్రధాన డిమాండ్ అని దీనిని తాము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తీవ్ర ప్రతిజ్ఞ చేశారు. ఫైల్ ఫోటో శనివారం తన తండ్రి అంత్యక్రియల ముగింపు సందర్భంగా తన అధికారిక టెలిగ్రామ్ ఖాతా ద్వారా ఆయన…

    Continue Reading

  • IND vs ENG 5th T20: సరిపోలేదు.. ఐదో టి20లోనూ టీమిండియా ఓటమి.. పగ తీర్చుకున్న ఇంగ్లండ్ | క్రీడా వార్తలు | ACTPnews

    IND vs ENG 5th T20: సరిపోలేదు.. ఐదో టి20లోనూ టీమిండియా ఓటమి.. పగ తీర్చుకున్న ఇంగ్లండ్ | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 11, 2026 11:12 PM IST IND vs ENG 5th T20: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ఓటమితో ముగించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో టి20లో భారత జట్టు 56 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ముగించింది. తిలక్ వర్మ IND vs ENG 5th T20: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ఓటమితో ముగించింది. సౌతాంప్టన్ వేదికగా…

    Continue Reading

  • అయోధ్య రామమందిరం విరాళాలపై ఆరోపణలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    అయోధ్య రామమందిరం విరాళాలపై ఆరోపణలు..! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jul 11, 2026 9:31 PM IST అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో మౌన దీక్ష నిర్వహించారు. + News18 అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో మౌన దీక్ష నిర్వహించారు. మాజీ ఎంపీ…

    Continue Reading

Recommended News

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports