Main Story

Trending Now

  • Murder: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం కన్నతండ్రిపై కొడుకు ఘాతుకం | | ACTPnews

    Murder: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం కన్నతండ్రిపై కొడుకు ఘాతుకం | | ACTPnews

    Last Updated:Jul 17, 2026 7:57 AM IST Murder: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో ఆస్తి వ్యామోహం ఓ కుమారుడిని కిరాతకుడిగా మార్చింది. రూ.150 కోట్ల విలువైన ఆస్తిని తన పేరిట రాయడం లేదనే కోపంతో, మద్యమత్తులో కన్నతండ్రిని పిస్టల్‌తో కాల్చి చంపిన ఘోర సంఘటన మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం పోలీస్ ఎస్పీ భాస్కర్‌వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీనగర్ పరిధిలోని బుధానా గ్రామానికి చెందిన హరి ఓం చౌదరి…

    Continue Reading

  • Karoline Leavitt: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ ఎవరు? ఇరాన్ విషయంలో తాజా కామెంట్స్‌తో ట్రెండింగ్ | | ACTPnews

    Karoline Leavitt: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ ఎవరు? ఇరాన్ విషయంలో తాజా కామెంట్స్‌తో ట్రెండింగ్ | | ACTPnews

    జులై 16న వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్‌లో లీవిట్.. ఇరాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరాన్ స్థావరాలపై అమెరికా వరుస పెట్టి దాడులు చేస్తున్నా.. ఇరాన్ మాత్రం.. తమతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. “అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 14 పాయింట్ల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కాలరాసింది. అందుకే ఇరాన్ స్థావరాలపై అమెరికా వారం నుంచి దాడులు చేస్తోంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అందుకే…

    Continue Reading

Must Read

Recommended News

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports