Main Story

Trending Now

  • Flight Accident: విమానంలో ఉత్కంఠ.. కిటికీ పగిలి ప్రయాణికుడు బయటకు.. అత్యవసర ల్యాండింగ్‌.. | | ACTPnews

    Flight Accident: విమానంలో ఉత్కంఠ.. కిటికీ పగిలి ప్రయాణికుడు బయటకు.. అత్యవసర ల్యాండింగ్‌.. | | ACTPnews

    Last Updated:Jul 10, 2026 6:13 PM IST జర్మనీకి వెళ్తున్న రయనైర్ విమానంలో ఇంజిన్ లోపం కారణంగా కిటికీ అద్దం పగిలి క్యాబిన్‌లో గాలి ఒత్తిడి తగ్గిపోయింది. ఈ ఘటనలో కిటికీ పక్కన కూర్చున్న 61 ఏళ్ల ప్రయాణికుడు సగం వరకు బయటకు లాగబడగా, అతడిని భార్య పట్టుకుని కాపాడింది. News18 జర్మనీకి వెళ్తున్న రయనైర్ (Ryanair) విమానంలో శుక్రవారం (జూలై 10) ఉదయం తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. ప్రయాణ మధ్యలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం…

    Continue Reading

  • CM Vijay: నమ్మితే నన్నే తొక్కేయాలని చూశారు.. కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews

    CM Vijay: నమ్మితే నన్నే తొక్కేయాలని చూశారు.. కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:Jul 10, 2026 3:36 PM IST గత ఏడాది కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ మరోసారి స్పందించారు. పోలీసుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, డీఎంకే ప్రభుత్వం ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుందని ఆరోపించారు. News18 గత ఏడాది కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత తొలిసారిగా శుక్రవారం అక్కడికి వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆ…

    Continue Reading

  • Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. 300 మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews

    Smriti Mandhana: స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. 300 మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 10, 2026 4:25 PM IST భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు బరిలోకి దిగి 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. News18 లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టగానే భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో…

    Continue Reading

  • IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews

    IND vs ENG: టీమిండియాపై బీసీసీఐ సీరియస్.. వీరిపై వేటు ఖాయం! | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jul 10, 2026 2:27 PM IST టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) కోచింగ్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా సమీక్షించనుంది. టీమిండియా IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీ20 సిరీస్‌లో జట్టు కనబరిచిన నిరాశాజనక ప్రదర్శనపై బీసీసీఐ (BCCI)…

    Continue Reading

Must Read

Recommended News

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports