Tag: మద.
-

పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:47 PM IST భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ జూన్ 10న సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి దేశ పరిపాలనా వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. News18 స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిరంతర పాలన రికార్డును…
-

PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 6:44 PM IST కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. News18 కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన…
-

PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews
ఒకప్పటి అసౌకర్య పరిస్థితి పదేళ్ల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా అగ్రస్థానంలో ఉండేది. మన దేశానికి అవసరమైన రక్షణ పరికరాలలో 60 నుండి 70 శాతం వరకు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుండే వచ్చేవి. నాడు రక్షణ ఎగుమతులు ఏడాదికి కనీసం 1,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేవి. ‘అర్జున్’ ట్యాంకు అభివృద్ధి దశాబ్దాల తరబడి సాగింది, ‘తేజస్’ యుద్ధ విమానం ప్రయోగాలు 2001 నుండి జరుగుతున్నా…
-

PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews
నాడు: వేచి చూడటమే జీవితం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతదేశంలో ప్రతి చిన్న వస్తువుకు తీవ్రమైన కొరత ఉండేది. ఆ రోజుల్లో సామాన్య పౌరుల దైనందిన జీవితం నిరంతర నిరీక్షణతోనే సాగింది. ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఒక స్కూటర్ సొంతం చేసుకోవాలన్నా ఏళ్ల తరబడి వేచి చూసే వారి జాబితాలో (వెయిటింగ్ లిస్ట్) ఉండాల్సి వచ్చేది. విదేశీ ప్రయాణాలు చాలా అరుదుగా జరిగేవి. విదేశీ వస్తువుల లభ్యత పరిమితంగా ఉండేది. విమాన ప్రయాణం కేవలం…
-

చారిత్రాత్మక మైలురాయి..! జూన్ 10న నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews
1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సుమారు 34 కోట్ల జనాభాతో పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ దేశ నిర్మాణంలో అడుగులు వేస్తున్న ఒక చిన్న దేశం. కానీ నేటి భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా, అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలక పాత్రధారిగా అవతరించింది. ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఒక్కటే అయినప్పటికీ, నాడు నెహ్రూ…
-

PM Modi: అటు అమెరికా.. ఇటు రష్యా.. అందరితోనూ దోస్తీ.. మోదీ ‘మల్టీ అలైన్మెంట్’ పవర్ ఇదే! | | ACTPnews
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అదే ఆలోచన సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుత భారతదేశం కేవలం కూటములకు దూరంగా ఉండటమే కాకుండా, ప్రపంచంలోని బహుళ శక్తి కేంద్రాలతో ఒకే సమయంలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నెహ్రూ అలీన విధానం నేపథ్యం జూన్ 10, 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, నిరంతరంగా అత్యధిక కాలం సేవలు అందించిన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును దాటబోతున్నారు. ఈ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో…
-

PM Modi: త్వరలోనే ఒలింపిక్స్ వేదికపై యోగాసన క్రీడ.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 10:59 AM IST గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలి ప్రపంచ యోగాసన పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ క్రీడ ఒలింపిక్స్లో చోటు దక్కించుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. News18 సాంప్రదాయక యోగా ప్రక్రియ ఇప్పుడు పోటీ క్రీడగా రూపాంతరం చెందడం ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో యోగాసన క్రీడ ఒలింపిక్స్ వంటి…
-

హోటల్లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవదహనం | | ACTPnews
Last Updated:Jun 04, 2026 11:21 AM IST ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో గురుగ్రామ్కు చెందిన అగర్వాల్ కుటుంబంలోని ఎనిమిది మంది ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. News18 ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. సాధారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుడిని చూసేందుకు వచ్చిన అగర్వాల్ కుటుంబానికి ఈ ప్రయాణం విషాదాంతంగా మారింది.…
-

Narendra Modi: భారత రాజకీయాల్లో నవ శకం.. నెహ్రూను దాటనున్న మోదీ.. చరిత్రలోనే అత్యధిక కాలం పీఎంగా సరికొత్త రికార్డు! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 5:48 PM IST ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత విజయవంతమైన ఎన్నికల నాయకుడిగా పీఎం మోదీ స్థానాన్ని ఈ పరిణామం మరింత సుస్థిరం చేయనుంది. మోదీ Narendra Modi: భారత ఆధునిక రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఒక చారిత్రాత్మక ఘట్టానికి దేశం వేదిక కాబోతోంది. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజలచేత ‘ఎన్నికైన’ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు. 2014…
-

Lalit Modi: దావూద్ ఇబ్రహీం నన్ను చంపాలనుకున్నాడు.. నా కొడుకును కిడ్నాప్ చేశాడు: లలిత్ మోదీ సంచలన కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 04, 2026 6:11 PM IST ఐపీఎల్ రూపశిల్పి లలిత్ మోదీ దావుద్ ఇబ్రహీంపై సంచలన కామెంట్స్ చేశారు. తనను చాలాసార్లు చంపాలనుకున్నాడని.. తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు. లలిత్ మోదీ Lalit Modi: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ కమిషనర్ లలిత్ మోదీ దశాబ్ద కాలం తర్వాత సరికొత్త సంచలన నిజాలను వెల్లడించారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని నేరపూరిత…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











