Tag: హ
-

Peddi: పెద్ది మూవీకి బిగ్ షాక్..! ఆన్ లైన్లో సినిమా హై క్వాలిటీ HD ప్రింట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 05, 2026 12:52 PM IST అలా విడుదలైందో లేదో.. ఇలా పెద్ది సినిమాకు బిగ్ షాక్ తగిలింది. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుండగా.. పైరసీ ప్రింట్ బయటకొచ్చింది. News18 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసాన్ని సృష్టిస్తోంది. వృద్ది సినిమాస్ పతాకంపై…
-

Iran US Tensions: ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దాడి.. హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఆయిల్ దొరకడం కష్టమే.. | | ACTPnews
Last Updated:May 28, 2026 6:16 AM IST ఇరాన్ నాలుగు వన్వే అటాక్ డ్రోన్లతో అమెరికాకు చెందిన ఒక వాణిజ్య నౌకపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లు నౌకకు చేరుకునేలోపే అమెరికా బలగాలు వాటిని కూల్చివేశాయి. AI Generate Image అమెరికా తాజాగా ఇరాన్పై మరోసారి దాడులు నిర్వహించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు రాయిటర్స్కు ఒక అమెరికా…
-

US Iran Conflict: పశ్చిమ ఆసియాలో మళ్లీ హై టెన్షన్.. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బాంబుల వర్షం.. | | ACTPnews
Last Updated:May 26, 2026 6:39 AM IST అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం, ఈ చర్యలు పూర్తిగా “ఆత్మరక్షణ” కోసమే చేపట్టినవని అధికారులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు, సైనిక బలగాలకు ముప్పు ఏర్పడిందని భావించిన నేపథ్యంలో కొన్ని ఇరానీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించారు. Smoke rises following an Israeli airstrike on the southern Lebanese village of Sultaniyeh on May…
-

Minister Anitha at Simhachalam: అప్పన్న సేవలో హోం మంత్రి అనిత..ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. వార్షిక చందనోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అప్పన్నను వేడుకున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. Source link
-

IPL SRH vs MI 2026: నేడు హైదరాబాద్ vs ముంబై మ్యాచ్.. హై స్కోరింగ్ షోడౌన్.. ఎవరు గెలుస్తారు? విశ్లేషణ | క్రీడా వార్తలు | ACTPnews
ఈ సీజన్లో SRH బ్యాటింగ్ దాడి భయంకరంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు ఏ పిచ్పైనైనా ధ్వంసం చేసే సత్తా ఉంది. ముంబై.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్పై ఆధారపడాల్సి ఉంది. అయితే వాంఖేడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు సపోర్ట్ ఇచ్చేలా ఉంటుందని అంచనా. హైదరాబాద్ అభిమానులు ఈ మ్యాచ్ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే SRH గెలిస్తే ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకు వెళ్లవచ్చు.…
-

RR vs DC: రాజస్తాన్ రాయల్స్కు షాక్.. హై స్కోరింగ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 4:17 AM IST గత రెండు మ్యాచ్ల్లో ఓటములతో డీలా పడ్డ ఢిల్లీకి ఈ మ్యాచ్లో లభించిన విజయం పెద్ద ఊరట అనే చెప్పాలి. 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీ ఛేదించింది. PC : IPL RR vs DC: మరో హై స్కోరింగ్ మ్యాచ్లో ఛేజింగ్ టీమే విజయం సాధించింది. జైపూర్ వేదికగా శుక్రవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్పై 7…
-

Ebola Virus: ప్రాణాంతక ఎబోలా మళ్లీ విజృంభణ.. దేశవ్యాప్తంగా హై అలర్ట్ | | ACTPnews
Last Updated:May 21, 2026 3:04 PM IST ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. News18 ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేసింది.…
-

Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:May 20, 2026 2:55 PM IST Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు. + News18 Warangal Politics: ఉమ్మడి వరంగల్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











