Tag: ఆధరపరదశ
-

టీటీడీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.50 కే శ్రీవారి సన్నిధిలో అడ్మిషన్, గోల్డెన్ ఛాన్స్ వదులుకోకండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:39 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. News18 సంగీతం, నాట్యం దైవదత్తమైన కళలు. సప్తగిరీశుని సన్నిధిలో ఆ కళలను అభ్యసించడం, ప్రాచీన సంప్రదాయాలను నేర్చుకోవడం ఎంతో అదృష్టం. కళాకారులుగా ఎదగాలని, ప్రపంచ వేదికలపై తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని…
-

Tirumala: రాత్రి తిరుమల మాడ వీధుల్లో అద్భుతం..! ఈ దృశ్యాలు చూస్తే జన్మ తరించినట్లే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:52 AM IST పౌర్ణమి వెన్నెల్లో తిరుమల శ్రీవారి గరుడసేవ అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. News18 నింగిలో నిండు చందమామ ప్రశాంతమైన వెన్నెలను విరజిమ్ముతుంటే, ఆ శ్వేత కాంతిలో కలియుగ వైకుంఠం సప్తగిరి కమనీయంగా మెరిసిపోయింది. భక్తజనుల గోవింద నామస్మరణతో పవిత్రమైన తిరుమల గిరులు నలుదిక్కులా మారుమోగాయి. ప్రతినెలా వచ్చే పౌర్ణమి పర్వదినం కోసం ఎంతో…
-

Tirumala: తిరుమలలో భక్తుల ప్రభంజనం.. 2025-26లో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు.. టీటీడీ మాస్టర్ ప్లాన్ హిట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
4.57 శాతం పెరిగిన దర్శనాలు ఈనాడు కథనం ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023-24, 2024-25) తిరుమలలో సగటున రోజుకు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సగటు సంఖ్య 73 వేలకు చేరుకుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే దర్శనాల్లో 4.57 శాతం వృద్ధి నమోదైంది. పక్కా ప్రణాళికతో క్యూ లైన్ల నిర్వహణ చేపట్టడం వల్లే తక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం…
-

శ్రీవారి భక్తుల కోసం రూ.1.13 కోట్ల బస్సు.. తిరుమలలో ప్రత్యేక పూజల మధ్య ప్రారంభం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 30, 2026 4:26 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు మరో కీలక అడుగు పడింది. దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవా సంస్థలలో ఒకటైన నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన ఆధునిక ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు మరింత మెరుగైన…
-

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…
-

Online Rummy: ఆన్లైన్ రమ్మీ కాటేసింది.. తల్లి, భార్యను చంపి సూసైడ్ చేసుకున్న మోహన్ కేసులో వీడిన మిస్టరీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Apr 24, 2026 5:02 AM IST తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఆన్లైన్ రమ్మీ అనే మాయాజాలంలో చిక్కుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి, తన కన్నతల్లిని, భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా.. తన ఇద్దరు పిల్లల మరణానికి కూడా కారణమయ్యాడు మోహన్ కుటుంబం Online Rummy: సాంకేతికత వినోదం కోసం పుడితే, అది వ్యసనంగా మారితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి తిరుపతి జిల్లాలో జరిగిన…
-

Tirupati News: తిరుపతిలో హైఅలర్ట్.. మరోసారి కలకలం, పరుగులు పెట్టిన భక్తులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 11:22 AM IST తిరుపతిలో మరోసారి కలకలం చేలరేగింది. ప్రశాంతంగా ఉంటే పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. + News18 నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే పుణ్యక్షేత్రం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న ఆధ్యాత్మిక నగరంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పర్యాటకులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నగర నడిబొడ్డున ఉన్న ప్రముఖ రాజ్పార్క్ హోటల్కు శుక్రవారం ఊహించని…
-

Trending Video: ‘నేను పోలీస్.. నాకు ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలి’.. వాయించి వదిలారు, వీడియో వైరల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 11:46 AM IST రక్షక భటుడా? భక్షకుడా? తిరుపతిలో తాగి కర్రీ పాయింట్లో పోలీస్ బీభత్సం.. కాలర్ పట్టుకుని మరీ.. + Trending Video: ‘నేను పోలీస్.. నాకు ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలి’.. వాయించి వదిలారు, వీడియో వైరల్! రక్షక భటుడు అని గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తే, మద్యం మత్తులో భక్షకుడిగా మారిన తరుణమిది. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే, కర్రీ పాయింట్ యజమాని కాలర్ పట్టుకుని రౌడీలా ప్రవర్తించడంతో స్థానికులు ముక్కున…
-
Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…
-

Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 02, 2026 6:19 AM IST నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది. తిరుమల Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











