Tag: ఆధరపరదశ
-

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ను కలిసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ల మనుగడపై కీలక చర్చలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 5:28 PM IST ఈ సందర్భంగా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా ఎగ్జిబిటర్ల విభాగం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వారు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు మర్యాదపూర్వకంగా మంగళవారం కలుసుకున్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్, నిర్మాతలు సతీష్,…
-

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…
-

Tirumala: వేసవిలోనూ కూల్గా శ్రీవారి దర్శనం.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
చలువ పందిళ్లు, కూల్ పెయింటింగ్ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఎండ వేడి తగలకుండా బాటగంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు భారీగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకు నీడనిచ్చేలా ప్రత్యేక షెల్టర్లను నిర్మించారు. ముఖ్యంగా ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు మరియు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై వేడిని తగ్గించే సింథటిక్…
-

Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 8:24 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.…
-

Lyricist Ananth Sriram: లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ కుటుంబానికి బెదిరింపులు.. అసలేం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 25, 2026 7:22 PM IST తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తాాజాగా వెల్లడించారు. + News18 తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తాజాగా వెల్లడించారు. కొందరు వ్యక్తులు తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, తన వృద్ధ…
-

Tirumala Srivani Tickets: శ్రీవాణి టిక్కెట్ల హైజాక్.. టికెట్ల బుకింగ్లో సాఫ్ట్వేర్ జిమ్మిక్కులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 5:08 AM IST టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ, భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల Tirumala Srivani Tickets: ఏడుకొండల వాడిని దర్శించుకోవాలనే భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టు టికెట్లను సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ, సామాన్య…
-

Chandrababu Naidu: బీజేపీకి షాక్ ఇచ్చిన టీటీపీ.. ఈసారి ఆ పని చేయలేం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 7:42 AM IST శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. chandrababu Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
-

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. గంటలో శ్రీవారి దర్శనం.. నేడే టికెట్ల కోటా విడుదల! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 9:11 AM IST ఈ కోటా టికెట్లు చాలా వేగంగా అయిపోయే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమల Tirumala: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలని భావించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, సేవా టోకెన్లను…
-

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 5 రోజుల్లో 4,32,213 మంది దర్శనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
ఎండల తీవ్రత నుండి ఉపశమనం.. ప్రత్యేక ఏర్పాట్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












