Tag: భట
-

Annamalai: అన్నామలై రాజీనామా.. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్కి అందజేత.. సా.4కి అమిత్ షాతో భేటీ | | ACTPnews
Last Updated:Jun 02, 2026 1:53 PM IST Tamilnadu: అన్నామలై తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు సమర్పించారు. చెన్నైకి బయలుదేరే ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అన్నామలై (Image – PTI) తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు…
-

PM Modi: ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత భేటీ.. చైనాకు అడ్డుకట్టే వేయడమే లక్ష్యంగా భారత్ వ్యూహాత్మక అడుగులు! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:38 PM IST ఆగ్నేయాసియాలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకుంటూ, భారత్-మయన్మార్ మధ్య దౌత్య సంబంధాలను పునర్నిర్మించడంలో ఈ భేటీ అత్యంత కీలకమైనదిగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత PM Modi: భారత పర్యటనలో ఉన్న మయన్మార్ సైనిక పాలనా విభాగం (జుంటా) అధినేత, ఆ దేశ అధ్యక్షుడు ‘మిన్ ఆంగ్ హ్లైంగ్’ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
-

PM Modi: నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండాలని ప్రధాని మోదీ ఆదేశం ! | | ACTPnews
Last Updated:May 21, 2026 6:44 AM IST ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అత్యవసరంగా భేటీ కానుంది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించే అవకాశం ఉండటంతో మంత్రులందరూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి నేడు అత్యవసర సమావేశం కానుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’…
-

Karnataka Politics: రాహుల్తో సిద్ధరామయ్య కీలక భేటీ.. కుమారుడికి మంత్రి పదవి డిమాండ్? | | ACTPnews
Last Updated:May 29, 2026 12:24 PM IST ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. News18 కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ…
-

Joseph Vijay: ప్రధానమంత్రి మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. కారణం ఇదే! | | ACTPnews
Last Updated:May 26, 2026 4:20 PM IST తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలవనున్నాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ మోదీని కలవడం ఇదే తొలిసారి. దాంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొని ఉంది. తమిళనాడు సీఎం విజయ్, పీఎం మోదీ Joseph Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత…
-

Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్లో హైటెన్షన్.. సీఎం మార్పుపై ఢిల్లీలో కీలక భేటీ | | ACTPnews
Last Updated:May 26, 2026 10:33 AM IST ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరగనున్న ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాల్గొన్నట్లు సమాచారం. (PTI file) కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠభరిత పరిణామాలు అందరి దృష్టిని అటెన్షన్ చేసింది. ముఖ్యమంత్రి పదవిపై కొనసాగుతున్న చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్…
-

PM Modi: కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:May 22, 2026 8:16 AM IST ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు. credit: x ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన…
-

PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి కీలక భేటీ.. ప్రధానికి వైట్ హౌస్ ఆహ్వానం ! | | ACTPnews
Last Updated:May 23, 2026 4:29 PM IST అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. వైట్ హౌస్ సందర్శించాల్సిందిగా ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని మోదీకి అందజేస్తూ, రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. News18 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి…
-

Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews
ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్-దక్షిణ కొరియా మైత్రికి చిహ్నంగా ఇరువురు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో లీ…
-

Akhilesh Yadav Slams BJP & EC After Meeting Mamata Banerjee in Kolkata | మమతతో అఖిలేష్ భేటీ! | ACTPnews
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్కతాలో పర్యటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలతో భేటీ అయిన ఆయన.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, ఎన్నికల కమిషన్ మరియు వారి అనుబంధ సంస్థలు కలిసి “మల్టీ లేయర్డ్ మాఫియాగిరి” (బహుళ అంచెల మాఫియా రాజకీయాలు) చేశాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ, ఓటర్లపై ఒత్తిడి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











