Tag: Comments
-

KTR Sensational Comments : జీవో 17 రద్దు అయ్యేదాకా వదిలేది లేదు! | ACTPnews
కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు, రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు, జీవో 17 రద్దు అయ్యే వరకు రాహుల్ గాంధీని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మూర్ఖపు…
-

Kodali Nani Strong Comments on Jagan | 2029లో జగన్ సీఎంగా రావడం ఖాయం! | ACTPnews
మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం విలువ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోందని, ఆయనను వదులుకున్నందుకు నిరుపేదలు బాధపడుతున్నారని అన్నారు. 2024లో దొంగలంతా కలిసి జగన్ ను ఓడించారని, కానీ 2029లో ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకునే సత్తా ఎవరికీ లేదని హెచ్చరించారు. తన సొంత ఆస్తిలో కూడా చెల్లెలికి వాటాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్ అని, ఆయనపై దారుణంగా మాట్లాడుతున్నా…
-

YS Jagan Sensational Comments on Party Workers | సీట్లు పెరుగుతాయ్.. మీకే టికెట్లు ఇస్తా..! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం…
-

YS Jagan Sensational Comments on Party Workers | కష్టపడిన ప్రతి కార్యకర్తలకు న్యాయం చేస్తా.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం…
-

Ponguleti Srinivas Reddy Shocking Comments on KCR | కేసీఆర్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు | ACTPnews
తెలంగాణ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం మరియు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన భారీ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. జస్టిస్ మదన్ బి. లోకూర్ కమిషన్ సమర్పించిన సుమారు 114 పేజీల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర కేబినెట్, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేల…
-

Satyavathi Rathod Sensational Comments on Bandi Sanjay | సత్యవతి రాథోడ్ ఫైర్! | ACTPnews
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తా” అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గతంలో బండి సంజయ్ కుమారుడు పబ్బులు, క్లబ్బుల్లో గొడవలు చేసినప్పుడే తండ్రిగా బుద్ధి చెప్పి ఉంటే, ఈరోజు ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదని ఆమె విమర్శించారు. బాధితురాలికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలోని మహిళా మంత్రులు…
-

Kishan Reddy Sensational Comments on Petrol Prices | పెట్రోల్ రేట్లు తక్కువే పెంచారు..! | ACTPnews
అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు మరియు పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం కారణంగా అమెరికా, జపాన్, జర్మనీ వంటి సంపన్న దేశాల్లో కూడా ఇంధన ధరలు 40 శాతానికి పైగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. అయితే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం పడకుండా అనేక చర్యలు తీసుకుంటోందని, ఇతర…
-

Ambati Rambabu Fire On Chandrababu Naidu Over Population Comments | పిల్లల్ని కనడానికి వేలంపాటా? | ACTPnews
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఎక్కువ మంది పిల్లల్ని కనండి” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. “పిల్లలను కనడానికి ఇదేమన్నా వేలంపాటా? రూ. 30 వేలు, రూ. 40 వేలు ఇస్తామంటూ వేలంపాటలు పెడతారా?” అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కొక్కరినే కన్నారని.. ప్రజలకు మాత్రం ఎక్కువ మందిని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











