Tag: india news
-

Jagadish Reddy : ఆదాయమే లేని డిస్కంపై అప్పు ఎలా తెస్తారు? | ACTPnews
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త డిస్కం ఏర్పాటుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఆదాయమే లేని ఒక కొత్త డిస్కంను సృష్టించి, దాని పేరు మీద అప్పులు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న చీకటి కోణాన్ని బయటపెడుతూ.. “దున్నపోతును మన దగ్గర పెట్టుకుని, పాలిచ్చే బర్రెను వేరే వాడికి అప్పగించడానికే ఈ కుట్ర జరుగుతోంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త డిస్కం…
-

Hyderabad: హైదరాబాద్లో చెలరేగుతున్న నేపాలీ ముఠా.. వృద్ధ దంపతులను కట్టేసి భారీ దోపిడి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 5:50 AM IST కౌకూరులోని గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్(68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి(58)లను దుండగులు బంధించి నగలు, నగదుతో పరారయ్యారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలో మరోసారి నేపాలీ ముఠాలు కలకలం సృష్టించాయి. ఒకవైపు విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన దోపిడీ చోటుచేసుకుంది. కౌకూరులోని గోల్ఫ్ ఎన్క్లేవ్లో…
-

TTD Events: భక్తులకు అలర్ట్.. మే నెలలో శ్రీ కోదండరామస్వామి ఆలయ విశేష ఉత్సవాల షెడ్యూల్ విడుదల! ఏ రోజు ఏం జరుగుతుందంటే.. | | ACTPnews
Last Updated:Apr 26, 2026 9:53 AM IST తిరుపతి శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మే నెలంతా TTD ఆధ్వర్యంలో పౌర్ణమి కలశాభిషేకాలు, శనివారాల విశేష పూజలు, హనుమజ్జయంతి, హనుమంత వాహనం, సీతారాముల కల్యాణం నిర్వహణ మే నెలలో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు.. వాటి వివరాలు..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన, అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం. ఆధ్యాత్మికతకు నెలవైన ఈ ఆలయంలో మే నెలలో భక్తుల కోసం…
-

హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 7:27 AM IST హైదరాబాద్ బషీర్బాగ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని.. మహిళలకు రక్షణ కరువైందా? నడివీధిలో ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఆగంతకులు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోవాలా? అన్నట్లుగా స్థానికులు వ్యవహరించారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించి తమ…
-

Diesel Shortage: డీజిల్ దొరకడం గగనం.. తిరుపతిలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనాలు! | | ACTPnews
Last Updated:Apr 26, 2026 1:31 PM IST తిరుపతిలో డీజిల్ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, సరఫరా ఆలస్యం, ధరల పెరుగుదలతో వాణిజ్య వాహనాలు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు + డీజిల్ కొరతతో తిరుపతిలో బంకుల వద్ద భారీ క్యూలు..! తిరుపతిలో డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు తగ్గిపోవడంతో, డీజిల్ అందుబాటులో ఉన్న కొద్దిమంది పెట్రోల్ బంకుల…
-

Seshachalam Forest Fire: శేషాచల అడవుల్లో కార్చిచ్చు.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో భక్తులు..! | | ACTPnews
Last Updated:Apr 26, 2026 10:47 PM IST తిరుపతి శేషాచలం అటవీలో ఘాట్ రోడ్డుకు సమీపంగా మళ్లీ అగ్నిప్రమాదం, దట్టమైన పొగతో వాహనదారుల్లో భయం, అటవీ శాఖ సిబ్బంది మంటల నియంత్రణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు + తిరుపతి శేషాచల అడవిలో మంటలు..! తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం చెలరేగి ఆందోళన కలిగించింది. తిరుమలకు వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డుకు సమీపంలోని అడవి ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో…
-

Kodali Nani Strong Comments on Jagan | 2029లో జగన్ సీఎంగా రావడం ఖాయం! | ACTPnews
మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం విలువ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోందని, ఆయనను వదులుకున్నందుకు నిరుపేదలు బాధపడుతున్నారని అన్నారు. 2024లో దొంగలంతా కలిసి జగన్ ను ఓడించారని, కానీ 2029లో ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకునే సత్తా ఎవరికీ లేదని హెచ్చరించారు. తన సొంత ఆస్తిలో కూడా చెల్లెలికి వాటాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్ అని, ఆయనపై దారుణంగా మాట్లాడుతున్నా…
-

Tirupati News: తిరుపతిలో హైఅలర్ట్.. మరోసారి కలకలం, పరుగులు పెట్టిన భక్తులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 11:22 AM IST తిరుపతిలో మరోసారి కలకలం చేలరేగింది. ప్రశాంతంగా ఉంటే పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. + News18 నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే పుణ్యక్షేత్రం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న ఆధ్యాత్మిక నగరంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పర్యాటకులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నగర నడిబొడ్డున ఉన్న ప్రముఖ రాజ్పార్క్ హోటల్కు శుక్రవారం ఊహించని…
-

Trending Video: ‘నేను పోలీస్.. నాకు ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలి’.. వాయించి వదిలారు, వీడియో వైరల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 29, 2026 11:46 AM IST రక్షక భటుడా? భక్షకుడా? తిరుపతిలో తాగి కర్రీ పాయింట్లో పోలీస్ బీభత్సం.. కాలర్ పట్టుకుని మరీ.. + Trending Video: ‘నేను పోలీస్.. నాకు ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలి’.. వాయించి వదిలారు, వీడియో వైరల్! రక్షక భటుడు అని గర్వంగా చెప్పుకోవాల్సిన వ్యక్తే, మద్యం మత్తులో భక్షకుడిగా మారిన తరుణమిది. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే, కర్రీ పాయింట్ యజమాని కాలర్ పట్టుకుని రౌడీలా ప్రవర్తించడంతో స్థానికులు ముక్కున…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












