Tag: india news

  • తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple | | ACTPnews

    తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple | | ACTPnews

    Last Updated:Apr 23, 2026 10:41 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం వైభవంగా జరిగింది, గంధాభిషేకం, ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుపతి లో ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం..! తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది. శ్రీ భాష్యకారుల ఉత్సవాల్లో చివరి ఘట్టంగా నిర్వహించే గంధపు పొడి ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా…

    Continue Reading

  • Murder: డబ్బు కోసం దారుణం.. రూ. 10 వేల కోసం హత్య.. షాద్‌నగర్‌లో ఘోరం.. కేసును ఛేదించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Murder: డబ్బు కోసం దారుణం.. రూ. 10 వేల కోసం హత్య.. షాద్‌నగర్‌లో ఘోరం.. కేసును ఛేదించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 13, 2026 5:31 AM IST ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం షాద్‌నగర్ శివారులోని ఒక వంకలో కేశవులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Murder: సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి షాద్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కేవలం పది వేల రూపాయల నగదు కోసం ఒక నిండు ప్రాణాన్ని అత్యంత దారుణంగా బలిగొన్న ఉదంతం స్థానికంగా పెను కలకలం…

    Continue Reading

  • Online Rummy: ఆన్‌లైన్ రమ్మీ కాటేసింది.. తల్లి, భార్యను చంపి సూసైడ్ చేసుకున్న మోహన్ కేసులో వీడిన మిస్టరీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Online Rummy: ఆన్‌లైన్ రమ్మీ కాటేసింది.. తల్లి, భార్యను చంపి సూసైడ్ చేసుకున్న మోహన్ కేసులో వీడిన మిస్టరీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Apr 24, 2026 5:02 AM IST తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఆన్‌లైన్ రమ్మీ అనే మాయాజాలంలో చిక్కుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి, తన కన్నతల్లిని, భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా.. తన ఇద్దరు పిల్లల మరణానికి కూడా కారణమయ్యాడు మోహన్ కుటుంబం Online Rummy: సాంకేతికత వినోదం కోసం పుడితే, అది వ్యసనంగా మారితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి తిరుపతి జిల్లాలో జరిగిన…

    Continue Reading

  • YSRCP Shyamala | నారా లోకేష్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    YSRCP Shyamala | నారా లోకేష్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

    తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ను ‘సకలశాఖ మంత్రి’ అంటూ ఎద్దేవా చేసిన ఆమె, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న మహిళా రిజర్వేషన్లకు తామేదో ముందే చేశామన్నట్లు లోకేష్ అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా భద్రత గురించి మాట్లాడే ముందు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్…

    Continue Reading

  • Ambati Rambabu : లోకేష్కు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి! | ACTPnews

    Ambati Rambabu : లోకేష్కు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి! | ACTPnews

    తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్పై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని, ఇది ‘దగా డీఎస్సీ’ అని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు డబ్బులకు అమ్ముకున్నారని కూడా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు నిర్వహించే వారే పరీక్షలు రాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆయన, ఈ వ్యవహారంపై సీబీఐ…

    Continue Reading

  • Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? | | ACTPnews

    Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? | | ACTPnews

    Last Updated:Apr 24, 2026 1:07 PM IST Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. + టీటీడీకి కేజీ బంగారం విరాళం..! Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. శ్రీవేంకటేశ్వర…

    Continue Reading

  • ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? | | ACTPnews

    ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? | | ACTPnews

    Last Updated:Apr 24, 2026 1:18 PM IST మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి తదితరుల ఇళ్లపై ED సోదాలు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో దాడులు, పెద్ద ఆర్థిక లావాదేవీల దర్యాప్తు అనుమానం + చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం..! మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం…

    Continue Reading

  • K Kavitha : రైతు డిస్కామ్ ప్రతిపాదనపై కవిత ఫైర్! | ACTPnews

    K Kavitha : రైతు డిస్కామ్ ప్రతిపాదనపై కవిత ఫైర్! | ACTPnews

    తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేక Farmer DISCOM ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై TRS నేత కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ప్రజా విచారణలో పాల్గొన్న ఆమె, ఈ ప్రతిపాదన రైతులకు భారమవుతుందని ఆరోపించారు. రైతులకు ఉచిత, నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెందిందని కవిత పేర్కొన్నారు. కొత్త Farmer DISCOM వల్ల భవిష్యత్తులో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టే అవకాశం ఉందని, ప్రైవేటీకరణకు…

    Continue Reading

  • Tirumala News: రూ.300 టికెట్లు దొరకలేదా? భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేస్తే నేరుగా శ్రీవారి దర్శనం! ttd new offer for tirumala devotees. | | ACTPnews

    Tirumala News: రూ.300 టికెట్లు దొరకలేదా? భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేస్తే నేరుగా శ్రీవారి దర్శనం! ttd new offer for tirumala devotees. | | ACTPnews

    Last Updated:Apr 24, 2026 9:40 PM IST మేలో తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ కొత్త అవకాశం, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం రూ.1600 టికెట్లు ఏప్రిల్ 25న ఆన్‌లైన్, హోమం తర్వాత రూ.300 ప్రత్యేక దర్శనం అవకాశం తిరుమల రూ.300 దర్శనం టికెట్ దొరకలేదా? టీటీడీ నుంచి మరో అవకాశం! మే నెలలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ నుంచి మరో సూపర్ అవకాశం లభిస్తోంది. రూ.300 ప్రత్యేక…

    Continue Reading

  • తిరుమలలో దివ్య కళ్ల్యాణ వేడుకలు.. కన్నుల పండుగా పద్మావతి పరిణయోత్సవాలు..! | | ACTPnews

    తిరుమలలో దివ్య కళ్ల్యాణ వేడుకలు.. కన్నుల పండుగా పద్మావతి పరిణయోత్సవాలు..! | | ACTPnews

    Last Updated:Apr 25, 2026 10:32 PM IST తిరుమల నారాయణగిరిలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభం, ఏప్రిల్ 27 వరకు జరిగే ఈ మహోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు + తిరుమ‌ల‌లో వైభ‌వంగా ప్రారంభమైన శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు..! తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శనివారం సాయంత్రం భూలోక వైకుంఠాన్ని తలపించేలా మారిపోయాయి. సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో అలంకరించిన దశావతార.. అష్టలక్ష్మి మండపం దివ్య కాంతులతో కళకళలాడగా, శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు…

    Continue Reading