Tag: india news

  • Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: శత్రు పక్షం బలహీనంగానే ఉన్నా, ఆ పక్షాన్ని నిలబెట్టేది ఒక్క బలమైన నాయకుడే అయితే… ముందుగా ఆ నాయకుడిని ఆ పక్షం నుంచి వేరు చేయాలి. అప్పుడు ఆ పక్షం మొత్తం కుప్పకూలుతుంది. యుద్ధంలో విజయం సాధించడం సులభమవుతుంది. ఇదే అసలైన రణనీతి. ఇదే రణనీతిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో గంతంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో… ఇప్పుడు పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.…

    Continue Reading

  • Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Telangana Politics: రేవంత్-మోదీ సాన్నిహిత్య ప్రచారం.. రాజకీయ రణనీతా? వ్యూహాత్మక ఎత్తుగడా? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: శత్రు పక్షం బలహీనంగానే ఉన్నా, ఆ పక్షాన్ని నిలబెట్టేది ఒక్క బలమైన నాయకుడే అయితే… ముందుగా ఆ నాయకుడిని ఆ పక్షం నుంచి వేరు చేయాలి. అప్పుడు ఆ పక్షం మొత్తం కుప్పకూలుతుంది. యుద్ధంలో విజయం సాధించడం సులభమవుతుంది. ఇదే అసలైన రణనీతి. ఇదే రణనీతిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో గంతంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో… ఇప్పుడు పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.…

    Continue Reading

  • మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    మీరు తినే మటన్ తాజాదేనా? ఆ మార్కెట్‌లో అర టన్ను కుళ్లిన మాంసం సీజ్.. షాకింగ్ వీడియోస్..! rotten meat seizure Tirupati. | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 3:55 PM IST తిరుపతి 28వ వార్డు పెద్ద పీర్ల చావడిలో మటన్ మార్కెట్‌పై దాడి, డాక్టర్ యువ అన్వేష్ బృందం అర టన్ను కుళ్లిన మాంసం సీజ్, వ్యాపారులకు కఠిన హెచ్చరిక + News18 మటన్ కొంటున్నారా? అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. తాజాగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు అధికారులనే కాకుండా స్థానికులను కూడా షాక్‌కు గురిచేశాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న…

    Continue Reading

  • Weather Update: వణికించబోతున్న వర్షం.. ఈరోజు రాత్రికి ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు! | | ACTPnews

    Weather Update: వణికించబోతున్న వర్షం.. ఈరోజు రాత్రికి ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు! | | ACTPnews

    సియాసాత్ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు సైతం వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 100 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదు కావొచ్చని…

    Continue Reading

  • N Ramchander Rao : రేవంత్కు ఎన్. రాంచందర్ రావు సవాల్! | ACTPnews

    N Ramchander Rao : రేవంత్కు ఎన్. రాంచందర్ రావు సవాల్! | ACTPnews

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి తేదీ, సమయం ఖరారు చేస్తే సచివాలయం గేటు వద్దకైనా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్ర మంత్రులను “సరిహద్దులు దాటనివ్వను”…

    Continue Reading

  • Kalvakuntla Warning : 317, 190 జీవోలపై కవిత ఫైర్.. | ACTPnews

    Kalvakuntla Warning : 317, 190 జీవోలపై కవిత ఫైర్.. | ACTPnews

    కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేదని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని కవిత కల్వకుంట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 317 జీవో బాధితులను స్వస్థలాలకు పంపిస్తామని, సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పి తొమ్మిది నెలలు గడిచినా 190 జీవోను అమలు చేయకపోవడంపై ఆమె మండిపడ్డారు. జీవో 25 రేషనలైజేషన్తో సంబంధం లేకుండా వెంటనే 190 జీవోను అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని…

    Continue Reading

  • బైక్, కారు నడపడం వచ్చా? అయితే నెలకు రూ.లక్షకు పైగా జీతంతో జాబ్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    బైక్, కారు నడపడం వచ్చా? అయితే నెలకు రూ.లక్షకు పైగా జీతంతో జాబ్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 12, 2026 6:36 AM IST డిగ్రీలు అక్కర్లేదు.. డ్రైవింగ్ వస్తే చాలు నెలకు రూ.లక్షకు పైగా పొందే ఛాన్స్.. సర్కార్ వారి బంపరాఫర్! బైక్, కారు నడపడం వచ్చా? అయితే నెలకు రూ.లక్షకు పైగా జీతంతో జాబ్ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్’ (టామ్‌కామ్-TOMCOM) ఓ అద్భుతమైన ఉపాధి అవకాశాన్ని తీసుకువచ్చింది. దుబాయ్ నగరంలో భారీగా…

    Continue Reading

  • Chamala Kiran Kumar Reddy : కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఏం చేశావు? | ACTPnews

    Chamala Kiran Kumar Reddy : కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు ఏం చేశావు? | ACTPnews

    కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘకాలం పదవిలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన మేలేమిటో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్న ప్రతిపాదనలకు ‘కాళ్లలో కట్టె పెట్టడం’ మానేయాలని హితవు…

    Continue Reading

  • AIMIM Chief Asaduddin Owaisi : ప్రజలందరికీ ఒవైసీ కీలక సూచనలు! | ACTPnews

    AIMIM Chief Asaduddin Owaisi : ప్రజలందరికీ ఒవైసీ కీలక సూచనలు! | ACTPnews

    హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దు మరియు సిర్ (SIR – State Institutional Reforms/Social Information Registry) సర్వేలో ప్రజల పేర్లు కనిపించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ తీరు తప్పుగా ఉన్నప్పటికీ, ప్రజలెవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ వెంటనే హెల్ప్ డెస్క్ సెంటర్లకు వెళ్లి తమ ఫారాలను,…

    Continue Reading

  • తిరుమల శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    తిరుమల శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Jun 12, 2026 8:28 AM IST శ్రీవారి పాదాల చెంత అంబానీ ఫ్యామిలీ.. వెంకన్నను దర్శించుకున్న అనంత్, రాధిక, ముఖేష్ అంబానీ. + శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం.. తిరుమలలో సందడి! దేశంలోనే అగ్రగామి పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి తిరుమలగిరులపై కొలువైన శ్రీవేంకటేశ్వర…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports