Tag: india news
-

Nara Lokesh | విశాఖ ఉక్కు బాధితులకు నారా లోకేశ్ భారీ భరోసా! | ACTPnews
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ల్యాడల్ పేలుడు ప్రమాద బాధితులను ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తమయ్యారని తెలిపారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కేంద్రం తరఫున అదనంగా రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. కాంట్రాక్ట్, పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన…
-

Nara Lokesh | బాధితులకు అండగా ఉంటాం | ACTPnews
విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL)లో జరిగిన ఘోర ద్రవ ఉక్కు పేలుడు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మరియు ఎంపీ శ్రీభరత్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి,…
-

Kavitha Slams Revanth Reddy | రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే దారుణం! – కవిత | ACTPnews
Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని.. పేదలు,…
-

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మంజూరు చేయండి.. కేంద్రానికి రేవంత్ వినతి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 7:30 AM IST మెట్రో ఫేజ్-2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్కు తెలిపారు. రేవంత్ రెడ్డి Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి…
-

Pawan Kalyan | సార్… ఇక్కడే ఆ ఘోరం.. కాలి బూడిదయ్యారు | ACTPnews
విశాఖ ఉక్కు కర్మాగారంలో (RINL) జరిగిన అత్యంత ఘోరమైన ద్రవ ఉక్కు లాడిల్ పేలుడు ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. ఐసీయూలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో గత 33 ఏళ్లలో ఇలాంటి విపత్తు ఎప్పుడూ జరగలేదని, ప్రపంచంలోనే ఇది అత్యంత అరుదైన ప్రమాదమని…
-

Deadliest Road: వణికిస్తున్న మృత్యు రహదారి.. 5 నెలల్లో 259 యాక్సిడెంట్లు, ఈ డేంజరస్ రోడ్డు ఎక్కడుందో తెలుసా? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 10:33 AM IST వణికిస్తున్న మృత్యు రహదారి.. డేంజరస్ రోడ్ ఇదే, 5 నెలలు.. 259 యాక్సిడెంట్లు. Deadliest Road: మృత్యు రహదారి.. 5 నెలల్లో 259 యాక్సిడెంట్లు, ఈ డేంజరస్ రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్త! కారు లేదంటే టూవీలర్.. ఏదైనా సరే రోడ్లపై, రహదారులపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం ఊహించని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రహదారులపై కూడా బ్లాక్ స్పాట్స్…
-

Pawan Kalyan | కశ్మీర్కి వెళ్తే.. మాతో గొడవపెట్టుకునేవారు | ACTPnews
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన గత స్మృతులను గుర్తుచేసుకుంటూ కాశ్మీర్ లోని పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1987 నుండి 1989 వరకు తాను శ్రీనగర్లో ఉన్నానని, అప్పట్లో అక్కడ వాతావరణం అత్యంత ప్రతికూలంగా ఉండేదని ఆయన వెల్లడించారు. “స్థానిక ప్రజలు మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తూ.. ‘ఎందుకు ఇక్కడికి వచ్చారు?’ అని నిలదీసేవారు. కాశ్మీరీ పండిట్లు పడిన నరకయాతనను, వారి బాధను నేను స్వయంగా కళ్లారా చూశాను, అనుభవించాను” అంటూ పవన్ కల్యాణ్…
-

Pawan Kalyan on Vizag Steel Blast | ఇంతటి ఘోరం ఎప్పుడూ జరగలేదు | ACTPnews
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం బాధితులను పరామర్శించారు. విశాఖలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను కలిసి.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు వెళ్లిన పవన్.. ప్రమాదంపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని…
-

CM Vijay | చెస్ విజేతతో మైండ్ గేమ్ ఆడిన సీఎం విజయ్ | ACTPnews
నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రపంచ రికార్డు సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించిన భారత యంగ్ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఘనంగా సత్కరించారు. చెన్నై సచివాలయంలో జరిగిన ఈ అధికారిక భేటీలో సీఎం విజయ్.. ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నగదు బహుమతి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా చెస్ బోర్డు ముందుకు కూర్చుని.. ఈ 20 ఏళ్ల వరల్డ్ ఛాంపియన్తో కాసేపు మైండ్ గేమ్ ఆడారు.…
-

Hyderabad: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. 50 మంది ఐటీ ఉద్యోగులు పోలీసుల అదుపులో..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 4:12 PM IST హైదరాబాద్ నగరంలో మరోసారి మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనంగా మారింది. ఐటీ హబ్గా పేరుగాంచిన నానక్రామ్గూడ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్ కింగ్పిన్ “నీతూ భాయ్” నివాసంపై తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగమైన ఈగిల్ (EAGLE) బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. News18 హైదరాబాద్ నగరంలో మరోసారి మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనంగా మారింది. ఐటీ హబ్గా పేరుగాంచిన నానక్రామ్గూడ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











