Tag: india news
-

Harish Rao Fires on Congress: కాంగ్రెస్ వచ్చాక చిన్న పిల్లలపై పెరిగిన అఘాయిత్యాలు! | | ACTPnews
Last Updated: Jun 11, 2026, 17:03 IST తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 2,200 మంది, 2025లో 2,400 మంది చిన్న పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని, మహిళా వింగ్ అధికారికి…
-

Zojila Tunnel | గడ్కరీ చేతుల మీదుగా జోజిలా టన్నెల్ బ్లాస్ట్! | ACTPnews
భారత రక్షణ, రవాణా రంగాల్లో సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబడింది! అత్యంత ప్రతిష్టాత్మకమైన “జోజిలా సొరంగ మార్గం” (Zojila Tunnel) నిర్మాణంలో తుది ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల బ్రేక్థ్రూ ప్రదేశాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి విజయవంతంగా పేల్చివేశారు (Breakthrough Blast). ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు…
-

Pawan Kalyan | గన్ పట్టి.. నక్సలైట్ అవుదామనుకున్నా…! | ACTPnews
#PawanKalyanANIPodcast #PawanKalyanNaxaliteComments #DeputyCMPawanKalyanఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో ప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సంచలన విషయాలను పంచుకున్నారు. తన యుక్తవయసులో సమాజంలోని అన్యాయాలపై విపరీతమైన కోపం, దిశానిర్దేశం లేని ఆవేశం ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో తుపాకీ పట్టి నక్సలైట్లలో చేరాలని కూడా అనుకున్నానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో తన అన్నయ్య తనను సరైన…
-

Tirupati Crime: పోలీస్, డాక్టర్ గొడవ.. గొంతులో దిగిన సీసా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 2:06 PM IST నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు.. తిరుపతిలో దారుణం. పూర్తి వివరాలు తెలుసుకోండి. Tirupati Crime: పోలీస్, డాక్టర్ మధ్య గొడవ.. గొంతులో దిగిన సీసా! సమాజంలో శాంతిభద్రతలను కాపాడి ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక పోలీసు దారి తప్పాడు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ చట్టాన్ని గౌరవించాల్సిన వాడే స్వయంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో విచక్షణ పూర్తిగా కోల్పోయి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. మూగ జీవాలను…
-

Ujjal Biswas Attacked With Eggs |ఇంట్లోకి చొరబడి మరీ..మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి | | ACTPnews
Last Updated: Jun 10, 2026, 16:54 IST పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది! తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ (Ujjal Biswas) నివాసమే వేదికగా అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ప్రభుత్వానికి సంబంధించిన వరద సహాయక సామాగ్రిని (తార్పాలిన్లు, దుస్తులు) తన ఇంట్లో అక్రమంగా దాచారంటూ కృష్ణనగర్లోని ఆయన ఇంటిపైకి స్థానికులు, విపక్ష కార్యకర్తలు భారీగా దూసుకెళ్లారు. నేరుగా ఆయన ఆఫీస్ గదిలోకి చొరబడి, తీవ్రంగా…
-

Pawan Kalyan | మోదీ నాతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు | ACTPnews
#PawanKalyan #PMModi #AndhraPradeshPoliticsప్రముఖ జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ హోస్ట్ చేసిన ఏఎన్ఐ (ANI) పాడ్కాస్ట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ తనతో ఇంగ్లీష్లోనే మాట్లాడతారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దేశాన్ని ఏకం చేసే గొప్ప నాయకుడు మోదీ అని, ఆయనతో తనకు జరిగే చర్చలన్నీ ఎల్లప్పుడూ దేశ శ్రేయస్సు, జాతీయ ప్రయోజనాలు మరియు దేశాభివృద్ధి గురించే ఉంటాయని స్పష్టం చేశారు.…
-

Pawan Kalyan | పన్నుల వివాదంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ | ACTPnews
దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు ‘ఉత్తరాది వర్సెస్ దక్షిణాది’ పన్నుల వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాల ఆందోళనల్లో అర్ధం ఉందని అంగీకరిస్తూనే, దీనిని ఉత్తర-దక్షిణ వివాదంగా మార్చడం సరికాదన్నారు. “దక్షిణాది రాష్ట్రాలు పన్నులు, పెట్టుబడుల రూపంలో ఆర్థికంగా దేశానికి సహకరిస్తున్నాయని వాదిస్తే.. రేపు…
-

PM Modi | ఎన్డీయే వచ్చాకే ప్రజల్లో నమ్మకం పెరిగింది | ACTPnews
ప్రధానిగా విజయవంతంగా పన్నెండేళ్లు (నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది రోజులు) పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించిన తరుణంలో.. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎన్డీయే కూటమి కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి, కుంభకోణాలు మరియు అనేక తీవ్రమైన సమస్యలు ఉండేవని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ…
-

Tirupati Trip in Caravan: హైదరాబాద్ నుంచి తిరుమల యాత్ర… కారవాన్లో 3 రోజులకు ఎంత ఖర్చవుతుంది? | Hyderabad to Tirumala 3 Day Caravan Trip Guide | | ACTPnews
అయితే టోల్ ఛార్జీలు, ఇతర పన్నుల్ని ట్రావెలర్స్ భరించాలి. కిలోమీటర్కు రూ.70 చొప్పున లెక్కిస్తే 1200 కిలోమీటర్లకు మీరు రూ.84,000 చెల్లించాలి. అదనంగా టోల్ ఛార్జీలు, స్టేట్ ట్యాక్స్, పర్మిట్ ఖర్చులు కలిపి సుమారు రూ.4,500 నుంచి రూ.7,000 వరకు అవుతాయి. మొత్తం ట్రిప్ సుమారు రూ.90,000 వరకు ఉంటుంది. రెండుమూడు కుటుంబాలు షేరింగ్ విధానంలో ఖర్చు చేస్తే ఒక్కొక్కరికి తక్కువ ఖర్చు పడుతుంది. 6 మంది ఉంటే ప్రతి ఒక్కరికి సుమారు రూ.15,000, 8 మంది…
-

Lingamaneni Ramesh : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. జనసేన పార్టీ (JSP) అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ రాజ్యసభ అభ్యర్థిగా తన నామినేషన్ను అధికారికంగా దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ (AP Assembly) భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అగ్రనేతలు, కూటమి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఢిల్లీ వేదికగా ఏపీ హక్కుల కోసం పోరాడతానని ఈ సందర్భంగా లింగమనేని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











