Tag: Naidu
-

AP CM Chandrababu Naidu | వేల కోట్లు ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే వేస్ట్! | ACTPnews
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో సరికొత్తగా ఏర్పాటైన ‘లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఏ వ్యవస్థకైనా ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. “ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు” అని చెబుతూ.. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని గుర్తుచేశారు.…
-

CM Chandrababu Naidu on Decentralized Development | అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చేరాలంటే వికేంద్రీకరణ అవసరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు…
-

Chandrababu Naidu Birthday: చంద్రబాబు బర్త్ డేకి లక్ష మందికిపైగా అన్నదానం.. టీటీడీకీ భాష్యం రామకృష్ణ భారీ విరాళం | | ACTPnews
Last Updated:Apr 20, 2026 5:46 PM IST Chandrababu Naidu Birthday: తెలుగు రాష్ట్రాల్లోనే పేరు గడించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా తన వంతుగా తిరుమలలో భక్తులకు ఒకరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చంద్రబాబు పేరు మీదుగా రామకృష్ణ నిర్వహించారు. + Bhashyam Ramakrishna donation Tirumala: ఒకే సందర్భంలో రెండు మంచి పనులు చేయడం అరుదుగా జరుగుతుంది.…
-

Chandrababu Naidu : అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా నిర్మిస్తాం! | ACTPnews
అమరావతిని అత్యున్నత సాంకేతికతతో, హైదరాబాద్ నగరాన్ని మించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో అమరావతి ప్రాజెక్టును పక్కన పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం, రాష్ట్ర విభజన నాటి నష్టం కంటే ఎక్కువేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి 94 శాతం సీట్ల విజయంతో చారిత్రక…
-

CM Chandrababu Naidu : రికార్డ్స్ బద్దలకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం! | ACTPnews
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్లో సరికొత్త జోష్ నింపేలా ప్రసంగించారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బద్దలకొట్టాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీకి మరియు దాని అండగా ఉన్న కార్యకర్తలకే సాధ్యమని ఆయన ఘనంగా ప్రకటించారు. కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జరిగిన ఈ సభలో.. రాష్ట్రాన్ని మళ్లీ నెంబర్ వన్గా నిలిపేందుకు, సంక్షేమం మరియు అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు తమ ప్రభుత్వం…
-

టీటీడీ చైర్మన్పై వివాదం ముదురుతోంది.. తొలగించాలంటూ వైసీపీ ఆగ్రహం..! TTD chairman BR Naidu controversy | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Apr 04, 2026 7:01 PM IST టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు వీడియో వివాదంపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, జగన్ పిలుపుతో కదిరిలో ఆందోళనలు, నాయుడు భవిష్యంపై ప్రభుత్వ నిర్ణయంపై దృష్టి + BR నాయుడును తొలగించి తిరుమల తిరుపతి పవిత్రత ను కాపాడాలి అని పూజలు…. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై వచ్చిన వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా…
-

Chandrababu Naidu: అదే నా జీవిత ఆశయం.. యాడికి జలధారలో సీఎం స్టేట్మెంట్ | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Apr 06, 2026 3:30 PM IST Chandrababu Naidu: రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. + అదే నా జీవిత ఆశయం సీఎం… యాడికి జలధార కార్యక్రమంలో. Chandrababu Naidu Jaladhara: అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ…
-

Chandrababu Naidu: బీజేపీకి షాక్ ఇచ్చిన టీటీపీ.. ఈసారి ఆ పని చేయలేం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 7:42 AM IST శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. chandrababu Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
-

CM Chandrababu Naidu Campaign in Tamil Nadu | తమిళనాడులో చంద్రబాబు బహిరంగ సభ | ACTPnews
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు కృష్ణగిరి జిల్లాలో పర్యటించారు. హోసూరు ఎన్డీయే (NDA) అభ్యర్థి బాలకృష్ణ రెడ్డి, తళి అభ్యర్థి నగేశ్ కుమార్ తరపున ఆయన రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “హోసూరులో వస్తున్న స్పందన చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైబ్ ఇక్కడ కూడా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు వారు మరియు ఎన్డీయే మద్దతుదారులు…
-

CM Chandrababu Naidu Attends 'Praja Vedika' | ప్రజా వేదిక వేదికగా సీఎం అభివృద్ధి గర్జన | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా పామిడిముక్కల గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 22 నెలలుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా తమ ప్రభుత్వం అలుపెరగని కృషి చేస్తోందని పేర్కొన్నారు. మేడే సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 62,47,000 మంది లబ్ధిదారులకు ₹63,188 కోట్ల సంక్షేమ సాయం అందించామని సీఎం స్పష్టం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











